• Home » Cricket news

Cricket news

సన్‌రైజర్స్ లీడ్స్‌ ఎక్స్‌ ఖాతాపై సస్పెన్షన్‌.. ఎందుకంటే..

సన్‌రైజర్స్ లీడ్స్‌ ఎక్స్‌ ఖాతాపై సస్పెన్షన్‌.. ఎందుకంటే..

'ది హండ్రెడ్ లీగ్' ఫ్రాంచైజీల్లో ఒక్కటైన సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఎక్స్ ఖాతా సస్పెన్సన్‌కు గురైంది. అయితే దీనికి గల కారణాల గురించి ఎక్స్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు. యూజర్లు ఆ ఖాతాలోకి వెళ్లాలని ప్రయత్నిస్తే.. ‘అకౌంట్‌ సస్పెండెడ్‌. ఎక్స్‌ సస్పెండ్స్‌ అకౌంట్స్‌ దట్‌ వయోలేట్‌ ది ఎక్స్‌ రూల్స్‌’ అని పాప్‌ అప్‌ మెసేజ్‌ కనిపిస్తోంది.

ఐపీఎల్ 2026: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్ కెప్టెన్ అతడే..

ఐపీఎల్ 2026: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్ కెప్టెన్ అతడే..

క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ వ్యూహాలను, ప్రణాళిలను ముమ్మరం చేస్తున్నాయి.

బాహుబలితో ఉత్తేజితులయ్యాం

బాహుబలితో ఉత్తేజితులయ్యాం

టీ20 మెగా టోర్నీలో వరుస విజయాలతో బ్రేకుల్లేకుండా దూసుకెళ్లిన టీమిండియాకు సూపర్‌-8లో ఝలక్‌ తగిలింది. దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడించడంతో జట్టు ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టయ్యింది. అటు అభిమానులకు కూడా...

ఐపీఎల్2026 ప్రారంభానికి ముందు ధోనికి  భారీ ఊరట

ఐపీఎల్2026 ప్రారంభానికి ముందు ధోనికి భారీ ఊరట

ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఊరట లభించింది. బీసీసీఐ నిబంధనను ధోని ఉల్లంఘిస్తున్నాడంటూ దాఖలైన ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్‌ అధికారి అరుణ్‌ మిశ్రా కొట్టేశారు.

ఆ రోజు మావాళ్లు వణికిపోయారు: పాక్ మాజీ క్రికెటర్

ఆ రోజు మావాళ్లు వణికిపోయారు: పాక్ మాజీ క్రికెటర్

ఐసీసీ టోర్నీలో దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత జట్టు తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్2026లో కూడా గ్రూప్ దశలో పాక్‌పై భారత్ విజయం సాధించింది.

ఆరంభ పోరులో.. బెంగళూరు, హైదరాబాద్‌  ఢీ

ఆరంభ పోరులో.. బెంగళూరు, హైదరాబాద్‌ ఢీ

దేశవాళీ క్రికెట్‌ పండుగ ఐపీఎల్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తొలి అంచెలో ఈ నెల 28 నుంచి ఏప్రిల్‌ 12 వరకు 10 వేదికల్లో జరిగే 20 మ్యాచ్‌ల...

ఐపీఎల్‌కు యుద్ధ భయం!

ఐపీఎల్‌కు యుద్ధ భయం!

ఐపీఎల్‌కు మరో మూడు వారాల సమయమే ఉన్నా ఇంకా షెడ్యూల్‌ విడుదల కాలేదు. ఇందుకు పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు మరో సమస్య కూడా వెంటాడుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న...

పాంచ్‌  పటాకా

పాంచ్‌ పటాకా

సొంత గడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు రికార్డులను తిరగరాస్తూ మూడోసారి విజేతగా నిలిచింది. కానీ ఆరంభం నుంచి ఫైనల్‌ వరకు మనోళ్ల ప్రదర్శన ఆహా.. అనే రీతిలో...

వీళ్లకు ఎదురేలేదు

వీళ్లకు ఎదురేలేదు

వరల్డ్‌ కప్‌ గెలిచేందుకు టీమిండియా పూర్తిగా అర్హమైనదని బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కొనియాడాడు. ‘భారత్‌ అద్భుతంగా ఆడింది. ట్రోఫీ అందుకొనేందుకు జట్టు పూర్తిగా...

నా నవ్వుకు అదే కారణం.. ధోని ట్వీట్‌కు గంభీర్ రిప్లై

నా నవ్వుకు అదే కారణం.. ధోని ట్వీట్‌కు గంభీర్ రిప్లై

భారత్ జట్టు టీ20 ప్రపంచ కప్ 2026ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం భారత జట్టును, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ప్రశంసిస్తూ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ట్వీట్ చేశాడు. దానికి తాజాగా గంభీర్ రిప్లై ఇచ్చాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి