• Home » Padma Awards

Padma Awards

ప్రఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణుడు..దత్తాత్రేయుడుకు పద్మ భూషణ్‌

ప్రఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణుడు..దత్తాత్రేయుడుకు పద్మ భూషణ్‌

ప్రఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణుడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాల సలహాదారు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడును ప్రతిష్ఠాత్మక పద్మ భూషణ్‌ పురస్కారం వరించింది! 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏటి పద్మ పురస్కారాలను ఆదివారం ప్రకటించింది. విద్య, వైద్యం, సాహిత్యం, కళలు, సామాజిక సేవ..

పద్మ అవార్డ్స్ 2026.. అభినందనలు తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్

పద్మ అవార్డ్స్ 2026.. అభినందనలు తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పద్మ అవార్డులపై స్పందించారు. ఈమేరకు తమ ఎక్స్ ఖాతాలలో పోస్టులు పెట్టారు. పద్మ అవార్డులకు ఎంపికైన వారికి అభినందనలు తెలియజేశారు.

'ప‌ద్మ' అవార్డులు.. ఏపీకి 4, తెలంగాణ‌కు 7

'ప‌ద్మ' అవార్డులు.. ఏపీకి 4, తెలంగాణ‌కు 7

కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి 5 గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు బహుకరించనుంది.

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. 11 మంది తెలుగు వారికి పద్మశ్రీ

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. 11 మంది తెలుగు వారికి పద్మశ్రీ

కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు బహుకరించనుంది.

క్రీడా రంగంలో.. రోహిత్ శర్మకు పద్మశ్రీ..

క్రీడా రంగంలో.. రోహిత్ శర్మకు పద్మశ్రీ..

కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ విభాగాల్లో సేవలు అందించిన వారికి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు.

Padma Vibhushan Awardees 2025:  ఏడుగురు పద్మ విభూషణులు వీళ్లే..

Padma Vibhushan Awardees 2025: ఏడుగురు పద్మ విభూషణులు వీళ్లే..

అసాధారణమైన, విశిష్ట సేవలకు 'పద్మ విభూషణ్'ను ప్రదానం చేస్తారు. ఈ ఏడాది ఏడుగురికి ఈ అత్యున్నత అవార్డు ప్రదానం చేశారు. వీరిలో ముగ్గురికి మరణానంతరం ఈ పురస్కారం దక్కింది.

Padma Awards 2025: పద్మ భూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య

Padma Awards 2025: పద్మ భూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం వైభవంగా సాగింది. పద్మ అవార్డు విజేతలంతా కుటుంబ సమేతంగా వచ్చి ఈ అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు.

Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం..

Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం..

పద్మా అవార్డుల ప్రదానోత్సవం సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. ఎంపికైనవారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేస్తారు. నందమూరి బాలకృష్ణ పద్మవిభూషణ్ అవార్డును అందుకోనున్నారు.

Padma Awards: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలుగువాళ్లకు దక్కిన గౌరవం

Padma Awards: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలుగువాళ్లకు దక్కిన గౌరవం

Padma Awards: గణతంత్ర దినోత్సవ సంబురాల వేళ కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు పద్మ పురస్కారాలు ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు కేంద్రం ఎంపిక చేసింది.

Padma Awards 2025: 'పద్మ' పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. విజేతలు వీరే

Padma Awards 2025: 'పద్మ' పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. విజేతలు వీరే

భారత 76వ 'రిపబ్లిక్ డే'ను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మ' అవార్డులను ప్రకటించింది. 103 మందికి పద్మశ్రీ అవార్డులు, 19 మంది పద్మభూషణ్ , ఏడుగిరికి పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి