• Home » Crime

Crime

Road Accident: ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం

శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని దామాజిపల్లి వద్దగల 44వ జాతీయ రహదారిపై ఐచర్ వాహనాన్ని ఢీ కొని జబ్బర్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి.

Road Accident: చేవెళ్ల ఘటన.. గుండెను పిండేసే దృశ్యాలు

Road Accident: చేవెళ్ల ఘటన.. గుండెను పిండేసే దృశ్యాలు

చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు పలు హృదయాలను కలిచివేస్తున్నాయి. వాహనాలు వేగంగా ఒకదానికొకటి ఢీ కొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.

Madanapalle: మంత్రాల నెపంతో పట్టపగలే మృతదేహాన్ని వెలికితీసేందుకు యత్నం.. చివరికి..

Madanapalle: మంత్రాల నెపంతో పట్టపగలే మృతదేహాన్ని వెలికితీసేందుకు యత్నం.. చివరికి..

అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. యువకుడి మృతదేహాన్ని ఓ వ్యక్తి మంత్ర, తంత్రాల కోసం పట్టపగలే వెలికి తీసిన దొంగిలించేందుకు యత్నించిన ఘటన మదనపల్లె మండలంలో జరిగింది.

Nellore: ఏపీలో తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి

Nellore: ఏపీలో తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి

నెల్లూరు జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌లో ఈతకెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు నారాయణరెడ్డిపేటకి చెందిన వారిగా గుర్తించారు.

 Old Man Attack on Girl: ఏపీలో దారుణం.. ఐసీయూలో బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

Old Man Attack on Girl: ఏపీలో దారుణం.. ఐసీయూలో బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో 8 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వయసున్న వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. బాలిక ఒంటరిగా ఉండటంతో కామాంధుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Bengaluru News: దేవుడా.. ఎంతపనిచేశావయ్యా.. వివాహానికి ముందురోజు..

Bengaluru News: దేవుడా.. ఎంతపనిచేశావయ్యా.. వివాహానికి ముందురోజు..

వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. వేడుకలకు బంధువులు అందరూ చేరుకున్నారు. గుండెపోటుతో వధువు కన్ను యూయడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. జీవితంలో కొత్త అధ్యాయానికి అడుగులు వేడయానికి సిద్ధమైన యువతి జీవితం అకస్మికంగా ముగిసిన సంఘటన చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర తాలూకాలో గురువారం చోటు చేసుకుంది.

POCSO case: పోక్సోకేసులో 20 ఏళ్ల జైలు, జరిమానా

POCSO case: పోక్సోకేసులో 20 ఏళ్ల జైలు, జరిమానా

పోక్సో కేసులో అన్నమయ్య జిల్లా యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, విధిస్తూ చిత్తూరు న్యాయస్థానం తీర్పు చెప్పింది.

Kathari couple: కఠారి దంపతుల హత్య కేసులో నేడు తుదితీర్పు

Kathari couple: కఠారి దంపతుల హత్య కేసులో నేడు తుదితీర్పు

పదేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన చిత్తూరు ప్రథమ మేయర్‌ కఠారి అనురాధ దంపతుల హత్యకేసు విచారణ చివరి ఘట్టానికి చేరుకుంది. శుక్రవారం న్యాయమూర్తి తుది తీర్పు వెల్లడించనున్నారు.

Rapid kits: ర్యాపిడ్‌ కిట్లు వచ్చేశాయ్‌

Rapid kits: ర్యాపిడ్‌ కిట్లు వచ్చేశాయ్‌

పేదలకు చెందాల్సిన ఉచిత రేషన్‌ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారు. పాలిష్‌ చేసి మార్కెట్లో అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనికి చెక్‌పెట్టే దిశగా ప్రభుత్వం అత్యాధునిక విధానానికి శ్రీకారం చుట్టింది.

దారుణం.. మద్యం మత్తులో 12 ఏళ్ల కూతురిపై అత్యాచారం

దారుణం.. మద్యం మత్తులో 12 ఏళ్ల కూతురిపై అత్యాచారం

ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని ఓ గ్రామంలో మద్యం మత్తులో తన 12 ఏళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం చేశాడు. బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లి ఒంగోలులోని ఆసుపత్రికి తీసుకొచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి