Home » Crime News
రైళ్లలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. సాధారణ ప్రయాణికుల్లా వచ్చి అదును చూసి దోపిడీలకు పాల్పడుతూ హడలెత్తిసున్నారు. బ్యాగ్లు, సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, బంగారు ఆభరణాలను అపహరించి క్షణాల్లో మాయమవుతున్నారు.
బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 15 మంది మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి.
మహారాష్ట్రలో ఘరో విషాదం చోటు చేసుకుంది. ఓ స్కార్పియో వాహనం నదీ లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు.
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసింది
హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కారు రేసర్లు రెచ్చిపోయారు. శనివారం అర్ధరాత్రి నాలెడ్జ్ సిటీ వద్ద రేసింగ్ నిర్వహించారు. అడ్డుకోబోయిన పోలీసులపైకి కార్లతో దూసుకెళ్లారు.
హైదరాబాద్ మణికొండ ప్రాంతంలో మే 14న రోడ్డుపై ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. తన రెండున్నరేళ్ల చిన్నారిని ప్లేస్కూల్ నుంచి ఆమె ఇంటికి తీసుకెళ్తోంది. అయితే, ఓ కామాంధుడు సదరు మహిళను పాఠశాల నుంచే ఫాలో అవుతూ వెళ్లాడు.
తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సరకుల కోసం బయటకు వెళ్లిన 10 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పందించారు. ఇలాంటి ఘటనలను సహించబోమని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
బెంగళూరులో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో బాక్సింగ్ కోచ్పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.
హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో యువతి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లేక్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి యువతి మృతదేహం కనిపించింది.
భార్య కాపురానికి రావడం లేదని భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా అత్తారింటికి నిప్పుపెట్టి భార్య, అత్తమామలు, పిల్లలను సజీవ దహనం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలాపూర్లో చోటుచేసుకుంది.