Home » Cricket World Cup
క్రికెట్ చరిత్రలో ముంబై వేదికగా ఎన్నో చారిత్రాత్మకమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. 2011 ప్రపంచ కప్ నుంచి ఆదివారం జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ వరకు ఎన్నో మరువలేని జ్ఞాపకాలు, గుర్తులు ఉన్నాయి.
భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన 36 ఏళ్ల వయస్సులో వన్డే ప్రపంచ కప్ను అందుకుంది. హర్మన్ నాయకత్వంలో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. అయితే మైదానంలో పరుగుల వర్షం కురిపించే హర్మన్.. సంపాదనలోనూ రూ.కోట్లు పోగేస్తుంది.
మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు విజయం సాధించి ప్రపంచకప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
టీమిండియా ప్లేయర్లు అందరూ తమ సంబరాల్లో మునిగి ఉంటే.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం గురుభక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. తనను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్కు పాదాభివందనం చేసింది.
ఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 299 పరుగులు లక్ష్యాన్ని సౌతాఫ్రికాకు నిర్దేశించింది. అప్పటికే ఫామ్లో ఉన్న సఫారీ సేనకు ఇది పెద్ద కష్టమేమీ కాదనే భావించారంతా. కానీ.. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకున్న ఓ నిర్ణయమే తమ కొంప ముంచిందని సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ వెల్లడించింది.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం సాధించి.. విశ్వ విజేతగా భారత్ నిలిచింది. ఈ అపూర్వ విజయంలో షెఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది . అనూహ్యంగా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన షఫాలి వర్మ.. తనదైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంది.
ప్రతి భారతీయుడు గర్వపడేలా మహిళా జట్టు చేసిందని భారత ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది మహిళా క్రికెట్కు సువర్ణాధ్యాయమని వెల్లడించాడు.
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ 2025.. భారత మహిళా జట్టు తొలిసారి ట్రోఫీని ముద్దాడిన రోజు. ఒకానొక దశలో సెమీస్కు చేరుకోవడమే కష్టమనే పరిస్థితికి వచ్చింది. ఒక్కసారిగా పుంజుకుని పోరాడి నిలిచి గెలిచింది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడింది.
మహిళల ప్రపంచ కప్ విజేతగా నిలిచిన క్రికెటర్లకు BCCI భారీ నజరానా ప్రకటించింది. అటు, ఐసీసీ కూడా గత ఎడిషన్తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీనీ దాదాపు మూడు రెట్లు చేసింది. ఇంకా ఎన్నో సంస్థలు భారీగా క్యాష్ రివార్డులు..
మహిళల ప్రపంచ కప్లో విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రపంచ టెక్ దిగ్గజాలు పొగడ్తలతో ముంచెత్తారు. ఇదొక నిర్మాణాత్మక క్షణమని, దీంతో క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాలు లిఖించబడ్డాయి. దిగ్గజాలు జన్మించాయి..