Share News

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. 11 మంది తెలుగు వారికి పద్మశ్రీ

ABN , Publish Date - Jan 25 , 2026 | 02:47 PM

కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి 5 మందికి పద్మ విభూషన్, 13 మందికి పద్మ భూషన్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు బహుకరించనుంది.

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. 11 మంది తెలుగు వారికి పద్మశ్రీ
Padma Awards 2026 list

న్యూఢిల్లీ, జనవరి 25: కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి 5 మందికి పద్మ విభూషన్, 13 మందికి పద్మ భూషన్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు బహుకరించనుంది. పద్మశ్రీ వచ్చిన వారిలో 11 మంది తెలుగు వారు ఉన్నారు.


పద్మశ్రీ వచ్చిన తెలుగు వారు వీరే..

  • చంద్రమౌళి గద్దమనుగు (తెలంగాణ)

  • దీపికా రెడ్డి ( తెలంగాణ)

  • గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)

  • గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)

  • గూడూరు వెంకట్ రావు (తెలంగాణ)

  • కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ (తెలంగాణ)

  • కుమారస్వామి తంగరాజ్ (తెలంగాణ)

  • మాగంటి మురళీమోహన్ (ఆంధ్రప్రదేశ్)

  • పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (తెలంగాణ)

  • రామారెడ్డి మామిడి (తెలంగాణ)

  • వెంపటి కుటుంబ శాస్త్రి (ఆంధ్రప్రదేశ్)




ఇవి కూడా చదవండి

ఐసీసీ చురకలు.. టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్తాన్

ఆర్జేడీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తేజస్వి యాదవ్

Updated Date - Jan 25 , 2026 | 06:54 PM