Home » Cricket news
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ టెస్టు జట్టుకు మళ్లీ అనుభవజ్ఞుడైన జో రూట్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. బెన్ స్టోక్స్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటించడంతో రూట్ మరోసారి టెస్టు జట్టు సారథ్య బాధ్యతలను స్వీకరించాడు.
భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసే అవకాశాలు మరింత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్కూ అతణ్ని ఎంపిక చేయకపోవడంతో.. ఇక షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనన్న చర్చ జోరందుకుంది.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 వయసులోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నిన్నటి వరకు జూనియర్ క్రికెట్ టోర్నీలు, ఐపీఎల్లో సత్తాచాటిన వైభవ్.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తన మార్క్ను చూపించాడు.
టెస్టు క్రికెట్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు చెత్త రికార్డును నమోదు చేసింది. విదేశీ గడ్డపై వరుసగా ఎనిమిదో టెస్టులో పరాజయంపాలై తమ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ వరుస ఓటములను నమోదు చేసింది.
యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా మాజీ క్రికెటర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సహచరులకు నీళ్లు అందించాలంటూ ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై అశ్విన్ స్పష్టతనిచ్చాడు.
దేశవాళీ క్రికెట్లో ఏళ్ల తరబడి నిలకడగా రాణిస్తున్న సరాంశ్ జైన్కు అద్భుతమైన అవకాశం లభించింది. ఈ తరంలో చాలామంది క్రికెటర్లు ఐపీఎల్లో సత్తాచాటి భారత జట్టుకు ఎంపిక అవుతున్నారు. కానీ.. జైన్ కెరీర్ మాత్రం కాస్త భిన్నంగా సాగింది.
వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ దృష్ట్యా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వైట్ బాల్ క్రికెట్లో యువ ఆటగాళ్లకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు ప్రతిష్ఠాత్మకంగా 'నేషనల్ ఛాంపియన్స్ కప్ 2026' అనే కొత్త టోర్నమెంట్ను పీసీబీ తీసుకొచ్చింది.
టీమిండియా కెప్టెన్గా టీ20 ప్రపంచ కప్ను అందించిన సూర్యకుమార్ యాదవ్కు.. ఇప్పుడు జట్టులో చోటు ప్రశ్నార్థకంగా మారింది. వ్యక్తిగత ప్రదర్శన సరిగా లేకపోవడంతో అతడిపై వేటు పడింది.
జింబాబ్వే పర్యటనలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డును సృష్టించాడు. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన వైభవ్.. ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.