• Home » CM Revanth Reddy

CM Revanth Reddy

రోజుకో అరగంట ప్రాజెక్టుల కోసమే: సీఎం రేవంత్‌

రోజుకో అరగంట ప్రాజెక్టుల కోసమే: సీఎం రేవంత్‌

ఆయా జిల్లాల కలెక్టర్లు రోజుకో అరగంట ప్రాజెక్టు పనుల పురోగతికి కేటాయించాలని, రోజువారీగా పనుల పరిశీలనను అలవాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

కారు గుర్తును మర్చిపోవాల్సిందే!

కారు గుర్తును మర్చిపోవాల్సిందే!

వచ్చే ఎన్నికల్లో నా సంగతి చూస్తానంటున్న కేసీఆర్‌కు పాలమూరు గడ్డపై సవాల్‌ విసురుతున్నా.. నిన్ను మళ్లీ మొలకెత్తనివ్వం. మీ పార్టీ జెండాలు ఎగురనివ్వం...

తొలి ప్రాధాన్యం భూసేకరణకే

తొలి ప్రాధాన్యం భూసేకరణకే

సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణను మొదటి ప్రాధాన్యంగా గుర్తించాలి. భూసేకరణ పూర్తి చేయకుండా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు....

తెలంగాణకు వ్యతిరేకంగా.. పవన్ ఎప్పుడూ మాట్లాడలేదు: రాంచందర్ రావు

తెలంగాణకు వ్యతిరేకంగా.. పవన్ ఎప్పుడూ మాట్లాడలేదు: రాంచందర్ రావు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీటింగ్‌కి అనుమతి ఇస్తే ఏమవుతుంది? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశ్నించారు. పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పడూ మాట్లాడలేదని అన్నారు..

హైదరాబాద్‌లో ఫార్చ్యూన్‌ 500 కంపెనీల జీసీసీలు

హైదరాబాద్‌లో ఫార్చ్యూన్‌ 500 కంపెనీల జీసీసీలు

ప్రపంచస్థాయి మెడికల్‌ టూరిజం కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

నేడు, రేపు పాలమూరులో సీఎం పర్యటన

నేడు, రేపు పాలమూరులో సీఎం పర్యటన

సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి పాలమూరులో ఆయన రెండు రోజుల పర్యటన ఖరారైంది. బెంగళూరు నుంచి గురువారం హైదరాబాద్‌ చేరుకోనున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3 గంటలకు పాలమూరు ....

తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

INSIDE : హైదరాబాద్‌లో NTR విగ్రహం.. టీడీపీ ఓటు బ్యాంక్‌పై కాంగ్రెస్ కన్ను!

INSIDE : హైదరాబాద్‌లో NTR విగ్రహం.. టీడీపీ ఓటు బ్యాంక్‌పై కాంగ్రెస్ కన్ను!

ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటి నుంచే దృష్టి పెడుతోన్నారు. బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష స్థానం దక్కకుండా చేస్తానన్న సవాల్‌కు అనుగుణంగా వ్యూహ రచన చేస్తోన్నారు. వ్యతిరేకత వచ్చినా కొన్ని విషయాల్లో ముందుకే వెళ్తోన్నారు.

INSIDE : భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్‌పై CBI నజర్.. ||

INSIDE : భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్‌పై CBI నజర్.. ||

కేసీఆర్ పాలనలో కరెంట్ వెలుగులు వెనుక అవినీతి చీకటి గుట్టురట్టు కానుందా..? కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేసిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ క్విడ్ ప్రో కో ఊబిలో చిక్కిందా?. ఈ కథనంలో చూద్దాం.

ప్రపంచానికే గేట్‌వేగా తెలంగాణ

ప్రపంచానికే గేట్‌వేగా తెలంగాణ

దేశంలోనే కాదు.. ప్రపంచానికే తెలంగాణను గేట్‌వేగా నిలబెట్టాలనేది తన లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు తెలంగాణ రైజింగ్‌-2047 డాక్యుమెంట్‌ రాచబాటలా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి