• Home » Padma Awards

Padma Awards

Padma Vibhushan Awardees 2025:  ఏడుగురు పద్మ విభూషణులు వీళ్లే..

Padma Vibhushan Awardees 2025: ఏడుగురు పద్మ విభూషణులు వీళ్లే..

అసాధారణమైన, విశిష్ట సేవలకు 'పద్మ విభూషణ్'ను ప్రదానం చేస్తారు. ఈ ఏడాది ఏడుగురికి ఈ అత్యున్నత అవార్డు ప్రదానం చేశారు. వీరిలో ముగ్గురికి మరణానంతరం ఈ పురస్కారం దక్కింది.

Padma Awards 2025: పద్మ భూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య

Padma Awards 2025: పద్మ భూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం వైభవంగా సాగింది. పద్మ అవార్డు విజేతలంతా కుటుంబ సమేతంగా వచ్చి ఈ అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు.

Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం..

Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం..

పద్మా అవార్డుల ప్రదానోత్సవం సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. ఎంపికైనవారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేస్తారు. నందమూరి బాలకృష్ణ పద్మవిభూషణ్ అవార్డును అందుకోనున్నారు.

Padma Awards: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలుగువాళ్లకు దక్కిన గౌరవం

Padma Awards: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలుగువాళ్లకు దక్కిన గౌరవం

Padma Awards: గణతంత్ర దినోత్సవ సంబురాల వేళ కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు పద్మ పురస్కారాలు ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు కేంద్రం ఎంపిక చేసింది.

Padma Awards 2025: 'పద్మ' పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. విజేతలు వీరే

Padma Awards 2025: 'పద్మ' పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. విజేతలు వీరే

భారత 76వ 'రిపబ్లిక్ డే'ను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మ' అవార్డులను ప్రకటించింది. 103 మందికి పద్మశ్రీ అవార్డులు, 19 మంది పద్మభూషణ్ , ఏడుగిరికి పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించింది.

CM Revanth Reddy: పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క

CM Revanth Reddy: పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు అనందాచారి, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్‌ సోంలాల్‌ను సన్మానించారు.

 Padma Awards 2024: ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. చిరంజీవి తీసుకున్నారహో!

Padma Awards 2024: ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. చిరంజీవి తీసుకున్నారహో!

గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే! వారిలో 67 మందికి ఏప్రిల్ 22వ తేదీన పద్మ అవార్డుల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

Padma Awards: రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ స్వీకరించిన వెంకయ్య

Padma Awards: రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ స్వీకరించిన వెంకయ్య

పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఘనంగా జరిగింది. 132 పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 110 పద్మ శ్రీ అవార్డులు ఉండగా, 17 పద్మభూషణ్ అవార్డులు ఉన్నాయి. 5 పద్మవిభూషణ్ అవార్డులు ఉన్నాయి.

CM Revanth Reddy: ఆ విషయంలో.. దేశంలోని రాజకీయ నాయకులందరిలో వెంకయ్య నాయుడే గ్రేట్..

CM Revanth Reddy: ఆ విషయంలో.. దేశంలోని రాజకీయ నాయకులందరిలో వెంకయ్య నాయుడే గ్రేట్..

తెలంగాణలోని ఐదుగురు కళాకారులకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించింది. శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, చిరంజీవిని ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

Venkaiah Naidu: అందుకే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు..!

Venkaiah Naidu: అందుకే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు..!

శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, చిరంజీవిని ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి