• Home » CM Revanth Reddy

CM Revanth Reddy

100 మంది అంబేడ్కర్లు రావాలి!

100 మంది అంబేడ్కర్లు రావాలి!

సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టళ్లలో చదువుకుని ఇవాళ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్‌ అధికారులుగా మారిన ముగ్గురిని గవర్నర్‌కి పరిచయం చేశాను. నా సోషల్‌ వెల్ఫేర్‌ పిల్లలు దేశాన్ని ఏలే నాయకులు కావాలి.

తెలంగాణలో మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి కీలక ముందడుగు

తెలంగాణలో మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి కీలక ముందడుగు

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అమలుకు కేంద్రం నుంచి అధికారిక అనుమతి లభించింది.

ఎంత కొంటే అంతే!

ఎంత కొంటే అంతే!

కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రంలో పంట ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు తెలిపారు.

కబ్జాకోరులు ఎవరైనా వదలం

కబ్జాకోరులు ఎవరైనా వదలం

బస్తీలు, కాలనీలు మునగడానికి కబ్జాలే కారణం. కబ్జాలు చేసేవారు ఎంతవారైనా ఈ ప్రభుత్వం వదలదు. ఎవ్వడైనా సరే.. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే తోడ్కలు తీసి.. ..

హ్యామ్‌ పనులకు ముహూర్తం ఖరారు

హ్యామ్‌ పనులకు ముహూర్తం ఖరారు

హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ (హ్యామ్‌)లో అభివృద్ధి చేయదల్చిన రోడ్ల ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం దాదాపు ఖరారైంది. నల్గొండ జిల్లా కనగల్‌ దగ్గర నిర్మించిన ...

వీకెండ్‌లో సిరిసిల్లకు వచ్చి వెళ్లిపోతారు.. కేటీఆర్‌పై కవిత సెటైర్లు

వీకెండ్‌లో సిరిసిల్లకు వచ్చి వెళ్లిపోతారు.. కేటీఆర్‌పై కవిత సెటైర్లు

మాజీమంత్రి కేటీఆర్‌పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ సిరిసిల్లాకు వీకెండ్‌లో వచ్చి వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు.

 ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్

ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్

ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కబ్జాలతో ప్రజలకు సమస్యలు రాకూడదనే హైడ్రా తీసుకువచ్చామని ప్రస్తావించారు.

ఆనాడు నా మదిలో పుట్టిన ఆలోచనకు ఆచరణే నేటి వనమహోత్సవం: సీఎం రేవంత్ రెడ్డి

ఆనాడు నా మదిలో పుట్టిన ఆలోచనకు ఆచరణే నేటి వనమహోత్సవం: సీఎం రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పార్కులో వనమహోత్సవం కార్యాక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. గురువారం నాడు సాయంత్రం 4 గంటలకు నాగలింగం మొక్కను నాటి వనమహోత్సవాన్ని సీఎం ప్రారంభిస్తారు.

తెలంగాణలో ఈహెచ్ఎస్ ట్రస్ట్ బోర్డు పునర్వ్యవస్థీకరణ.. జీఓ విడుదల

తెలంగాణలో ఈహెచ్ఎస్ ట్రస్ట్ బోర్డు పునర్వ్యవస్థీకరణ.. జీఓ విడుదల

ఉద్యోగుల ఆరోగ్య పథకం ట్రస్ట్ బోర్డును తెలంగాణ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈహెచ్ఎస్ అమలుకు కొత్త బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏర్పాటు చేస్తూ జీఓ నంబర్-40 విడుదల చేసింది.

తెలంగాణలో సంక్షేమం లేదు.. ఎక్కడ చూసినా కూల్చివేతలే: కేటీఆర్

తెలంగాణలో సంక్షేమం లేదు.. ఎక్కడ చూసినా కూల్చివేతలే: కేటీఆర్

కేసీఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ మళ్లీ రావాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి