Home » Cricket
భారత్తో ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ జట్టు ఓడిన సంగతి తెలిసిందే. ఓ వైపు వికెట్లు పడుతున్నా అఫ్గాన్ ఓపెనర్ గుర్బాజ్ సెంచరీ చేశాడు. అయితే తన ఇన్నింగ్స్పై గుర్బాజ్ తాజాగా స్పందించాడు.
టీ20 ముంబై లీగ్ 2026 ఫైనల్ పోరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాంఖడే స్టేడియం వేదికగా ఆర్క్స్ అంధేరి, మరాఠా రాయల్స్ జట్ల మధ్య జరిగిన టైటిల్ పోరు అనంతరం ఇరుజట్ల ప్లేయర్లు గొడవకు దిగారు.
అఫ్గాన్తో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నేడు బర్మింగ్హామ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత మహిళలు తలపడనున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. పాక్ ప్లేయర్లతో భారత్ హ్యాండ్షేక్ ఇస్తుందా? దీనిపై హర్మన్ప్రీత్ స్పందించింది.
మహిళల టీ20 వరల్డ్కప్ను భారత జట్టు ఘన విజయంతో ఆరంభించాలనుకొంటోంది. ఇందులో భాగంగా గ్రూప్-ఎలో ఆదివారం జరిగే తమ తొలి మ్యాచ్లో..
అఫ్గానిస్థాన్తో జరిగిన ఏకైక టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అరంగేట్రంలోనే 7 వికెట్లు తీసి ఔరా అనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కౌంటీ ఛాంపియన్షిప్లో వార్విక్షైర్ తరఫున అరంగేట్రం చేసిన మానవ్.. అక్కడ కూడా అదరగొట్టాడు.
స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్ తరఫున వన్డేల్లో ఆడిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.
భారత్తో ధర్మశాలలో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ ముగిసింది. వర్షం కారణంగా ఆటను 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన అఫ్గాన్.. 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది.
ఐపీఎల్కు సంబంధించిన పలు కీలక అంశాలపై బీసీసీఐ సమీక్ష నిర్వహించింది. ఐపీఎల్ 2026లో విదేశీ ప్లేయర్ల విషయంలో ఫ్రాంచైజీల అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీసీసీఐ స్పందించింది.
అఫ్గానిస్థాన్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు ధర్మశాల వేదికగా తొలి మ్యాచ్ను ఆడనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా ఆలస్యమైంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన టీమిండియా.. ఫీల్డింగ్ ఎంచుకుంది.