Home » Cricket news
టెస్టు క్రికెట్పై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ పలు వ్యాఖ్యలు చేశాడు. అలానే టెస్టు క్రికెట్ను కాపాడేందుకు ఐపీఎల్ తరహాలో ఓ ప్రణాళికను అందించాడు.
వెస్టిండీస్ పర్యటనలో శ్రీలంక జట్టు శుభారంభం చేసింది. కింగ్స్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్పై 41 పరుగుల తేడాతో లంక విజయం సాధించింది.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై వేటుకు రంగం సిద్దమైంది. త్వరలో జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కంటే ముందే సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అలైస్ క్యాప్సీ (43 బంతుల్లో 82), హీథర్నైట్ (42 బంతుల్లో 70 నాటౌట్) ధనాధన్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో భారత్తో ఆఖరి టీ20లో ఇంగ్లండ్...
సుదీర్ఘ ద్వైపాక్షిక మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం న్యూజిలాండ్లో టీమిండియా పర్యటించనుంది. ఈ ఏడాది అక్టోబరు 22 నుంచి...
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ వేలంలో భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ ప్రత్యేక...
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారించి దిగ్గజ క్రికెటర్ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా వైభవ్, కోహ్లీ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఓ వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో పంచుకుంది.
ఆస్ట్రేలియా స్టార్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్కు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వడం కోసం తాను తదుపరి ఐపీఎల్కు అందుబాటులో ఉండకపోవచ్చని కమిన్స్ సూచించాడు.
వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్తున్న రోహిత్.. కింద ఉన్న ఒక అడ్డును గమనించకుండా బ్యాలెన్స్ తప్పి ఒక్కసారిగా ముందుకు పడిపోయాడు.
క్రికెట్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి 15 ఏళ్ల ప్రాయంలోనే ఇంతటి పరిణతి ఎలా అబ్బింది? భారీ అంచనాల కారణంగా నెలకొనే తీవ్ర ఒత్తిడిని..