• Home » Delhi

Delhi

రైళ్లలో సీటు కోసం ఇక నో టెన్షన్.. ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా..

రైళ్లలో సీటు కోసం ఇక నో టెన్షన్.. ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా..

ఢిల్లీ మెట్రోలో ప్రయాణికుల రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీట్ల కోసం నానా తిప్పలు పడాల్సి వస్తుంటుంది. అయితే ఓ వ్యక్తి ఈ సమస్యకు పరిష్కారం కనుక్కున్నాడు. దీనికోసం..

ఈడీ హడావిడి దర్యాప్తు, అరెస్టులతో రాజ్యాంగ హక్కులకు భంగం: సీబీఐ ప్రత్యేక కోర్టు

ఈడీ హడావిడి దర్యాప్తు, అరెస్టులతో రాజ్యాంగ హక్కులకు భంగం: సీబీఐ ప్రత్యేక కోర్టు

మనీలాండరింగ్ నిరోధక చట్టం అమలు జరుగుతున్న తీరుపై ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరైట్ హడావిడి దర్యాప్తులు చేయడం, అరెస్టులకు దిగడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధమవుతుందని పేర్కొంది.

ఢిల్లీ లిక్కర్ కేసులో ‘సౌత్ గ్రూప్’ పేరుపై సీబీఐ కోర్టు తీవ్ర అభ్యంతరం

ఢిల్లీ లిక్కర్ కేసులో ‘సౌత్ గ్రూప్’ పేరుపై సీబీఐ కోర్టు తీవ్ర అభ్యంతరం

ఢిల్లీ లిక్కర్ కేసులో ‘సౌత్ గ్రూప్’ పేరుపై సీబీఐ కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. లిక్కర్ కేసులో కొంతమంది నిందితులను వారి ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని ‘సౌత్ గ్రూప్’ అని పిలవడం సరైన పద్ధతి కాదని న్యాయస్థానం హెచ్చరించింది.

ఢిల్లీలో జేఎన్ యూ విద్యార్థుల నిరసన హింసాత్మకం.. 14 మంది అరెస్ట్

ఢిల్లీలో జేఎన్ యూ విద్యార్థుల నిరసన హింసాత్మకం.. 14 మంది అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో జేఎన్ యూ విద్యార్థులు చేపట్టిన నిరసన హింసకు దారితీసింది. ఈ ఘటనలో విద్యార్థి సంఘం ప్రస్తుత, మాజీ అధ్యక్షులు సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.

ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. కేజ్రీవాల్‌కు భారీ ఊరట..

ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. కేజ్రీవాల్‌కు భారీ ఊరట..

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో భారీ ఊరట లభించింది. సీబీఐ కోర్టు ఈ కేసునుంచి కేజ్రీవాల్‌ను డిశ్చార్జ్ చేసింది.

మారుతున్న పులుల స్వభావం.. మనుషులే టార్గెట్‌గా దాడులు..

మారుతున్న పులుల స్వభావం.. మనుషులే టార్గెట్‌గా దాడులు..

ది 2026 స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్‌మెంట్ (SOE 2026) నివేదిక ప్రకారం.. 2025 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో పులుల రిజర్వ్ ప్రాంతాల సమీపంలో కనీసం 43 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్.. నేటి నుంచి నామినేషన్లు

దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్.. నేటి నుంచి నామినేషన్లు

దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఉపసంహరణకు మార్చి 9 చివరి తేదీ, 16న పోలింగ్ ఉంటుంది.

ప్రేమ పేరుతో మోసం.. నిందితుడికి బెయిల్ నిరాకరించిన కోర్టు

ప్రేమ పేరుతో మోసం.. నిందితుడికి బెయిల్ నిరాకరించిన కోర్టు

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ యువకుడికి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రియురాలిని మోసం చేసిన కేసులో అరెస్టైన అతడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

భార్య, ముగ్గురు పిల్లల గొంతు కోసి చంపిన ఉన్మాది

భార్య, ముగ్గురు పిల్లల గొంతు కోసి చంపిన ఉన్మాది

ఢిల్లీ చందన్‌ పార్క్‌ ఏరియాలో దారుణం చోటుచేసుకుంది. భార్యతో పాటు ముగ్గురు పిల్లల గొంతు కోసి ముంచన్‌ కెవాత్‌ అనే వ్యక్తి పొట్టనబెట్టుకున్నాడు. పదునైన కత్తితో నలుగురి గొంతులు కోసి చంపినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్ పార్లమెంటు భవనం త్రివర్ణ మయం.!

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్ పార్లమెంటు భవనం త్రివర్ణ మయం.!

రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌కు బయలుదేరి వెళ్లారు. ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా స్వాగతం పలకనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి