Home » Delhi
ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడైన టెర్రరిస్ట్ ఉమర్కు అవసరమైన లాజిస్టిక్స్ను షోయబ్ అందించిట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఫరీదాబాద్ అల్-ఫలాహ్ యూనివర్శిటీలో ల్యాబ్ అసిస్టెంగ్గా షోయబ్ పనిచేశాడని, ల్యాబ్ నుంచి కెమికల్స్ను సేకరించేందుకు ఉమర్కు అతను సహకరించాడని అధికారులు చెబుతున్నారు.
ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా అక్కడి జనాలు అనారోగ్యం పాలవుతున్నారు. శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
కమలా పసంద్ యజమాని కమల్ కిషోర్ చౌరాసియా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కిషోర్ చౌరాసియా కోడలు దీప్తీ చౌరీసియా ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ, వసంత్ విహార్లోని ఇంట్లో ఆమె దుపట్టాతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
తెలంగాణ బీజేపీ నేతల కొట్లాటల పంచాయితీ ఢిల్లీకి చేరింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శల వ్యవహారపై బీజేపీ హై జాతీయ కమాండ్ సీరియస్ అయిందని సమాచారం.
ఢిల్లీ కారు బాంబు బ్లాస్ట్ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు ఫరీదాబాద్ అల్ ఫలా యూనివర్సిటీకి చెందిన టెర్రిరిస్ట్ డాక్టర్ ముజమిల్ షకీల్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఉమర్ గురించి పలు సంచలన విషయాలు బయటపెట్టాడు.
వాయవ్య ఢిల్లీలోని ప్రేమ్నగర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం వేళ.. ఓ ఆరేళ్ల పిల్లాడు తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. ఇంతలో రాజేశ్ పాల్(50) అనే దర్జీకి చెందిన కుక్క అకస్మాత్తుగా ఇంటి నుంచి బయటకు వచ్చింది.
బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ సోదరుడు మాజీ ఆర్మీ మేజర్ విక్రాంత్ జైట్లీని 2024లో యూఏఈ అదుపులోకి తీసుకుంది. అప్పటినుంచి ఆయన యూఏఈ జైల్లోనే ఉన్నాడు. సోదరుడి కోసం సెలెనా పోరాటం చేస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.
కేసులో నిందితులైన డాక్టర్లంతా కలిసి రూ.26 లక్షలు సమకూర్చినట్టు తెలుస్తోంది. డాక్టర్ ముజమ్మిల్ రూ.5 లక్షలు, డాక్టర్ అదిల్ అహ్మద్ రాథర్ రూ.8 లక్షలు, డాక్టర్ ముఫర్ అహ్మత్ రాథర్ రూ.6 లక్షలు, డాక్టర్ ఉమర్ రూ.2 లక్షలు, డాక్టర్ షహీన్ సాహిద్ రూ.5 లక్షలు కంటిబ్యూట్ చేసినట్టు చెబుతున్నారు.
గత అక్టోబర్లో నౌగామ్లోని బన్పోరలో పోలీసులు, భద్రతా సిబ్బందిని బెదిరిస్తూ పోస్టర్లు వెలిసాయి. దీనిపై శ్రీనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ వెలుగులోకి వచ్చింది.