Home » Cricket
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-యూపీ వారియర్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. లీగ్ స్టేజ్లో ఇదే చివరి మ్యాచ్ కాగా.. ఈ ఫలితంలో ప్లే ఆఫ్స్లో మూడో బెర్తు ఎవరిదో తేలనుంది.
ఆస్ట్రేలియా ఓపెన్ 2026 ఫైనల్లో కార్లోస్ అల్కరాస్ సంచలన విజయం సాధించాడు. పురుషుల టెన్నిస్లో కెరీర్ గ్రాండ్స్లామ్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా అల్కరాస్ చరిత్ర సృష్టించాడు. ఫైనల్ మ్యాచ్లో సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్పై అల్కరాస్ విజయం సాధించాడు.
భారత అభిమానులకు గుడ్ న్యూస్. సర్జరీ కారణంగా టీ20 జట్టుకు దూరమైన స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. తాజాగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో మ్యాచ్ ఫిట్నెస్ టెస్ట్ పాసయ్యాడు.
బంగ్లాదేశ్ క్రికెట్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్.. తమ దేశ ఆటగాళ్ల కోసం ఓ కొత్త టీ20 టోర్నమెంట్ను ప్రారంభించనుంది. దీనికి ఓడోమ్మో బంగ్లాదేశ్ టీ20 కప్ 2026 అని పేరు పెట్టింది.
అండర్ 19 ప్రపంచ కప్లో భాగంగా పాకిస్థాన్తో టీమిండియా తలపడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన టీమిండియా.. కాస్త తడబడుతోంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విఫలమయ్యారు. అతడు ఔట్ అయిన తీరు ప్రస్తుతం అంతటా చర్చనీయాంశం అయింది.
అండర్ 19 ప్రపంచ కప్ సూపర్ సిక్సెస్లో భాగంగా టీమిండియా పాకిస్థాన్తో తలపడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. 49.5 ఓవర్లకు 252 పరుగులు చేసి ఆలౌటైంది. పాకిస్థాన్కు 253 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది.
బడ్జెట్ 2026లో భారతదేశాన్ని క్రీడా రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ కీలక ప్రకటన చేశారు. పదేళ్లలో భారత క్రీడారంగాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో ‘ఖేలో ఇండియా మిషన్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో భాగంగా క్రీడారంగానికి సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు. క్రీడా సరఫరా వస్తువులను అధిక నాణ్యతతో.. సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఓ ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు.
తిరువనంతపురం వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు ఐదో టీ20లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ జట్టును తొలుత ఫీల్డింగ్కు ఆహ్వానించింది. కాగా ఈ ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, పేస్ ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ సరికొత్త రికార్డు అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అర్జున్ యాభై వికెట్ల క్లబ్లో చేరాడు. రంజీ ట్రోఫీలో భాగంగా గోవా తరఫున అతడు మహారాష్ట్రతో జరిగిన మ్యాచులో ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.