Home » Districts
రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా మంగళవారం మొదటిరోడ్డులోని మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠంలో ఉత్తరారాధన వేడుకలు...
పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన పరిహారాన్ని మాయతో కాజేసేందుకు కొన్ని గుంట నక్కలు కాచుకుకూర్చున్నాయి. ఈక్రమంలోనే అనసెటిల్డ్ భూములపై కన్ను వేశాయి. లేని వారసులను పుట్టించి పరిహారాన్ని ఫలహారం ..
బీజేపీ ఆధ్వర్యంలో నగరంలో ఆదివారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కృష్ణకళామందిరం నుంచి టవర్క్లాక్, సుభా్షరోడ్డు మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు జాతీయ జెండాలు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ...
మార్కులు తక్కువగా వచ్చినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు మందలిస్తారని భయపడి.. ప్రోగ్రెస్ రిపోర్ట్లో దిద్దుకునే విద్యార్థులను చాలామంది చూసి ఉంటారు. సున్నాలు చుట్టడం, సున్నాను ఎనిమిదిగా మార్చడం, ఒకటిని ఏడుగా మార్చడం.. ఇలాంటి బురిడీ కొట్టించే సన్నివేశాలు చాలా సినిమాల్లో కూడా చూసే ఉంటారు. ఇలాంటివి పాఠశాల స్థాయిలో చిన్నారులు చేసే చిలిపి చేష్టలుగా...
యాడికి మండలంలోని కోన రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద జలపాతం కనువిందు చేస్తోంది. నంద్యాల జిల్లా సరిహద్దుల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురవడంతో వర్షపునీరు కోన రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న కొండలపై నుంచి ...
వైసీపీ హయాంలో భూఅక్రమాలకు అంతేలేదన్నది బహిరంగ రహస్యమే. భూకబ్జాలతో పేట్రేగిపోయారు. ఆ పార్టీకి చెందిన నేతలు.. రియల్టర్ల అవతారమెత్తి నిబంధనలకు తిలోదకాలిచ్చారు. యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు వేసి, అడ్డంగా దోచుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. కూటమి ప్రభుత్వం లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎ్స)ను అమలులోకి తేవడంతో అక్రమాలు బయటపడుతున్నాయి. 2019-24 మఽధ్య వైసీపీ పాలనలో అనంతపురం హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థ (అహుడా) ...
మండలంలోని జక్కలచెరువు గ్రామంలో వెలసిన బొలికొండ రంగనాథస్వామి ఆలయంలో శనివారం కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా వేకువజామున స్వామివారికి పంచామృతాభిషేకం, ...
వజ్రకరూరు మండలంలోని రాగులపాడు వద్ద హంద్రీనీవా ఎత్తిపోతల పథకం నుంచి 10 మోటార్లతో నీటిని పంపింగ్ చేసే వీడియోను సీఎం చంద్రబాబుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పంపించారు. ఈ వీడియోను చూసి సీఎం సంతోషం వ్యక్తం ...
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 10, 11 తేదీల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే మరికొన్ని ఇతర జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతాలను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో శుక్రవారం నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, విశేష పూజలు చేశారు. ఇళ్లల్లో వరలక్ష్మీ వ్రతం చేసే సంప్రదాయం లేనివారు సమీప ఆలయాల్లో నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కొత్తూరు వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఉదయాన్నే వాసవీమాతకు పంచామృతాభిషేకాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి ..