Home » Cricket news
ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారించిన ఇషాన్ను వెనక్కినెట్టి, ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న ఓ సాధారణ ప్లేయర్ అయిన రాబిన్ మింజ్ బిగ్ షాకిచ్చాడు. మే 30న జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో తొలి జార్ఖండ్ టీ20 లీగ్ మెగా వేలం ఘనంగా జరిగింది. ఈ వేలంలో..
ఐపీఎల్-2026 ఆఖరి మ్యాచ్ నేడే. బలమైన బ్యాటింగ్, నాణ్యమైన బౌలింగ్ విభాగాలతో కూడిన ఆర్సీబీ, జీటీ జట్ల మధ్య జరిగే తుది పోరు అభిమానులకు క్రికెట్ విందు కానుంది. మరి ఈ మ్యాచ్లో బరిలోకి దిగబోయే కీలక ఆటగాళ్ల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే...
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఓ అరుదైన మైలురాయిని అందుకుంది. రావల్పిండి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే పాకిస్థాన్కు 1000వ మ్యాచ్ కావడం విశేషం.
ఐపీఎల్ వేదికగా కొద్ది రోజుల పాటు సాగిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రయాణం ముగిసింది. క్వాలిఫైయర్-2లో రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలవ్వడంతో ఫైనల్ చేరాలనే అతని కల చెదిరింది.
ఐపీఎల్ 2026 సీజన్లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. కేవలం రూ.1.1 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కొనసాగిన ఈ యువ ఆటగాడు.. తన బ్యాటింగ్తో జట్టుకు అపారమైన విలువను అందించినట్టు తెలుస్తోంది.
ఐపీఎల్-2026 తుది అంకానికి చేరుకుంది. రెండో క్వాలిఫయర్లో ఆర్ఆర్ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరింది. అయితే.. గత మ్యాచ్లోలాగే ఈ మ్యాచ్లోనూ హిట్ వికెట్గా వెనుదిరిగాడు గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్. మ్యాచ్ అనంతరం అతడు ఈ విషయమై సరదాగా స్పందించాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో చక్కటి ఆటతీరుతో ఎందరో క్రికెట్ అభిమానుల దృష్టిని తనవైపు మరల్చుకున్న వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర ప్రశంసల జల్లు కురిపించాడు. అతి త్వరలోనే అతడు జాతీయ జట్టుకు ఎంపికవుతాడని కితాబిచ్చాడు.
భారత వన్డే జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్కు చోటు కల్పించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.
జెమీమా రోడ్రిగ్స్ (69), యాస్తికా భాటియా (54) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా..అరంగేట్ర పేసర్ నందినీ శర్మ (3/34) మూడు వికెట్లతో...
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది. ఐపీఎల్ 2026లో అతడు తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. తాజాగా తనకు ఇష్టమైన ఓ విషయం గురించి వెల్లడించాడు.