• Home » Crime News

Crime News

నగదు, ఆస్తి కావాలంటూ మహిళ బ్లాక్ మెయిల్.. జిమ్ ట్రైనర్ ఆత్మహత్య..

నగదు, ఆస్తి కావాలంటూ మహిళ బ్లాక్ మెయిల్.. జిమ్ ట్రైనర్ ఆత్మహత్య..

బెంగళూరులో ప్రముఖ జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఓ వివాహిత బ్లాక్‌మెయిల్ చేయడమే బలవన్మరణానికి కారణమని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.

విజయారెడ్డి ఆత్మహత్య కేసు.. పోలీసులను ఆశ్రయించిన సురేందర్ రెడ్డి

విజయారెడ్డి ఆత్మహత్య కేసు.. పోలీసులను ఆశ్రయించిన సురేందర్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు ప్రాణహాని ఉందని మేడిపల్లి పోలీసులను విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఆశ్రయించారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురి మృతి..

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురి మృతి..

ఉత్తరప్రదేశ్‌ హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధౌలానా - గులావతి రహదారిపై బస్సు, ట్రక్కు ఢీకొని ఆరుగురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

అమెరికాలో తెలుగు యువకుడు సాయి శ్రీహరి కృష్ణ మృతి..

అమెరికాలో తెలుగు యువకుడు సాయి శ్రీహరి కృష్ణ మృతి..

అమెరికాలోని కాలిఫోర్నియాలో తెలుగు యువకుడు మృతిచెందాడు. విజయనగరం జిల్లా వాసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు.

రెండు రోడ్డు ప్రమాదాలు.. ఒకరి మృతి, 15 మందికి గాయాలు..

రెండు రోడ్డు ప్రమాదాలు.. ఒకరి మృతి, 15 మందికి గాయాలు..

పల్నాడు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఓ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం..

కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం..

కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమజంట ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. అద్దెకు ఉంటున్న ఇంట్లో ఇద్దరూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకే చీరతో ఫ్యాన్‌కు ఇరువైపులా ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు.

మాచర్ల ఏఎస్సై శ్రీనివాసరావు సస్పెషన్.. ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు..!

మాచర్ల ఏఎస్సై శ్రీనివాసరావు సస్పెషన్.. ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు..!

పల్నాడు జిల్లా మాచర్ల ఏఎస్సై శ్రీనివాసరావుపై సస్పెషన్ వేటు పడింది. విద్యార్థినిలు, మహిళలను వేధిస్తుండడంతో ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు.

రెచ్చిపోతున్న దొంగలు.. అందినకాడికి దోచేస్తున్నారు.. జాగ్రత్త..!

రెచ్చిపోతున్న దొంగలు.. అందినకాడికి దోచేస్తున్నారు.. జాగ్రత్త..!

కర్నూలు జిల్లా కోడుమూరులో ద్విచక్రవాహనాల దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. వారిలో ఒకరు పట్టుపడగా.. మరొకరు తప్పించుకున్నారు. పట్టుపడిన నిందితుడిని కోడుమూరుకు చెందిన బండారు తేజగా గుర్తించి రిమాండ్‌కు తరలించారు.

యువతిపై సామూహిక హత్యాచారం.. ధర్నాకు దిగిన బాధిత కుటుంబం..

యువతిపై సామూహిక హత్యాచారం.. ధర్నాకు దిగిన బాధిత కుటుంబం..

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో సామూహిక హత్యాచారం తీవ్ర కలకలం రేపింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై నలుగురు యువకులు హత్యాచారానికి పాల్పడ్డారు.

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.30 కోట్ల రోలెక్స్ వాచ్‌లు స్వాధీనం..

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.30 కోట్ల రోలెక్స్ వాచ్‌లు స్వాధీనం..

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఇవాళ అక్రమంగా తరలిస్తున్న రోలెక్స్ వాచ్‌లను సీఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. మెుత్తం 30 ఖరీదైన రోలెక్స్ వాచ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి