Home » Cricket news
భారత క్రికెట్ చరిత్రలో 1983 జూన్ 25వ తేదీ ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రత్యేకమైన రోజు. సరిగ్గా 43 ఏళ్ల క్రితం ఇదే రోజున కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత జట్టు ప్రపంచకప్ను ముద్దాడి చరిత్ర సృష్టించింది.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 38 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గ్రూప్-ఎ నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ మహిళ అతడిపై సంచలన ఆరోపణలు చేసింది.
15 ఏళ్ల టీనేజర్ వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ ఇంగ్లండ్ టూర్కు ఎంపిక చేసింది. అయితే, భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్లో అతడు ఉండేందుకు అవకాశం లేదని సమాచారం....
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి టీ20 ప్రపంచ కప్లో భారత్ అవకాశాలపై గట్టి ప్రభావమే చూపింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న హర్మన్ సేన గురువారం జరిగే గ్రూప్ ‘ఎ’ కీలక పోరులో...
అమరావతిలో క్రికెట్ సందడి నెలకొంది. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ తుది దశ మ్యాచ్లు కొనసాగుతున్నాయి. తుది దశ మ్యాచ్ల ప్రారంభ వేడుకకు ప్రముఖ కథానాయకుడు రామ్ చరణ్ హాజరై ట్రోఫీ, జెర్సీలను ఆవిష్కరించారు.
టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం అతడు టీమిండియాతో కలిసి ఐర్లాండ్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ 2.0 వెలుగులోకి వచ్చాడు. అతడి తమ్ముడు మరో భారీ సెంచరీ చేశాడు.
అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లాండ్లో స్వల్ప అవరోధం కలగనుంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వైభవ్తోపాటు అతడి తల్లిదండ్రులు వెళ్లేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే..
న్యూజిలాండ్ క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. కివీస్ ఐకానిక్ క్రికెటర్ బాబ్ బ్లేయర్ తుది శ్వాస విడిచారు. ఆయనకు పలువురు స్టార్ క్రికెటర్లు సంతాపం తెలియజేశారు.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, వైభవ్కు అసలైన సవాలు ముందుందని ఆయన అభిప్రాయపడ్డారు.