• Home » Crime News

Crime News

రైడ్‌కు వెళ్లి రెక్కీలు

రైడ్‌కు వెళ్లి రెక్కీలు

కోఠిలో ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌ వద్ద కాల్పులు జరిపి.. రూ.6లక్షలు దోపిడీ చేసిన కేసును సిటీ టాస్క్‌ఫోర్స్‌, సుల్తాన్‌బజార్‌ పోలీసులు ఛేదించారు.

హైదరాబాద్‌లో కల్తీ టీ పౌడర్ రాకెట్ గుట్టు రట్టు చేసిన పోలీసులు..

హైదరాబాద్‌లో కల్తీ టీ పౌడర్ రాకెట్ గుట్టు రట్టు చేసిన పోలీసులు..

హైదరాబాద్‌లో కల్తీ టీ పౌడర్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. టాస్క్‌ఫోర్స్, వెస్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి నిందితుడైన ఫతేనగర్ నివాసి జగన్నాథ్ బిష్ణోయ్‌ను అరెస్ట్ చేశారు. కోకోపీట్, బెల్లం నీరు, సింథటిక్ ఫుడ్ కలర్స్‌తో కల్తీ టీ పొడిని జగన్నాథ్ తయారు చేస్తున్నాడు.

దారుణం: కన్న బిడ్డను కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపిన తల్లి

దారుణం: కన్న బిడ్డను కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపిన తల్లి

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రెండు నెలల బాలుడిని కన్న తల్లి అత్యంత దారుణంగా హత్య చేసింది. బాలుడిని కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపింది.

ప్రాణం తీసిన బుల్లెట్‌ రైడ్‌

ప్రాణం తీసిన బుల్లెట్‌ రైడ్‌

రాత్రి వేళ సరదాగా ‘బుల్లెట్‌ రైడ్‌’కు వెళ్లిన ఇద్దరు యువతులు ప్రమాదబారిన పడ్డారు. వీరిలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు.

ఆత్మహత్య చేసుకోవాలని ట్యాంక్‌బండ్‌కు..

ఆత్మహత్య చేసుకోవాలని ట్యాంక్‌బండ్‌కు..

కుటుంబ సమస్యలతో విసిగిపోయు కుమారులతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ మహిళను పోలీసులు కాపాడారు.

Ration rice: జోరుగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

Ration rice: జోరుగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

రేషన్‌ బియ్యానికి రెక్కలొస్తున్నాయి. కర్ణాటకకు అక్రమంగా తరలిపోతున్నాయి. వివిధ మార్గాల్లో పగలూ రాత్రి తేడా లేకుండా తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.

33 మంది చిన్నారులపై లైంగిక దాడి.. దంపతులకు ఉరి శిక్ష..

33 మంది చిన్నారులపై లైంగిక దాడి.. దంపతులకు ఉరి శిక్ష..

పదేళ్లలో 33 మంది బాలురపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నరరూప రాక్షస దంపతుల పాపం పండింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పోక్సో కోర్టు ఈ దంపతులకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది..

కొడుకో.. బిడ్డో పుడతారని.. సంతోషంలో ఉండగా..

కొడుకో.. బిడ్డో పుడతారని.. సంతోషంలో ఉండగా..

నాలుగు నెలల గర్భిణి సునీతను ఆమె మాజీ భర్త దారుణంగా హతమార్చిన ఘటనపై ప్రస్తుత భర్త ఉడుకుల శ్రీనాథ్‌ పోలీసుల ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

గుట్టువిప్పరు..కారణాలు చెప్పరు?

గుట్టువిప్పరు..కారణాలు చెప్పరు?

ఇద్దరు పిల్లలతో కలిసి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విజయారెడ్డి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చి 20 రోజులు గడుస్తోంది. ఇప్పటి వరకు కేసు మిస్టరీ వీడలేదు.

బాలికను వేధించిన వైసీపీ కార్యకర్త అరెస్ట్‌

బాలికను వేధించిన వైసీపీ కార్యకర్త అరెస్ట్‌

బాలికను లైంగికంగా వేధించి, బెదిరించిన వైసీపీ కార్యకర్త గోవర్ధన్‌ను అరెస్ట్‌ చేశారు. అప్‌గ్రేడ్‌ స్టేషన్‌ వద్ద అరెస్టు వివరాలను సీఐ ఆంజనేయులుతో కలిసి డీఎస్పీ మహేష్‌ గురువారం వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి