• Home » Delhi

Delhi

దేశాభివృద్ధిలో రాజీ లేని బడ్జెట్‌: ఎంపీ ఈటల రాజేందర్

దేశాభివృద్ధిలో రాజీ లేని బడ్జెట్‌: ఎంపీ ఈటల రాజేందర్

దేశ అభివృద్ధిలో రాజీ పడకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. రూ.53 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ఉందని పేర్కొన్నారు..

బయో ఫార్మా కోసం రూ.10 వేల కోట్లు

బయో ఫార్మా కోసం రూ.10 వేల కోట్లు

వచ్చే ఐదేళ్లకు బయోఫార్మా శక్తి పథకానికి రూ.10వేల కోట్లు కేటాయించారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఫార్మా విద్యా, పరిశోధనకు జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు.

బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్

బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్మాదపూర్వకంగా కలుసుకున్నారు.

 ‘రిపబ్లిక్‌ డే’లో మోదీ పక్కన నిలబడిన యువకుడు... ఎవరంటే..

‘రిపబ్లిక్‌ డే’లో మోదీ పక్కన నిలబడిన యువకుడు... ఎవరంటే..

2026 జనవరి 26న గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరేడ్‌ (Republic Day Parade)లో సైనిక విన్యాసాలు, శకటాల ప్రదర్శనలను మనం ఆసక్తిగా తిలకించాం. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ పక్కన ఓ యువకుడు నిల్చుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. ఇంతకీ ఈయన ఎవరంటే..

గాజా బోర్డ్ ఆఫ్ పీస్‌.. ఇండియా వైపు పాలస్తీనా చూపులు..

గాజా బోర్డ్ ఆఫ్ పీస్‌.. ఇండియా వైపు పాలస్తీనా చూపులు..

గాజా బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరే విషయంపై భారత్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. గాజా పాలస్తీనీయుల అంశంలో పలు సున్నితమైన అంశాలు ఉండటంతో ట్రంప్ ఆహ్వానంపై భారత్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది..

ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్‌ సర్వనాశనం చేసింది.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్‌ సర్వనాశనం చేసింది.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

బీఆర్ఎస్‌ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్‌ సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు..

ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి  రాంప్రసాద్ రెడ్డి

ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఏపీ క్రీడా, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఏపీలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల జల వివాదంపై ఢిల్లీలో కీలక చర్చలు..

తెలుగు రాష్ట్రాల జల వివాదంపై ఢిల్లీలో కీలక చర్చలు..

తెలుగు రాష్ట్రాల జల వివాదంపై సీడబ్ల్యూసీ కీలక సమావేశం ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ మధ్య నీటి నిర్వహణ అంశాలపై సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన జల వివాదాల కమిటీ తొలి సమావేశం జరుగుతోంది..

ఘనంగా ముగిసిన రిపబ్లిక్ డే వేడుకలు..

ఘనంగా ముగిసిన రిపబ్లిక్ డే వేడుకలు..

దేశ రాజధానిలోని విజయ్‌ చౌక్‌ ప్రాంతంలో ‘బీటింగ్‌ రిట్రీట్‌’ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితర ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంతో దేశ 77వ గణతంత్ర దినోత్సవాలకు తెరపడింది..

ప్రపంచ స్థాయిలో ఉండేలా అమరావతి నిర్మాణం: ఎంపీ అప్పలనాయుడు

ప్రపంచ స్థాయిలో ఉండేలా అమరావతి నిర్మాణం: ఎంపీ అప్పలనాయుడు

ఏపీలో జగన్ పాలనను తిరస్కరించి ప్రజలు బుద్ధి చెప్పారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. గత ఐదేళ్లలో తిరుమలను ఆదాయంగా మార్చి రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీశారని ఎంపీ ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి