Home » Cricket news
టీ20 వరల్డ్కప్ చాంపియన్స్.. పైగా ఐపీఎల్లో పరుగుల వరద పారించిన స్టార్లు.. ఇంకేముంది పసికూన ఐర్లాండ్పై ఏ స్థాయిలో విరుచుకుపడతారనే అంచనాలు అభిమానుల్లో నెలకొన్నాయి. కానీ...
ప్రస్తుతం టీమిండియాలో కుర్రాళ్ల హవా నడుస్తోంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు తమ దూకుడైన ఆటతీరుతో ఇప్పటికే జట్టుకు కొత్త కళ తీసుకొచ్చారు. తాజాగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంపిక క్రికెట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది.
ఐపీఎల్ అనంతరం మరో ధనాధన్ పోరు అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. వరుసగా రెండోసారి టీ20 వరల్డ్కప్ సాధించాక టీమిండియా తొలిసారి బరిలోకి దిగబోతోంది. నేటి నుంచి...
సెమీఫైనల్లో అడుగుపెట్టాలంటే టీమిండియా గ్రూప్ చివరి రెండు మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈనేపథ్యంలో బంగ్లాదేశ్తో జరిగిన పోరులో ఆడుతూ పాడుతూ గెలిచింది. అయితే అసలైన..
శ్రీలంక ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికార టెస్టులో ఓపెనర్ సాయి సుదర్శన్ (132) శతకంతో రాణించాడు. దీంతో...
రోహిత్ రాయుడు (54 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ అర్ధశతకంతో రాణించడంతో.. టీజీ20లో పాలమూరు 5 వికెట్ల తేడాతో మెదక్ ఫాల్కన్స్పై...
భారత క్రికెట్ చరిత్రలో 1983 జూన్ 25వ తేదీ ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రత్యేకమైన రోజు. సరిగ్గా 43 ఏళ్ల క్రితం ఇదే రోజున కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత జట్టు ప్రపంచకప్ను ముద్దాడి చరిత్ర సృష్టించింది.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 38 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గ్రూప్-ఎ నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ మహిళ అతడిపై సంచలన ఆరోపణలు చేసింది.
15 ఏళ్ల టీనేజర్ వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ ఇంగ్లండ్ టూర్కు ఎంపిక చేసింది. అయితే, భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్లో అతడు ఉండేందుకు అవకాశం లేదని సమాచారం....