Home » Dharmavaram
మండల పరిధిలోని మలక వేముల పంచాయతీ ఎనుములవారిపల్లి ఎస్సీ కాలనీ వాసులు ఆదివారం గ్రామదేవతలకు జ్యోతులు, బోనాలు సమర్పించారు. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గ్రామదేవత లైన గంగమ్మ, పెద్దమ్మ, నల్లలమ్మ, సప్పలమ్మ, ధూమమ్మ జ్యోతులు, బో నాలు నైవేద్యం పెట్టి గ్రామస్థులు పూజలు నిర్వహించారు.
పట్టణంలోని ఆర్డీటీ క్రీడామైదానంలో జరుగుతున్న అటల్ బిహారీ వాజ్పేయి స్మారక క్రికెట్ టోర్నీ సీజన-2 సెమీఫైనల్ మ్యాచలు హోరాహోరీగా కొనసాగాయి. శనివా రం జరిగిన మొదటి మ్యాచలో డ్రాగన లెవెన్స జట్టు గొట్లూరు జట్లు తలబ డ్డాయి. డ్రాగనలెవెన్స జట్టు 12ఓవర్లలో 174పరుగులు సాధించింది. ప్రత్య ర్థిగా బరిలో దిగిన గొట్లూరు జట్టు 100 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది.
జిల్లాస్థాయి గ్రూపు డ్యాన్స పోటీలలో మండలంలోని దాడితోట ఉన్నతపాఠశాల విద్యా ర్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి విజేతలుగా నిలిచారు. వారిని ఉ పాధ్యాయ బృందం శనివారం పాఠశాలలో అభినందించారు. ఈ నెల 11, 12 తేదీలలో ప్రభుత్వ డైట్ కళాశాల మైదానంలో జరిగిన కళా ఉత్సవ్ పోటీలలో విద్యార్థులు బృంద నృత్యంతో సంప్రదాయ నృత్య కళారూపాలను ప్రతిబింబించేలా ప్రతిభ కనబరిచారని హెచఎం ఉమామహేశబాబు తెలిపారు.
రాజీ మార్గం ద్వారానే జీవి తం సుఖమయం అవుతుందని సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి వెం కటేశ్వర్లు, జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి బొజప్ప పేర్కొన్నా రు. స్థానిక కోర్టులో శనివారం జాతీయ లోక్అదాలత కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా న్యాయాధికారులు మాట్లాడుతూ... జాతీయ లోక్ అదాలతలో కక్షిదారులు రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకో వచ్చని సూచించారు.
ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. మండలంలోని రామాపురం గ్రామ జడ్పీ పాఠశాలలో శుక్రవారం ఏపీ బాల్ బ్యాడ్మింటన అసోసియేషన ఆధ్వర్యంలో బాల్బ్యాడ్మింటన పోటీలు ప్రారంభమయ్యాయి.
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీసీ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ డిమాండ్ చేశారు.
ద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని వెంటనే నియమించాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఏపీటీఎఫ్ మండలశాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
పట్టణంలోని బీఎస్ఆర్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఫ్లోర్బాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ చూపినట్లు హెచ్ఎం జ్యోతిలక్ష్మి, పీడీ లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యార్థుల విజయాన్ని పురస్కరించుకుని గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
గురుపూజోత్సవం సందర్భం గా సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారాలోకేశ చేతులమీదుగా ఉత్త మ ఉపాధ్యాయ అవార్డును మాణిక్యం మహమ్మద్ ఇషాక్ అందుకున్న విష యం తెలిసిందే.
జాతీయ ఉపాఽధి పథకంలో నకిలీ జాబ్కార్డుల వ్యవహారంపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్ కృష్ణతేజ సీరియస్ అయ్యారు. ఇటీవల ఉపాధి పథకంలో నకిలీ జా బ్కార్డులతో సొమ్ము కొల్లకొడుతున్న విషయంపై ఆంరఽధజ్యోతిలో కథనాలు ప్రచురితమయ్యాయి.