• Home » Cricket news

Cricket news

భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్‌ శర్మ అరుదైన గౌరవం లభించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును ఇవాళ అందుకున్నాడు.

ఐపీఎల్‌లో భారీ ట్రేడ్.. ఢిల్లీకి పంత్, లఖ్‌నవూకు కుల్‌దీప్ యాదవ్

ఐపీఎల్‌లో భారీ ట్రేడ్.. ఢిల్లీకి పంత్, లఖ్‌నవూకు కుల్‌దీప్ యాదవ్

ఐపీఎల్‌లో ఓ భారీ ట్రేడ్ డీల్ జరిగింది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తిరిగి తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) గూటికి చేరాడు. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ లఖ్‌నవూ జట్టులో జాయిన్ అయ్యాడు.

సెమీస్‌ చేరాలంటే.. చివరి రెండు నెగ్గాల్సిందే

సెమీస్‌ చేరాలంటే.. చివరి రెండు నెగ్గాల్సిందే

దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి..టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా సెమీఫైనల్‌ అవకాశాలను బాగా దెబ్బ తీసింది. మరోవైపు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో సఫారీ జట్టు తమ రౌండ్‌-4 చాన్సును సజీవంగా...

వారిద్దరు ఫెడరర్‌, అల్కారజ్‌లు

వారిద్దరు ఫెడరర్‌, అల్కారజ్‌లు

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎమ్మెస్‌ ధోనీని టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌తో కీపర్‌ సంజూ శాంసన్‌ పోల్చాడు. అలాగే దూకుడుగా ఆడే విరాట్‌ కోహ్లీని స్పెయిన్‌ సంచలనం...

భారత్‌తో టీ20లకు ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ జట్ల ఎంపిక

భారత్‌తో టీ20లకు ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ జట్ల ఎంపిక

వచ్చేనెల 1 నుంచి భారత్‌తో జరిగే ఐదు టీ20ల సిరీ్‌సకు 17 మంది సభ్యులతో కూడిన ఇంగ్లండ్‌ జట్టును సోమవారం ప్రకటించారు...

టీజీ20 లీగ్‌2026లో బోణీ కొట్టిన రంగారెడ్డి రైజర్స్

టీజీ20 లీగ్‌2026లో బోణీ కొట్టిన రంగారెడ్డి రైజర్స్

టీజీ20 లీగ్ 2026లో భాగంగా నల్గొండ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్(ఆర్ఆర్) ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. అలా జరిగితేనే సెమీస్‌కు భారత్!

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. అలా జరిగితేనే సెమీస్‌కు భారత్!

ఐసీసీ మ‌హిళ‌ల టీ20 ప్రపంచ‌ క‌ప్‌ 2026లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జ‌రిగిన లీగ్ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ఓట‌మిపాలైన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్మన్ సేన సెమీస్ ఆశలు క్లిష్టంగా మారాయి. అయితే ..

విధ్వంసం.. ఒకే ఓవర్లో  ఐదు  సిక్స్‌లు.. వీడియో వైరల్!

విధ్వంసం.. ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు.. వీడియో వైరల్!

క్రికెట్ ప్రపంచం‌లో మరో సిక్సర్ల విధ్వంసం చోటుచేసుకుంది. మేజర్ లీగ్ క్రికెట్ 2026లో భాగంగా లాస్ ఏంజెలెస్‌ నైట్ రైడర్స్‌ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. సియాటెల్ ఓర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

పాకిస్థాన్, ఇంగ్లండ్ ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు..!

పాకిస్థాన్, ఇంగ్లండ్ ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు..!

ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు పాకిస్థాన్‌కు షాకిచ్చింది. వచ్చే ఏడాది పాక్‌తో ఆడాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్‌ను ఈసీబీ రద్దు చేసుకున్నట్లు సమాచారం.

వైభవ్‌ వేట కుర్రాళ్ల కేక

వైభవ్‌ వేట కుర్రాళ్ల కేక

టీనేజ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ (29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 94) వేగవంతమైన అర్ధ శతకంతో చెలరేగడంతో.. యువ భారత్‌ ముక్కోణపు సిరీస్‌ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌-ఎ ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి