Home » Delhi
ఏపీలో మరిన్ని విమానాశ్రయాలు నిర్మించబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీని ఉత్తమమైన లాజిస్టిక్స్కు కేంద్రంగా చేయాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ముందుందని చెప్పుకొచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం నోయిడా, ఘజియాబాద్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ, విమానయాన సంస్థలు కీలక ప్రకటనలు జారీ చేశాయి.
ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం ఐటీసీ మౌర్యలో జరిగే సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలోముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొంటారు.
చైతన్యానంద సరస్వతి ఆలియాస్ పార్థసారథి శృంగేరి పీఠానికి అనుబంధంగా ఉన్న శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆప్ ఇండియన్ మేనేజిమెంట్ కాలేజీలో చదువుతున్న పలువురు విద్యార్థినులను లైంగికంగా వేధించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. కాగా, ఆయన్ని పోలీసులు శనివారం నాడు అరెస్టు చేశారు.
ఓ యువకుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు వైరల్ అవుతున్నట్లు గమనించి ఆటోడ్రైవర్ను ఎట్టకేలకు గుర్తించాడు. మొదట డ్రైవర్ తప్పును ఒప్పుకోకపోవడంతో యువకుడు కోపంతో నాలుగు తగిలించేటప్పటికి నిజం ఒప్పుకున్నాడు.
ఢిల్లీ గలీజు బాబా లీలలు వెలుగులోకి వస్తున్నాయి. ఐఏఎఫ్ కెప్టెన్ పంపిన్ మెయిల్తో చైతన్యానంద బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. కెప్టెన్ పంపిన మెయిల్ ఆధారంగా శ్రీ సృంగేరీ మఠం.. చైతన్యానంద సరస్వతిని తొలగించింది.
విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఢిల్లీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చైతన్యానంద సరస్వతి మీద కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. ఏకంగా 17 మంది విద్యార్థినులు డైరెక్టర్ మీద ఫిర్యాదు చేయడం విశేషం.
కేజ్రీవాల్ పోస్ట్ను బీజేపీ వెంటనే తప్పుపట్టింది. ఎడిట్ చేసిన వీడియోతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమంటూ మండిపడింది. రేఖా గుప్తా ఇంటర్వ్యూ పూర్తి వీడియోను కూడా విడుదల చేసింది.
ఛార్జిషీట్లో, ఎఫ్ఐఆర్లో ఏ4గా ఉన్న నిందితుడిపై ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మేనకా గురుస్వామి కోర్టుకు తెలిపారు. హైకోర్టే ట్రయల్ నిర్వహించి తీర్పు ఇచ్చేసిందని ప్రభుత్వం పేర్కొంది.
ప్రభాకర్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈరోజు న్యాయస్థానంలో విచారణ జరిగింది.