Home » Delhi
జనగణనకు రంగం సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా రెండు దశల్లో జనగణన చేపట్టాలని ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. జనగణనలోనే కులగణన కూడా కేంద్రం చేపట్టనుంది.
ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భద్రతా తనిఖీల సమయంలో ఓ ప్రయాణికుడి లగేజీలో అస్థిపంజరం లభ్యమైంది. ఈ ఘటనతో టెర్మినల్–3 వద్ద కలకలం నెలకొంది.
నైని కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టెండర్ రద్దు చేయడానికి గల కారణాలపై విచారించేందుకు ఇద్దరు కేంద్ర బొగ్గు శాఖ అధికారులతో కమిటీని వేసింది. ఈ ఇద్దరు అధికారుల బృందం సింగరేణిలో పర్యటించనుంది.
తిరుపతికి వచ్చే ఎయిర్ ఇండియా విమాన సర్వీసు సమయాన్ని మార్చారు. ఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతికి విమాన సర్వీసు ఉంది. అయితే.. దాని సమయంలో మార్పులు చేశారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
అంతరిక్షయానం తనలో ఎంతో మార్పు తీసుకువచ్చిందని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్పేర్కొన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ‘ఐస్ ఆన్ స్టార్స్, ఫీట్ ఆన్ ది గ్రౌండ్’ అనే అంశంపై మాట్లాడారు.
ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 ఏళ్ల యువతి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ ట్రక్కును ఓవర్ టేక్ చేస్తుండగా.. కారు ప్రమాదానికి గురైంది.
ఫోన్ ట్యాపింగ్పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. రెండేళ్లయినా ఫోన్ ట్యాపింగ్ దోషులెవరో తేల్చలేదని విమర్శలు గుప్పించారు.
నితిన్ నబీన్ సిన్హా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమిళనాడు ప్రభుత్వం తిరుప్పరన్కుండ్రం కొండపై కార్తీగై దీపం పండుగ జరగకుండా ఆపడాన్ని ఆయన తప్పుబట్టారు. సోమనాథ్, రామ సేతు, ఇతర చిహ్నాల గురించి మాట్లాడితే ప్రతిపక్ష పార్టీలు అసహనానికి గురవుతాయన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎంపికయ్యారు. మంగళవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అత్యంత పిన్న వయస్కుడైన నితిన్.. పార్టీ పగ్గాలు చేపట్టడం గమన్హారం.
దట్టమైన పొగమంచు ఘోర రోడ్డు ప్రమాదాలకు, హృదయ విదారక మరణాలకు దారితీస్తోంది. యూపీలో ఒక టెకీ చివరి క్షణం వరకూ ప్రాణాలు కాపాడుకునేందుకు యత్నించి విఫలమయ్యారు. వివరాల్లోకి వెళితే...