• Home » CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth On Assembly: అసెంబ్లీలో కాళేశ్వరం రచ్చ.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth On Assembly: అసెంబ్లీలో కాళేశ్వరం రచ్చ.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం డిజైన్‌, నిర్మాణ నాణ్యతలో లోపాలున్నాయని రిపోర్టులో వెలువడిందని సీఎం రేవంత్ తెలిపారు. అన్నారం బ్యారేజ్‌లో మట్టి అంచనాలు తప్పుగా ఉన్నాయని పేర్కొన్నారు. పనుల పర్యవేక్షణలో కూడా లోపాలున్నాయని విమర్శించారు.

CM Revanth Reddy: ఈసీతో బీజేపీ పొత్తు!

CM Revanth Reddy: ఈసీతో బీజేపీ పొత్తు!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తమ రాజకీయ పొత్తులో ఎన్నికల కమిషన్‌ను సైతం భాగం చేసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Kaleshwaram Commission report : కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి, రేపు సభలో చర్చ

Kaleshwaram Commission report : కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి, రేపు సభలో చర్చ

కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై రేపు తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగనుంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉ.9 గంటలకు శాసనసభలో రిపోర్ట్ ప్రవేశపెట్టబోతున్నారు. అనంతరం ఉ.9:30 గంటలకు కేరళ వెళ్లి, సా.3:40 కి తిరిగి అసెంబ్లీకి సీఎం రేవంత్ చేరుకుంటారు.

CM Revanth: క్లాస్ లుక్ ఉన్న మాస్ లీడర్ గోపినాథ్.. ఆయన మరణం తీరని లోటు: సీఎం రేవంత్

CM Revanth: క్లాస్ లుక్ ఉన్న మాస్ లీడర్ గోపినాథ్.. ఆయన మరణం తీరని లోటు: సీఎం రేవంత్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపం తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. చూడటానికి క్లాస్‌గా కనిపించే ఆయన మాస్ లీడర్ అని.. నాకు మంచి మిత్రుడని గుర్తుచేసుకున్నారు.

KTR On Fire: 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కేటీఆర్ డిమాండ్

KTR On Fire: 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కేటీఆర్ డిమాండ్

అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులు లేదా అంతకు మించి నిర్వహించినా తాము సిద్ధమే అని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా, అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు.

CM Revanth Reddy: బడుల్లో ముఖ గుర్తింపు హాజరు!

CM Revanth Reddy: బడుల్లో ముఖ గుర్తింపు హాజరు!

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్‌ కోర్సులు అందించే కళాశాలల్లో విద్యార్థులు, బోధన సిబ్బందికి ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Kavitha: రైతులు, పేదలపై ఎందుకింత పగ ?: కవిత

Kavitha: రైతులు, పేదలపై ఎందుకింత పగ ?: కవిత

‘‘కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి భూసేకరణ కోసం దుర్మార్గానికి పాల్పడతారా? ముఖ్యమంత్రిగారూ.. రైతులు, పేదలపై మీకు ఎందుకింతపగ’’ అంటూ..

BRS: బావమరిది కంపెనీలకు అక్రమంగా కాంట్రాక్టులు

BRS: బావమరిది కంపెనీలకు అక్రమంగా కాంట్రాక్టులు

సీఎం రేవంత్‌ రెడ్డి బావ మరిదికి చెందిన ‘శోధ కన్‌స్ట్రక్షన్‌’, ‘కేఎల్‌ఎ్‌సఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ కంపెనీ’లకు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు ఇస్తోందని బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ ఆరోపించారు.

Minister Tummala Nageswara Rao: యూరియా సరఫరాలో ఫలిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు..

Minister Tummala Nageswara Rao: యూరియా సరఫరాలో ఫలిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు..

పోర్టుల నుండి ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్ నగర్, గజ్వెల్ ప్రాంతాలకు యూరియా చేరుకోనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి డిమాండ్ పరంగా జిల్లాలకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.

Telangana Sports Hub: ఆటలంటే హైదరాబాద్‌ పేరే చెప్పుకోవాలి!

Telangana Sports Hub: ఆటలంటే హైదరాబాద్‌ పేరే చెప్పుకోవాలి!

క్రీడల ప్రోత్సాహం విషయంలో ప్రపంచమంతా హైదరాబాద్‌ గురించి మాట్లాడుకోవాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి