• Home » Delhi

Delhi

ఢిల్లీలో గురు రంధావా జిమ్‌పై కాల్పులు.. తమ పనేనన్న బిష్ణోయ్ గ్యాంగ్!

ఢిల్లీలో గురు రంధావా జిమ్‌పై కాల్పులు.. తమ పనేనన్న బిష్ణోయ్ గ్యాంగ్!

ఢిల్లీలో మరోసారి కాల్పులు చెలరేగాయి. ఓ ప్రముఖ గాయకునికి చెందిన జిమ్ సెంటర్ వద్ద దుండగులు కాల్పులకు తెగబడ్డారు. వివరాల్లోకెళితే..

కాంగ్రెస్‌ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి: ప్రధాని మోదీ

కాంగ్రెస్‌ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి: ప్రధాని మోదీ

గత 12 ఏళ్ల నుంచి దేశానికి పట్టిన కాంగ్రెస్‌ పీడ విరగడైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో వైఫల్యాలను తాము సరిదిద్దుతున్నామని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు

ప్రధానిగా నరేంద్రమోదీ 12 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకోవడంపై సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా మోదీ గత 12 ఏళ్ల ప్రయాణం... భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు: పవన్ కల్యాణ్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు: పవన్ కల్యాణ్

జనసేన పార్టీ పెట్టిందే తెలంగాణలో అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణలో తమ పార్టీకి లీడర్స్‌ ఉన్నారు.. కేడర్‌ ఉందని పేర్కొన్నారు.

ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం.. మోదీ పాలనపై తీర్మానం ప్రవేశపెట్టనున్న సీఎం చంద్రబాబు

ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం.. మోదీ పాలనపై తీర్మానం ప్రవేశపెట్టనున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరగనున్న ఎన్డీఏ కీలక సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.

ప్రధాని మోదీ ఖాతాలో మరో రికార్డ్

ప్రధాని మోదీ ఖాతాలో మరో రికార్డ్

నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. అలాగే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డును కూడా ఆయన సొంతం చేసుకోనున్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సమావేశం.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్

ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సమావేశం.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జూన్ 10వ తేదీన నిర్వహించనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో వీరు పాల్గొననున్నారు.

పూర్తి నిర్బంధంలో 'రీ-నీట్' పేపర్ సెట్టర్లు.. బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా..

పూర్తి నిర్బంధంలో 'రీ-నీట్' పేపర్ సెట్టర్లు.. బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా..

జూన్ 21న తిరిగి నిర్వహించబోయే నీట్ పరీక్ష కోసం ఈసారి భద్రతను ఏ స్థాయిలో పటిష్టం చేశారంటే.. క్వశ్చన్ పేపర్లను తయారు చేసిన నిపుణులు, మోడరేటర్లు, అనువాదకులను పరీక్ష జరిగే తేదీ వరకూ ఒక రహస్య ప్రాంతంలో పూర్తి నిర్బంధంలో ఉంచారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు లేకుండా నిఘా పెట్టారు.

ఇండియా కూటమి సమావేశానికి వర్చువల్‌గా హాజరు కానున్న ఉద్ధవ్ థాకరే

ఇండియా కూటమి సమావేశానికి వర్చువల్‌గా హాజరు కానున్న ఉద్ధవ్ థాకరే

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ జరగనున్న ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి కీలక సమావేశానికి శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ థాకరే వర్చువల్‌గా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అధికారికంగా ప్రకటించారు.

బెంగాల్ నుంచి ఢిల్లీ వచ్చి.. ఆస్తి కోసమే ప్రొఫెసర్‌ను హత్య చేసిన దంపతులు..

బెంగాల్ నుంచి ఢిల్లీ వచ్చి.. ఆస్తి కోసమే ప్రొఫెసర్‌ను హత్య చేసిన దంపతులు..

ఢిల్లీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవోస్మితా పాల్ హత్య కేసును పోలీసులు కేవలం మూడు రోజుల్లో ఛేదించారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి