• Home » Cricket news

Cricket news

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. అలా జరిగితేనే సెమీస్‌కు భారత్!

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. అలా జరిగితేనే సెమీస్‌కు భారత్!

ఐసీసీ మ‌హిళ‌ల టీ20 ప్రపంచ‌ క‌ప్‌ 2026లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జ‌రిగిన లీగ్ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ఓట‌మిపాలైన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్మన్ సేన సెమీస్ ఆశలు క్లిష్టంగా మారాయి. అయితే ..

విధ్వంసం.. ఒకే ఓవర్లో  ఐదు  సిక్స్‌లు.. వీడియో వైరల్!

విధ్వంసం.. ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు.. వీడియో వైరల్!

క్రికెట్ ప్రపంచం‌లో మరో సిక్సర్ల విధ్వంసం చోటుచేసుకుంది. మేజర్ లీగ్ క్రికెట్ 2026లో భాగంగా లాస్ ఏంజెలెస్‌ నైట్ రైడర్స్‌ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. సియాటెల్ ఓర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

పాకిస్థాన్, ఇంగ్లండ్ ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు..!

పాకిస్థాన్, ఇంగ్లండ్ ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు..!

ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు పాకిస్థాన్‌కు షాకిచ్చింది. వచ్చే ఏడాది పాక్‌తో ఆడాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్‌ను ఈసీబీ రద్దు చేసుకున్నట్లు సమాచారం.

వైభవ్‌ వేట కుర్రాళ్ల కేక

వైభవ్‌ వేట కుర్రాళ్ల కేక

టీనేజ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ (29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 94) వేగవంతమైన అర్ధ శతకంతో చెలరేగడంతో.. యువ భారత్‌ ముక్కోణపు సిరీస్‌ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌-ఎ ...

భారత్‌ జోరుకు బ్రేక్‌

భారత్‌ జోరుకు బ్రేక్‌

ప్రపంచ కప్‌లో రెండు వరుస విజయాలతో జోరు మీదున్న భారత్‌కు దక్షిణాఫ్రికా బ్రేకులేసింది. మరిజానె కాప్‌ (81 నాటౌట్‌, 2/27) ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన వేళ ఆదివారం జరిగిన...

 టీజీ20 ఆరంభం అదిరె!

టీజీ20 ఆరంభం అదిరె!

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌ ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం...

బీసీసీఐ గుర్తింపు ఉంది: చాముండి

బీసీసీఐ గుర్తింపు ఉంది: చాముండి

బోర్డు అనుమతి, గుర్తింపుతోనే టీజీ20 లీగ్‌ను హెచ్‌సీఏ నిర్వహిస్తోందని బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుడు ...

ఇంగ్లండ్‌తో వన్డేలకు విరాట్‌

ఇంగ్లండ్‌తో వన్డేలకు విరాట్‌

ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు ఆదివారం ప్రకటించిన భారత జట్టులో విరాట్‌ కోహ్లీకి చోటు కల్పించారు. అయితే ఫిటెనెస్‌ పరీక్షలో సఫలమైతేనే అతడు పర్యటనకు వెళతాడని....

ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ను 253 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కివీస్ 1-1తో సమం చేసింది. లండన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 391 పరుగుల భారీ పరుగులను సాధించింది.

ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ

ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ

శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌ టైటిల్‌ను భారత్- ఎ గెలిచింది. ఇవాళ శ్రీలంక-ఎతో జరిగిన ఫైనల్‌లో భారత్-ఎ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి