Home » Cricket World Cup
ప్రతి భారతీయుడు గర్వపడేలా మహిళా జట్టు చేసిందని భారత ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది మహిళా క్రికెట్కు సువర్ణాధ్యాయమని వెల్లడించాడు.
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ 2025.. భారత మహిళా జట్టు తొలిసారి ట్రోఫీని ముద్దాడిన రోజు. ఒకానొక దశలో సెమీస్కు చేరుకోవడమే కష్టమనే పరిస్థితికి వచ్చింది. ఒక్కసారిగా పుంజుకుని పోరాడి నిలిచి గెలిచింది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడింది.
మహిళల ప్రపంచ కప్ విజేతగా నిలిచిన క్రికెటర్లకు BCCI భారీ నజరానా ప్రకటించింది. అటు, ఐసీసీ కూడా గత ఎడిషన్తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీనీ దాదాపు మూడు రెట్లు చేసింది. ఇంకా ఎన్నో సంస్థలు భారీగా క్యాష్ రివార్డులు..
మహిళల ప్రపంచ కప్లో విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రపంచ టెక్ దిగ్గజాలు పొగడ్తలతో ముంచెత్తారు. ఇదొక నిర్మాణాత్మక క్షణమని, దీంతో క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాలు లిఖించబడ్డాయి. దిగ్గజాలు జన్మించాయి..
ఇండియా, సౌతాఫ్రికా మహిళల ప్రపంచ వరల్డ్ కప్-2025 క్రికెట్ మ్యాచ్ రసవత్తరంగా మెుదలైంది. ఏడు సార్లు వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సెమీ ఫైనల్ లో మట్టి కరిపించిన ఇండియా జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు వరల్డ్ కప్పును సొంతం చేసుకోలేదు. తాజా మ్యాచ్ తో వరల్డ్ కప్ ఏ జట్టు సొంతం చేసుకుంటుందో అనే అని ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో పెరిగిపోయింది. ఈ మ్యాచ్ కు సంబంధించి బాల్ టు బాల్ అప్డేట్ కోసం ఇక్కడ చూడండి..
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ పోరులో టీమిండియా, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వరుణుడు తీవ్ర అడ్డంకులు కలిగిస్తున్నాడు. రెండు గంటలు ఆలస్యంగా టాస్ వేశారు. దీంట్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగనుంది.
మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్పై ఉత్కంఠతో పాటు వర్షం భయం కూడా అలముకుంది. నవీ ముంబైలోని మ్యాచ్ జరిగే స్టేడియం పరిసర ప్రాంతాల్లో మళ్లీ చిన్నపాటి వర్షం మొదలైంది. దీంతో పిచ్పై మళ్లీ కవర్లు కప్పుతున్నారు. దీంతో మ్యాచ్ మరింత ఆలస్యంగా ప్రారంభం కానుంది.
'ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025' భారత క్రీడాకారిణిలు సొంతం చేసుకోవాలని యావత్ భారతదేశం కోరుకుంటోంది. నవీ ముంబై వేదికగా భారత్- సౌతాఫ్రికా మధ్య ఈ మధ్యాహ్నం జరిగే ఫైనల్ మ్యాచ్ లో గెలిచి..
మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా నవంబర్ 2న సౌతాఫ్రికాతో తలపడనుంది. సెమీస్లో ఆసీస్పై చూపించిన దూకుడు పునరావృతమైతే భారత్ తొలిసారి ట్రోఫీని ముద్దాడే అవకాశం ఉంది. లారా వాల్వార్ట్, కాప్ వంటి సఫారీ స్టార్లను నిలువరించడమే కీలకం.
టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓవైపు కరేబీయన్ దీవుల్లో వర్షాలు పడుతుండటంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఈక్రమంలో మ్యాచ్పై ఎవరి అంచనాలు వారివి.