• Home » Congress

Congress

CM Revanth Reddy: ఎమ్మెల్యేల ప్రవర్తనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్

CM Revanth Reddy: ఎమ్మెల్యేల ప్రవర్తనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్

తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రవర్తనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతున్న సమయంలో పలువురు ఎమ్మెల్యేలు సభలో ఉండకుండా లాబీల్లో తిరగడంపై సీఎం రేవంత్ సీరియస్‌గా స్పందించారు.

AP Congress: ఏపీలో డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్

AP Congress: ఏపీలో డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్ జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం నాడు ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. జిల్లాలు, ముఖ్య పట్టణాలకు కలిపి 41 మంది అధ్యక్షుల పేర్లను ఏఐసీసీ ప్రకటించింది.

Uttam Kumar Reddy: ఒక్క నీటి చుక్కనూ వదలం: మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy: ఒక్క నీటి చుక్కనూ వదలం: మంత్రి ఉత్తమ్

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు ఒక్క నీటి చుక్క కూడా వదులుకునే ప్రసక్తే లేదని శాసనసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీపడబోమని తేల్చిచెప్పారు.

Bengaluru News: గూండాగిరితో బెదిరించాలని చూస్తున్నారు..

Bengaluru News: గూండాగిరితో బెదిరించాలని చూస్తున్నారు..

కాంగ్రెస్ నేతలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అద్యక్షుడు బీఎస్‌ విజయేంద్ర ధ్వజమెత్తారు. గూండాగిరితో బెదిరించాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. కాగా.. బళ్లారిలో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారితీసింది.

Bengaluru News: కాలు దువ్వి.. కాంగ్రెస్‌ వారితో రగడకు..

Bengaluru News: కాలు దువ్వి.. కాంగ్రెస్‌ వారితో రగడకు..

గాలి జనార్దన్‌ రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగేంద్ర ధ్వజమెత్తారు. కాలు దువ్వి.. కాంగ్రెస్‌ వారితో రగడకు దిగారంటూ ఆయన ఆరోపించారు. కాగా.. బళ్లారిలో నిన్న జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపుతోంది.

Nara Pratap Reddy: ‘గాలి’పై నారా ఫైర్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

Nara Pratap Reddy: ‘గాలి’పై నారా ఫైర్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

మాజీమంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌ రెడ్డిపై బళ్లారి అర్బన్ డవలప్ మెంట్ అథారిటీ మాజీ అధ్యక్షుడు నారా ప్రతాప్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వేష రాజకీయాలు ‘గాలి’కి అలవాటే.. అంటూ పేర్కొనడం గమనార్హం.

Bengaluru News: విగ్రహ ప్రతిష్ఠను రాజకీయం చేస్తున్నారు..

Bengaluru News: విగ్రహ ప్రతిష్ఠను రాజకీయం చేస్తున్నారు..

విగ్రహ ప్రతిష్ఠను రాజకీయం చేస్తున్నారని మాజీమంత్రులు శ్రీరాములు, గాలి జనార్దన్‌ రెడ్డి అన్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ... యువకుడి మరణానికి కారణమైన బుల్లెట్‌ ఎవరి గన్‌ నుంంచి వచ్చిందో పోలీసుల విచారణలో తేలిపోతుందని అన్నారు.

Telangana: కేటీఆర్‌పై హాట్ కామెంట్స్ చేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Telangana: కేటీఆర్‌పై హాట్ కామెంట్స్ చేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. నూతన సంవత్సరం తొలి రోజునే కేటీఆర్ గోబెల్స్ ప్రచారాన్ని మొదలు పెట్టారని విమర్శించారు.

AP News: మంత్రిగా నేను చేయని పని ఓ అమ్మాయి సాధించింది: రఘువీరారెడ్డి

AP News: మంత్రిగా నేను చేయని పని ఓ అమ్మాయి సాధించింది: రఘువీరారెడ్డి

మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు రఘువీరారెడ్డి.. మహిళల అంధుల క్రికెట్ టీం కెప్టెన్ దీపికపై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా తాను చేయని పనిని భారత అంధ క్రికెట్ కెప్టెన్ దీపిక సాధించిందని..

Year Ender 2025: అజారుద్దీన్‌కు కలిసొచ్చిన 2025.. వరించిన మంత్రి పదవి

Year Ender 2025: అజారుద్దీన్‌కు కలిసొచ్చిన 2025.. వరించిన మంత్రి పదవి

2025లో మంత్రివర్గ విస్తరణలో భాగంగా మైనార్టీ కోటాలో మహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి లభించడం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మైనార్టీ వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి