Home » CM Revanth Reddy
సెంట్రల్ యూనివర్సిటీలో ఏనుగులు, సింహాలు ఉన్నాయంటూ ఏఐ టెక్నాలజీతో వీడియో క్రియేట్ చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. వాటిని ప్రభుత్వం చంపుతున్నట్లు ప్రచారం చేశారని మండిపడ్డారు......
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయమై ప్రభుత్వం స్పష్టతకు వచ్చింది. రాజకీయ పోరాటంతో పాటు న్యాయ పోరాటం సైతం చేయాలని నిర్ణయించింది. సీఎం రేవంత్రెడ్డి...
ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల పరిహారం పంపిణీలో జరిగిన అక్రమాలపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప మఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సోమవారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి బృందం బిజీ బిజీగా ఉంది.
పెద్ద మోదీ, చిన్న మోదీ ఒకే రకంగా ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇద్దరూ కలిసి రాహుల్కు పెద్ద షాక్ ఇవ్వటం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు.
సినీ పరిశ్రమలో వ్యక్తులు.. వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించబోదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డికి ప్రభుత్వం అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది. గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రి నుంచి ఉదయం 10 గంటలకు హిమాయత్నగర్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్కు ఆయన భౌతిక కాయాన్ని తీసుకువచ్చారు.
మన మేధావులు ఎన్నో ఏళ్లుగా ఇతర దేశాల సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మన సొంత మనుషులకు సహాయపడేలా మన మేధస్సును వినియోగించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
తమ ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. సినిమా పరిశ్రమలో చక్కటి పని వాతావరణం ఉండాలని సూచించారు. సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతానని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ లైఫ్ సైన్సెస్కు కేంద్రంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. తాము తెలంగాణ రైజింగ్ 2047 అనే ప్రయాణాన్ని ప్రారంభించామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.