• Home » DMK

DMK

ఈపీఎస్, దినకరన్ బీజేపీకి బానిసలు

ఈపీఎస్, దినకరన్ బీజేపీకి బానిసలు

గత ఐదేళ్లుగా రాష్ట్రాభివృద్ధికి నిధులివ్వకుండా, రాష్ట్ర హక్కులను హరించివేస్తున్న బీజేపీ పాలకులకు కట్టుబానిసలుగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామిని, ఏఎంఎంకే నేత దినకరన్‌ను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు.

మహిళా బిల్లును డీఎంకే అడ్డుకుంది.. సీఎం చంద్రబాబు ధ్వజం

మహిళా బిల్లును డీఎంకే అడ్డుకుంది.. సీఎం చంద్రబాబు ధ్వజం

ప్రజాహిత బిల్లులను అడ్డుకోవడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మహిళా బిల్లును డీఎంకే అడ్డుకుందని పేర్కొన్నారు.

స్టాలిన్ చెన్నై సూపర్-6 మేనిఫెస్టో.. రూ.10,000 కోట్లతో టెక్నాలజీ హబ్

స్టాలిన్ చెన్నై సూపర్-6 మేనిఫెస్టో.. రూ.10,000 కోట్లతో టెక్నాలజీ హబ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారమే లక్ష్యంగా అధికార డీఎంకే చెన్నై నగరవాసులపై వరాల జల్లులు కురిపించింది. ప్రపంచ స్థాయి సిటీగా చెన్నైను తీర్చిదిద్దుతామని, రూ.10,000 టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించింది.

ఇది ట్రైలర్‌ మాత్రమే.. మెయిన్‌ పిక్చర్‌ చూడాలని ఆశపడొద్దు

ఇది ట్రైలర్‌ మాత్రమే.. మెయిన్‌ పిక్చర్‌ చూడాలని ఆశపడొద్దు

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ముసాయిదా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎన్ని రకాల ఆందోళనలు జరపటానికైనా తాను సిద్ధమేనని, తమిళుల రక్తం వేడి తగ్గిపోయిందని, వీధుల్లో ఆందోళనలకు దిగరని భావిస్తే కేంద్రంలోని బీజేపీకి చుక్కెదురవటం ఖాయమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ హెచ్చరించారు.

తమిళనాట.. హోరా హోరీగా ఎన్నికల ప్రచారం

తమిళనాట.. హోరా హోరీగా ఎన్నికల ప్రచారం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. 234 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో ఈ నెల 23న ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది.

200కు పైగా సీట్లు గెలుచుకుంటాం.. సీఎం స్టాలిన్

200కు పైగా సీట్లు గెలుచుకుంటాం.. సీఎం స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రొగ్రసివ్ అలయెన్స్ 200కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. అన్నాడీఎంకే ఎలాంటి సిద్ధాంతాలు లేకుండా ఢిల్లీలోని బీజేపీకి మరబొమ్మలా మారిందని అన్నారు.

ఢిల్లీకి తమిళనాడుకు మధ్య జరుగుతున్న ప్రజాస్వామ్య పోరు ఇది: స్టాలిన్

ఢిల్లీకి తమిళనాడుకు మధ్య జరుగుతున్న ప్రజాస్వామ్య పోరు ఇది: స్టాలిన్

రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఢిల్లీకి తమిళనాడుకు మధ్య జరుగుతున్న ప్రజాస్వామ్య పోరాటమని రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో డీఎంకే ప్రకటించిన సంక్షేమ పథకాలతో సమాజంలోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.

అబద్ధాలు చెప్పడంలో ఇద్దరూ ఇద్దరే

అబద్ధాలు చెప్పడంలో ఇద్దరూ ఇద్దరే

ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అబద్ధాలు చెప్పడంలో సమర్థులని, ఈ ఎన్నికల్లో వారిచ్చే హామీలను నమ్మొద్దని రాష్ట్ర ప్రజలను టీవీకే అధ్యక్షుడు విజయ్‌ హెచ్చరించారు.

విజయ్‌ ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదు

విజయ్‌ ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదు

టీవీకే అధ్యక్షుడు విజయ్‌ ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని మంత్రి ఐ.పెరియస్వామి స్పష్టం చేశారు.

మోదీకి కట్టు బానిస ఎడప్పాడి

మోదీకి కట్టు బానిస ఎడప్పాడి

ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్రంలో పెత్తనంచెలాయిస్తున్న బీజేపీ మంత్రులకు అన్నాడీఎంకే నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి కట్టుబానిసలా వ్యవహరిస్తున్నారని ఉపముఖ్యమంత్రి ఉదయనిధి ఎద్దేవా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి