• Home » Delhi

Delhi

కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే

కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే

నిర్భయ నిధి కింద తెలంగాణ నుంచి ములుగు జిల్లాను ఎంపిక చేయడంపై మంత్రి సీతక్క ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

చెత్త క్లీన్ చేస్తుండగా బయటపడ్డ పుర్రె, ఎముకలు..

చెత్త క్లీన్ చేస్తుండగా బయటపడ్డ పుర్రె, ఎముకలు..

వ్రిక్‌షిత్ ఫౌండేషన్‌కు చెందిన వాలంటీర్లు నగరంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఓ ఏరియాలోని ఫుట్‌పాత్ పక్కన ఉన్న చెత్త క్లీన్ చేస్తూ ఉండగా.. వారికి మనిషి పుర్రె, ఎముకలు దొరికాయి.

'తప్పనిసరి చేస్తే మహిళలను ఎవరూ ఉద్యోగాల్లోకి తీసుకోరు': సుప్రీంకోర్టు

'తప్పనిసరి చేస్తే మహిళలను ఎవరూ ఉద్యోగాల్లోకి తీసుకోరు': సుప్రీంకోర్టు

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవుల నియమాలను రూపొందించేలా రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నెలసరి సెలవులను తప్పనిసరి చేస్తే అది వాళ్ల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

ట్రంప్‌నకు.. మోదీ ఎందుకు భయపడుతున్నారు: ఎంపీ చామల

ట్రంప్‌నకు.. మోదీ ఎందుకు భయపడుతున్నారు: ఎంపీ చామల

ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల, కొరతపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.ఇండియా కూటమి ఎంపీల ధర్నాలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

'కొడుకు మరణాన్ని ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు?'.. హరీశ్ తండ్రి కీలక వ్యాఖ్యలు

'కొడుకు మరణాన్ని ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు?'.. హరీశ్ తండ్రి కీలక వ్యాఖ్యలు

హరీశ్ రాణాకు కారుణ్య మరణాన్ని అనుమతిస్తూ సంచలన తీర్పు వెలువరించింది సర్వోన్నత న్యాయస్థానం. జీవచ్ఛవంలా మారిన అతడికి చికిత్సను నిలిపివేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హరీశ్ రాణా తండ్రి అశోక్ రాణా కీలక కామెంట్స్ చేశారు.

13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి 'సుప్రీం' అనుమతి.. అసలేంటీ కేసు.?

13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి 'సుప్రీం' అనుమతి.. అసలేంటీ కేసు.?

13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ప్రమాదవశాత్తూ కిందపడి తలకు తీవ్ర గాయాలై.. జీవచ్ఛవంలా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి సుప్రీం కోర్టు కారుణ్య మరణానికి అనుమతించింది.

న్యాయ వ్యవస్థపై పాఠ్యాంశం.. బహిరంగ క్షమాపణలు చెప్పిన ఎన్‌సీఈఆర్‌టీ

న్యాయ వ్యవస్థపై పాఠ్యాంశం.. బహిరంగ క్షమాపణలు చెప్పిన ఎన్‌సీఈఆర్‌టీ

పుస్తక వివాదంపై ఎన్‌సీఈఆర్‌టీ స్పందించింది. సోమవారం బహిరంగ క్షమాపణలు చెప్పింది. పుస్తకం మొత్తాన్ని ఉపసంహరించుకున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

యుద్ధం ఎఫెక్ట్.. ఎల్పీజీ కొరతతో మూతపడుతున్న హోటళ్లు..

యుద్ధం ఎఫెక్ట్.. ఎల్పీజీ కొరతతో మూతపడుతున్న హోటళ్లు..

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవటంతో బెంగళూరు, చెన్నై, ముంబైలలోని హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నగరాల్లోని దాదాపు 20 శాతం హోటళ్లు మూతపడ్డాయి.

ఢిల్లీ అల్లర్ల కుట్రకేసు నిందితుడు షర్జీల్ ఇమామ్‌కు తాత్కాలిక బెయిలు

ఢిల్లీ అల్లర్ల కుట్రకేసు నిందితుడు షర్జీల్ ఇమామ్‌కు తాత్కాలిక బెయిలు

దేశ రాజధానిలో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో నిందితునిగా ఉన్న షర్జీల్ ఇమామ్‌కు ఢిల్లీ కోర్టు 10 రోజుల తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. తన సోదరుడి వివాహానికి హాజరయ్యేందుకు, అస్వస్థతతో ఉన్న తల్లిని చూసేందుకు కోర్టు ఈ ఉపశమనం కల్పించింది.

లోక్‌సభ వాయిదా.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై మధ్యాహ్నం చర్చ

లోక్‌సభ వాయిదా.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై మధ్యాహ్నం చర్చ

లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. మధ్యాహ్నం స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు 10 గంటల సమయం కేటాయించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి