Home » Crime News
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయా రెడ్డి, ఆమె పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది గోటికె స్వప్న హత్య కేసును పోలీసులు ఛేదించారు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ హత్యకు సొంత అన్నే సూత్రధారి అని తేలడం స్థానికంగా కలకలం రేపింది.
మరో మూడు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు దుర్మరణం చెందిన విషాద సంఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మేఘాలయ హనీమూన్ మర్డర్ను తలపించేలా రాజస్థాన్లో ఓ దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన కొన్ని నెలలకే ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి భర్తను చంపింది..
వేరే వ్యక్తితో భార్య సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త దారుణానికి తెగబడ్డాడు. ఒకటి, రెండు సార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు ఆమెను చంపేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతడిపై ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఆడిన నాటకం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఉత్తరప్రదేశ్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆన్లైన్ కొరియన్ గేమ్ కారణంగా ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తాజాగా మృతుల గదిలో పోలీసులకు లభించిన డైరీలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కెనాల్లో పడి ఇద్దరు యువకులు గల్లంతయిన విషాద సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ముఖుల్ అలియాస్ సోను, మస్తాన్ అనే యువకులు ఎస్సారెస్పీ కెనాల్లో పడి గల్లంతయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
అక్క పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన నగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడలేదు. పోలీసులు విచారణ జరుపుతున్నా.. ఇంకా పూర్తి విషయాలు వెలుగులోకి రాలేదని తెలుస్తోంది. తల్లీ, పిల్లల ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.
కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి మండపానికి కారులో బయలుదేరి వెళ్తున్న వరుడిపై మార్గమధ్యంలో దాడి జరిగింది. కొందరు దుండగులు కారుని అడ్డగించి వరుడిపై దాడికి దిగారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు.