• Home » Congress Govt

Congress Govt

రైతుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం కృషి: సీఎం రేవంత్‌రెడ్డి

రైతుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం కృషి: సీఎం రేవంత్‌రెడ్డి

రైతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి భరోసా కల్పించారు. అన్నదాత సంతోషం కోసం ఓ అన్నగా తాను బాధ్యత తీసుకున్నానని పేర్కొన్నారు.

ఆరు గ్యారంటీలు చట్టమైతే అన్నివర్గాలకు లాభం: కేటీఆర్

ఆరు గ్యారంటీలు చట్టమైతే అన్నివర్గాలకు లాభం: కేటీఆర్

ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోసం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌ను కలుస్తామని తెలిపారు.

ఆరు గ్యారంటీలకు రేవంత్, భట్టి గోరి కట్టారు: హరీశ్‌రావు

ఆరు గ్యారంటీలకు రేవంత్, భట్టి గోరి కట్టారు: హరీశ్‌రావు

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బోగస్, బడా జూటా అని ఎద్దేవా చేశారు.

అంకెల ఆర్భాటాలు.. కేటాయింపుల ప్రగల్భాలే: బండి సంజయ్

అంకెల ఆర్భాటాలు.. కేటాయింపుల ప్రగల్భాలే: బండి సంజయ్

తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలే తప్ప ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యలు చేశారు.

గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్‌ నిరసన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్‌ నిరసన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటూ బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

మంత్రి తుమ్మల స్ఫూర్తితోనే సిద్దిపేటలో ఆయిల్ పామ్ సాగు: హరీశ్‌రావు

మంత్రి తుమ్మల స్ఫూర్తితోనే సిద్దిపేటలో ఆయిల్ పామ్ సాగు: హరీశ్‌రావు

కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రావడం వల్లనే నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కేసీఆర్ రూ.300 కోట్లు మంజూరు చేసి ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించారని ప్రస్తావించారు.

హరీశ్‌రావుతో ఆయిల్ పామ్ సాగు చేయించే బాధ్యత నాది: తుమ్మల నాగేశ్వరరావు

హరీశ్‌రావుతో ఆయిల్ పామ్ సాగు చేయించే బాధ్యత నాది: తుమ్మల నాగేశ్వరరావు

ఉగాది పండుగ అంటేనే రైతు పండగ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. దేశంలోనే అధికంగా వరి తెలంగాణలోనే సాగవుతోందని పేర్కొన్నారు.

జీతాలు తీసుకుంటూ సభకు రారా.. కేసీఆర్‌పై సీఎం ధ్వజం

జీతాలు తీసుకుంటూ సభకు రారా.. కేసీఆర్‌పై సీఎం ధ్వజం

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం రాష్ట్ర అభివృద్ధికి ఒక మార్గదర్శిగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం కేవలం ప్రభుత్వ కార్యక్రమాల జాబితా కాకుండా, భవిష్యత్తు తెలంగాణకు ఒక విజన్ డాక్యుమెంట్‌గా నిలిచిందని పేర్కొన్నారు.

అనవసరపు కాంట్రవర్సీలు వద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

అనవసరపు కాంట్రవర్సీలు వద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

ఎమ్మెల్యేల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హుకుం జారీ చేశారు.

 రైతుల సమస్యలు పట్టించుకోరా.. కాంగ్రెస్ సర్కార్‌పై జీవన్‌రెడ్డి ఫైర్

రైతుల సమస్యలు పట్టించుకోరా.. కాంగ్రెస్ సర్కార్‌పై జీవన్‌రెడ్డి ఫైర్

అన్నదాతల సమస్యలను పట్టించుకోవడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంట కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆగ్రహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి