• Home » Cricket

Cricket

డ్రంకెన్ డ్రైవ్ కేసు.. డేవిడ్ వార్నర్‌ను దోషిగా తేల్చిన కోర్టు

డ్రంకెన్ డ్రైవ్ కేసు.. డేవిడ్ వార్నర్‌ను దోషిగా తేల్చిన కోర్టు

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌కు షాక్ తగిలింది. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో సిడ్నీ న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది. వచ్చే నెల 18న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది.

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేస్తే మ్యాచ్ నుంచే సస్పెన్షన్

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేస్తే మ్యాచ్ నుంచే సస్పెన్షన్

దేశవాళీ క్రికెట్‌లో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 దేశవాళీ సీజన్‌కు ముందు ఆట నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

రోహిత్ శర్మ ఎప్పుడు విఫలమవుతాడా అని చూస్తున్నారు: మహ్మద్ కైఫ్

రోహిత్ శర్మ ఎప్పుడు విఫలమవుతాడా అని చూస్తున్నారు: మహ్మద్ కైఫ్

రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ వార్తలపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకమైన ప్లేయర్.. జాగ్రత్తగా తీర్చిదిద్దాలి: సికందర్ రజా

వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకమైన ప్లేయర్.. జాగ్రత్తగా తీర్చిదిద్దాలి: సికందర్ రజా

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ప్రశంసల వర్షం కురింపించాడు. ఈ 15 ఏళ్ల ప్లేయర్‌ను జాగ్రత్తగా తీర్చిదిద్దితే భవిష్యత్తులో తరతరాలకు గుర్తిండేపోయే క్రికెటర్‌గా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు.

రోహిత్ శర్మ ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: రవి శాస్త్రి

రోహిత్ శర్మ ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: రవి శాస్త్రి

భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ పుకార్లపై క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి స్పందించాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో 138 పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే.

అప్పుడు రోహిత్ శర్మ చెప్పిన మాటలు నమ్మలేదు: సంజు శాంసన్

అప్పుడు రోహిత్ శర్మ చెప్పిన మాటలు నమ్మలేదు: సంజు శాంసన్

టీ20 ప్రపంచ కప్ 2026లో తనకు ఎదురైన క్లిష్ట పరిస్థితుల గురించి భారత స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజు.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంగతి తెలిసిందే.

కోహ్లీ సలహా సింధు ఆటను మార్చేసింది: దత్త సాయి

కోహ్లీ సలహా సింధు ఆటను మార్చేసింది: దత్త సాయి

జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఆమె విజయం వెనుక కఠిన సాధనతో పాటు భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఇచ్చిన ఒక సలహా కీలక పాత్ర పోషించిందని సింధు భర్త వెంకట దత్త సాయి వెల్లడించారు.

లార్డ్స్‌లో పరుగులు చేయకపోయినా కోహ్లీ స్థాయి తగ్గదు: ఇర్ఫాన్ పఠాన్

లార్డ్స్‌లో పరుగులు చేయకపోయినా కోహ్లీ స్థాయి తగ్గదు: ఇర్ఫాన్ పఠాన్

ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో పరుగులు చేశాడా? లేదా? అన్నదానితో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గొప్పతనాన్ని కొలవలేమని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో కోహ్లీ అర్థశతకం చేసిన సంగతి తెలిసిందే.

రో-కో భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వండి.. బీసీసీఐకి యువరాజ్ సింగ్ సూచన

రో-కో భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వండి.. బీసీసీఐకి యువరాజ్ సింగ్ సూచన

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. వన్డే ప్రపంచ కప్ 2027 ప్రణాళికల్లో ఈ ఇద్దరు ప్లేయర్లు ఉంటారా? లేదా? అన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడించాలని కోరాడు.

అలా అయితేనే ఆటలో కిక్.. రిటైర్‌మెంట్ వార్తలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ

అలా అయితేనే ఆటలో కిక్.. రిటైర్‌మెంట్ వార్తలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ

తన రిటైర్‌మెంట్‌పై వస్తోన్న ఊహాగానాలకు భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఘాటుగా బదులిచ్చాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో అద్భుత శతకంతో చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్.. మ్యాచ్ అనంతరం బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి