• Home » Congress

Congress

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్ సహా ముగ్గురు

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్ సహా ముగ్గురు

కేరళం ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్, పార్టీ కేరళం విభాగం మాజీ అధ్యక్షుడు రమేష్ చెన్నితాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్ ఓటమి

అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్ ఓటమి

అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్‌కు షాక్ తగిలింది. జోర్‌హాట్‌లో బీజేపీ సీనియర్ నేత హితేంద్రనాథ్ గోస్వామి చేతిలో 28వేల ఓట్లకు పైగా తేడాతో గొగోయ్ ఓటమి పాలయ్యారు.

దేశం మొత్తం బీజేపీ వైపు చూస్తోంది: బండి సంజయ్

దేశం మొత్తం బీజేపీ వైపు చూస్తోంది: బండి సంజయ్

పశ్చిమబెంగాల్‌లో ఎన్నో అరాచకాలు జరిగాయని.. బంగ్లా చొరబాటు దారులకు దారులు మూసుకుపోయాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. దేశం అంతా బీజేపీని కోరుకుంటోందని ఉద్ఘాటించారు.

అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు.. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే

అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు.. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే

అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనుండటంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను రంగంలోకి దింపింది.

మేడే రోజు కేటీఆర్ బుద్ధిలేని మాట‌లు మాట్లాడుతున్నారు: అద్దంకి దయాకర్

మేడే రోజు కేటీఆర్ బుద్ధిలేని మాట‌లు మాట్లాడుతున్నారు: అద్దంకి దయాకర్

సీఎంపై హాట్ కామెంట్స్‌తో నిరంత‌రం మీడియాలో ఉండాల‌న్న త‌ప‌న త‌ప్పితే కేటీఆర్‌కు ఇంకో పని లేదని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌కు ఎవ‌రినో ఒక‌రిని పిలిపించుకుని చిల్లర మల్లర అహంభావపూరిత మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు.. నేను అడగలేదు: కోదండరాం

మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు.. నేను అడగలేదు: కోదండరాం

ప్రజల నుంచి దూరంగా ఉంటే ఏ పార్టీ అయినా బతకదని, అందుకే కేసీఆర్ ఇప్పుడు బయటకు వస్తున్నారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘మేం సరిగ్గానే ఉన్నాం.. ప్రజలే మారాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకోవడం సిగ్గుచేటు: ఎంపీ రఘునందన్ రావు

మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకోవడం సిగ్గుచేటు: ఎంపీ రఘునందన్ రావు

మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకోవడం సిగ్గుచేటు అని ఎంపీ రఘునందన్ రావు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. అవగాహన లేకపోవడం వల్లే మహిళలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు.

ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టుకున్న పాపం కేసీఆర్‌ది: మహేశ్ కుమార్ గౌడ్

ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టుకున్న పాపం కేసీఆర్‌ది: మహేశ్ కుమార్ గౌడ్

బీఆర్ఎస్ హయంలో అనేక మంది ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టుకున్న పాపం కేసీఆర్‌దని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడటానికి బీఆర్ఎస్ నేతలకు ఏం అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజలను... కవిత తప్పుదోవ పట్టిస్తున్నారు: కిరణ్ కుమార్ రెడ్డి

తెలంగాణ ప్రజలను... కవిత తప్పుదోవ పట్టిస్తున్నారు: కిరణ్ కుమార్ రెడ్డి

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై భువనగిరి లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పెట్టినందుకు కవితకు ధన్యవాదాలు తెలిపారు. అమ్మగా జేబులు చూసి కాదని.. కడుపు చూసి పాలిస్తానని ఆమె చెప్పారని ప్రస్తావించారు.

నర్సంపేటలో ఉద్రిక్తతలకు బండి సంజ‌య్ కార‌ణం: అద్దంకి దయాకర్

నర్సంపేటలో ఉద్రిక్తతలకు బండి సంజ‌య్ కార‌ణం: అద్దంకి దయాకర్

నర్సంపేటలో ఉద్రిక్తతలకు కార‌ణం కేంద్ర మంత్రి బండి సంజ‌య్ అని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ మృతిని కేంద్ర మంత్రి రాజ‌కీయం చేస్తున్న తీరు హేయ‌నీయం, సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి