Home » Crime News
ముక్కంటి ఆలయంలోని హుండీలో నగదును చోరీ చేసిన ఓ భక్తుడిని సిబ్బంది పట్టుకున్నారు.
చిన్నచిన్న విషయాలకే చాలా మంది సహనం కోల్పోతుంటారు. ప్రతి దానికీ ఇతరులతో వాగ్వాదానికి దిగుతుంటారు. ఈ క్రమంలో వారి ప్రాణాలు తీసేందుకూ వెనకాడరు. తాజాగా అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని(31) మార్గాని రమేశ్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో మొబైల్ ఫోన్ లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించిన ఓ యువకుడు అనూహ్యంగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన నగరంలోని కబ్బన్పేట్ ప్రాంతంలో చోటుచేసుకుంది
రెండు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉన్న పావన్రాజే నింబాల్కర్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, పద్మసింహ్ పాటిల్తో పాటు మొత్తం తొమ్మిది మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
సిద్దిపేట జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి కన్న కుమారుడినే కడతేర్చిందో కసాయి తల్లి. ఏకాంతంగా గడిపేందుకు అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి తన రెండేళ్ల కొడుకుని హతమార్చింది.
ప్రేమగా పెంచుకుంటున్న పిల్లల్ని కన్నతండ్రే అంతమొందించాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కాండూరివారి అగ్రహారంలో శుక్రవారం జరిగింది.
ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్ కేసులో మరో కీలక నిందితుడిని తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన వరల్డ్లైన్ ఈ-పేమెంట్ గేట్వే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహిదీన్ను అదుపులోకి తీసుకున్నారు.
నిజామాబాద్లో దారుణ ఘటన వెలుగు చూసింది. రెండు నెలల చిన్నారిని కన్నతండ్రే అత్యంత దారుణంగా నరికి చంపడం సంచలనం సృష్టిస్తోంది. భార్యపై అనుమానంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
బిహార్ రాష్ట్రం బెగుసరాయ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. సభ్య సమాజం తలదించుకునేలా మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమె మర్మాంగంలో పలు రకాల వస్తువులు పెట్టి వికృతంగా ప్రవర్తించారు.