• Home » Cricket news

Cricket news

బుమ్రాను టెస్టు ఫార్మట్‌లోనే ఆడిస్తే మేలు.. మాజీ క్రికెటర్ కులకర్ణి

బుమ్రాను టెస్టు ఫార్మట్‌లోనే ఆడిస్తే మేలు.. మాజీ క్రికెటర్ కులకర్ణి

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను గాయాలు వేధిస్తున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా గాయాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈనేపథ్యంలో అతడిపై మాజీ క్రికెటర్ రాజు కులకర్ణి కీలక వ్యాఖ్యలు చేశాడు.

భారత్‌తో టెస్ట్ సిరీస్.. శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం

భారత్‌తో టెస్ట్ సిరీస్.. శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు అభిమానులకు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) తీపి కబురు అందించింది. గాలే, కొలంబోల‌లో జ‌ర‌గ‌నున్న రెండు టెస్టు మ్యాచ్‌ల‌ను వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించకుండా ఉండాల్సింది: మాజీ క్రికెటర్ ప్రియాంక్

వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించకుండా ఉండాల్సింది: మాజీ క్రికెటర్ ప్రియాంక్

త్వరలో జరగనున్న దులీప్ ట్రోఫీకి తూర్పు జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యారు. ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ ప్రియాంక్ పంచల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

పాకిస్థాన్ క్రికెటర్‌కు బిగ్ షాక్.. రెండేళ్లు నిషేధం

పాకిస్థాన్ క్రికెటర్‌కు బిగ్ షాక్.. రెండేళ్లు నిషేధం

పాకిస్థాన్ యువ ఆల్‌రౌండ‌ర్ హంజా నజర్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ షాకిచ్చింది. వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం అందించినందుకు గాను అతడిపై రెండేళ్ల నిషేధాన్ని పీసీబీ విధించింది.

స్పిన్‌పైనే బ్యాటర్ల దృష్టి

స్పిన్‌పైనే బ్యాటర్ల దృష్టి

స్పిన్‌ బౌలింగ్‌ను ఆడడంలో టీమిండియా ఆటగాళ్లకు తిరుగులేదని గతంలో పేరుండేది. కానీ ఇటీవలి కాలంలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు...

కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గాయం.. ఆందోళనలో అభిమానులు!

కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గాయం.. ఆందోళనలో అభిమానులు!

శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. కొలంబోలో ప్రాక్టీస్ చేస్తుండగా భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు.

వైభవ్.. సచిన్ కంటే ఎక్కువ ప్రభావం చూపుతాడు: రాబిన్ ఉతప్ప

వైభవ్.. సచిన్ కంటే ఎక్కువ ప్రభావం చూపుతాడు: రాబిన్ ఉతప్ప

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైట్ బాల్ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ కంటే కూడా వైభవ్ ఎక్కువ ప్రభావం చూపగలడని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.

అగార్కర్‌ వైదొలగక తప్పదా?

అగార్కర్‌ వైదొలగక తప్పదా?

జాతీయ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌పై ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తోంది. వచ్చేనెలలో చీఫ్‌ సెలెక్టర్‌గా అతడి పదవీ కాలం ముగుస్తోంది...

సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. గంభీర్‌కు పరోక్షంగా సందేశం ఇచ్చిన రహానే

సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. గంభీర్‌కు పరోక్షంగా సందేశం ఇచ్చిన రహానే

టెస్టు క్రికెట్ జట్టులో యువ ఆటగాళ్ల కంటే సీనియర్‌ ప్లేయర్లు ఎక్కువ మంది ఉండాలని టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానే అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్‌లో భారత్ పూర్వ వైభవం పొందాలంటే ప్రస్తుతం ఉన్న సీనియర్‌ ఆటగాళ్లను జట్టులో కొనసాగించాలన్నాడు.

సౌతాఫ్రికా టీ20 లీగ్: కీరన్‌ పొలార్డ్‌‌ను పక్కన పెట్టిన ఎంఐ

సౌతాఫ్రికా టీ20 లీగ్: కీరన్‌ పొలార్డ్‌‌ను పక్కన పెట్టిన ఎంఐ

దక్షిణాఫ్రికా వేదికగా అత్యంత వైభవంగా జరిగే 'ఎస్‌ఏ20' (SA20) ఐదో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. టోర్నమెంట్‌లో భాగంగా ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్లు, ప్రీ-అక్షన్ సైనింగ్స్‌ ప్రక్రియను పూర్తి చేశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి