• Home » Delhi

Delhi

బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య.. సీఎంపై కిషన్‌రెడ్డి ధ్వజం

బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య.. సీఎంపై కిషన్‌రెడ్డి ధ్వజం

సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు, నిర్భంధాలతో ప్రజాగ్రహాన్ని అణిచివేయలేరని చెప్పుకొచ్చారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాల దగ్గర తప్పనిసరి వసతులు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాల దగ్గర తప్పనిసరి వసతులు

వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా భారత ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ జారీ చేసింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రామాణిక వసతులు కల్పించాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది.

ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్.. ఆ దాడులను ఖండించిన ప్రధాని మోదీ

ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్.. ఆ దాడులను ఖండించిన ప్రధాని మోదీ

ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ తీవ్రంగా నష్టపోతోంది. అయినప్పటికీ వెనక్కు మాత్రం తగ్గటం లేదు. మిస్సైల్స్, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతోంది.

పగలు ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్.. రాత్రిళ్లు దొంగ.. చిన్న తప్పుతో దొరికిపోయాడు..

పగలు ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్.. రాత్రిళ్లు దొంగ.. చిన్న తప్పుతో దొరికిపోయాడు..

ఫైవ్ స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పని చేసే ఓ యువకుడు ఈజీ మనీ కోసం దొంగగా మారాడు. పగలు హోటల్‌లో పని చేస్తూ.. రాత్రిళ్లు దొంగతనాలు చేయటం మొదలెట్టాడు. ఓ ఇంట్లో దొంగతనం చేసిన అతడు చిన్న తప్పు కారణంగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం.. అందరూ చూస్తుండగానే కాలి బూడిదైన 9 మంది..

బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం.. అందరూ చూస్తుండగానే కాలి బూడిదైన 9 మంది..

చనిపోవడానికి ముందు ముగ్గురు వ్యక్తులు సాయం కోసం కేకలు వేస్తున్న దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ముగ్గురు వ్యక్తులు సాయం కోసం బాల్కనీలోకి వచ్చి నిల్చుని ఉన్నారు. చావు భయంతో గట్టిగట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు.

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది సజీవదహనం

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది సజీవదహనం

దేశ రాజధాని ఢిల్లీలోని పాలం ప్రాంతంలో బుధవారం పెను విషాదం చోటుచేసుకుంది. ఓ బహుళ అంతస్తుల భవనంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 9 మంది సజీవదహనం అయ్యారు.

'బుక్ నౌ - పే లేటర్' విధానం అమలు చేస్తాం: కేంద్ర మంత్రి పెమ్మసాని

'బుక్ నౌ - పే లేటర్' విధానం అమలు చేస్తాం: కేంద్ర మంత్రి పెమ్మసాని

భారతీయ తపాలా శాఖ వినియోగదారుల కోసం కేంద్రం కొత్త సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్యారంటీడ్ నెక్ట్స్ డే డెలివరీ సేవల్ని కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు.

ఎప్‌స్టీన్‌ వార్తల్లో పేరు.. వారిపై దావా వేసిన కేంద్రమంత్రి కూతురు

ఎప్‌స్టీన్‌ వార్తల్లో పేరు.. వారిపై దావా వేసిన కేంద్రమంత్రి కూతురు

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కుమార్తెకు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో సంబంధం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి.

వంట గ్యాస్‌ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన

వంట గ్యాస్‌ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన

వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

ఢిల్లీలో మారిన సీన్.. ఇక కట్టెల పొయ్యిలకు గ్రీన్ సిగ్నల్

ఢిల్లీలో మారిన సీన్.. ఇక కట్టెల పొయ్యిలకు గ్రీన్ సిగ్నల్

కొంతకాలంగా ఢిల్లీలో కట్టెల పొయ్యిల వాడకంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిల వాడకానికి అధికారికంగా అనుమతి నిచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి