Home » Crime
ఒడిశా రాష్ట్రం జలేశ్వర్ కు చెందిన యువతి శుక్రవారం రాత్రి పానీపురి తినేందుకు తన స్నేహితుడితో కలిసి కాలేజీ నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో బయటకు వెళ్లారు. ఎవరూ లేని సమయంలో అమ్మాయి.. ఒక అబ్బాయితో మాత్రమే ఉండటాన్ని గమనించి రాకాసిమూకలు దుర్మార్గానికి ఒడిగట్టారు.
ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ సూసైడ్ చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. తుపాకీతో షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ తరుణంలోనే ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 2019 నాటి గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ నెల్లూరు 8వ అదనపు జిల్లాకోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ శుక్రవారం తీర్పు చెప్పారు.
ఖమ్మం జిల్లాకు చెందిన అశోక్కి వెంకటేశ్వర్లుతో అనుకోకుండా పరిచయం అయింది. మాటామాట కలవడంతో ఆపై ఇద్దరి మధ్య స్నేహం బలపడింది.తామిద్దరం స్వలింగ సంపర్కులమని తెలియడంతో వీరిద్దరూ అశ్లీల కార్యకలాపాలు కొనసాగించారు. అయితే వీరిద్దరూ కలిసినప్పుడల్లా వెంకటేశ్వర్లు కొంత డబ్బు ఇవ్వగా.. అతని వద్ద బాగా డబ్బులున్నాయని అశోక్ గ్రహించాడు.ఏదో ఒకటి చేసి డబ్బులన్నీ లాక్కోవాలని.. ఏం చేయాలనీ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
యూపీలోని లఖీంపూర్ ఖేరీ జిల్లా బిరుమై గ్రామానికి చెందిన బాబ్లీ అనే వివాహిత సూసైడ్ చేసుకుంది. దాదాపు 10 నెలల క్రితం ధర్మ్పాల్ అనే వ్యక్తితో బాబ్లీకి వివాహం జరిగింది. కొద్దీ రోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో అనుకోని ఘటన జరిగింది. తనకు ఒక చీర కావాలని బాబ్లీ కట్టుకున్న తన భర్తను అడిగింది. అయితే పొలం పనుల్లో చేసే ధర్మ్పాల్.. వరికోత అయ్యాక చేస్తానని తన భార్యకు నచ్చజెప్పి పనులకు వెళ్ళిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం మానోపాడు రైల్వేస్టేషన్ విద్యుత్ సబ్ స్టేషన్లో వింత ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ సబ్ స్టేషన్లో పాము చొరబడిందని పాములు పట్టే స్థానిక వ్యక్తి రాముడుకు కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రాములు చాకచక్యంగా 10 నిమిషాల్లోనే పామును పట్టేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసు షాకింగ్ టర్న్ తీసుకుంది. అతని భార్య చెప్పినట్టు జుబీన్ గార్గ్ ది సహజ మరణం కాదని తేలింది. జుబీన్ గార్గ్ను బలవంతంగా ఈతకు తీసుకెళ్లి అతని మేనేజర్ సిద్ధార్థ శర్మనే విషమిచ్చి చంపినట్లు..
ఆలస్యంగా వెలుగుచూసిన గ్యాంగ్ రేప్ ఘటన చిత్తూరు నగరంలో కలకలం రేపింది.
కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న జి.యుగంధర్ మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి బంగారు పతకం అందుకున్నాడు.
స్కాట్ మార్కెట్లో పెట్టుబడులపై భారీ లాభాల ఆశ చూపిన ఓ హైదరాబాదీ సంస్థ ఏకంగా రూ.1000 కోట్ల మేర దోచేసింది. రెండు రాష్ట్రాల్లో సుమారు 4,500 మందికి ఈ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది.