• Home » Crime News

Crime News

రైళ్లలో దొంగల హల్‌చల్‌!

రైళ్లలో దొంగల హల్‌చల్‌!

రైళ్లలో దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. సాధారణ ప్రయాణికుల్లా వచ్చి అదును చూసి దోపిడీలకు పాల్పడుతూ హడలెత్తిసున్నారు. బ్యాగ్‌లు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బంగారు ఆభరణాలను అపహరించి క్షణాల్లో మాయమవుతున్నారు.

బంగ్లాదేశ్‌లో విషాదం.. ట్రక్కు బోల్తాపడి 15 మంది మృతి

బంగ్లాదేశ్‌లో విషాదం.. ట్రక్కు బోల్తాపడి 15 మంది మృతి

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 15 మంది మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి.

నదీ లోయలోకి దూసుకెళ్లిన స్కార్పియో వాహనం.. 8 మంది దుర్మరణం

నదీ లోయలోకి దూసుకెళ్లిన స్కార్పియో వాహనం.. 8 మంది దుర్మరణం

మహారాష్ట్రలో ఘరో విషాదం చోటు చేసుకుంది. ఓ స్కార్పియో వాహనం నదీ లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు.

 వివాహేతర సంబంధానికి భర్త బలి.. ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం!

వివాహేతర సంబంధానికి భర్త బలి.. ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం!

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసింది

రెచ్చిపోయిన కారు రేసర్లు.. అర్ధరాత్రి వేళ హంగామా..

రెచ్చిపోయిన కారు రేసర్లు.. అర్ధరాత్రి వేళ హంగామా..

హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కారు రేసర్లు రెచ్చిపోయారు. శనివారం అర్ధరాత్రి నాలెడ్జ్ సిటీ వద్ద రేసింగ్ నిర్వహించారు. అడ్డుకోబోయిన పోలీసులపైకి కార్లతో దూసుకెళ్లారు.

మహిళతో అసభ్య ప్రవర్తన.. కామాంధుడి అరెస్టు..

మహిళతో అసభ్య ప్రవర్తన.. కామాంధుడి అరెస్టు..

హైదరాబాద్ మణికొండ ప్రాంతంలో మే 14న రోడ్డుపై ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. తన రెండున్నరేళ్ల చిన్నారిని ప్లేస్కూల్ నుంచి ఆమె ఇంటికి తీసుకెళ్తోంది. అయితే, ఓ కామాంధుడు సదరు మహిళను పాఠశాల నుంచే ఫాలో అవుతూ వెళ్లాడు.

10 ఏళ్ల బాలిక హత్యా ఘటన.. స్పందించిన సీఎం విజయ్

10 ఏళ్ల బాలిక హత్యా ఘటన.. స్పందించిన సీఎం విజయ్

తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సరకుల కోసం బయటకు వెళ్లిన 10 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పందించారు. ఇలాంటి ఘటనలను సహించబోమని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

నాలుగేళ్లుగా బాలికను వేధిస్తున్న బాక్సింగ్ కోచ్!.. కేసు నమోదు

నాలుగేళ్లుగా బాలికను వేధిస్తున్న బాక్సింగ్ కోచ్!.. కేసు నమోదు

బెంగళూరులో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో బాక్సింగ్ కోచ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.

హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో యువతి మృతదేహం కలకలం..

హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో యువతి మృతదేహం కలకలం..

హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో యువతి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లేక్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి యువతి మృతదేహం కనిపించింది.

భార్య కాపురానికి రావడం లేదని అత్తారింటికి నిప్పుపెట్టిన భర్త..

భార్య కాపురానికి రావడం లేదని అత్తారింటికి నిప్పుపెట్టిన భర్త..

భార్య కాపురానికి రావడం లేదని భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా అత్తారింటికి నిప్పుపెట్టి భార్య, అత్తమామలు, పిల్లలను సజీవ దహనం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలాపూర్‌లో చోటుచేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి