Home » CM Revanth Reddy
తుంగభద్ర జలాల సాధనలో రాజీపడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటక, ఏపీలను ఒప్పించి ఆర్డీఎస్...
రేవంత్రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని.. రెన్యువల్ సీఎం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సెటైర్లు వేశారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
SIR విషయంలో సీరియస్గా లేకపోవడం పట్ల పలువురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని ఫైర్ అయ్యారు.
హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశకు రుణం మంజూరు, రెండో దశ విస్తరణకు సంబంధించిన వ్యవ హారం కొత్త మలుపు తిరిగింది. ఒక్కో దశకు విడివిడిగా కాకుండా రెండు దశలకు కలిపే రుణం మంజూరయ్యేలా చేసేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్యాచరణను రూపొందించాయి.
ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో రేవంత్ సమావేశమయ్యారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైన అడుగు పడింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి.. కేంద్రమంత్రులతో జరిపిన వరుస సమావేశాలు విజయవంతమయ్యాయి.
సీఎం రేవంత్రెడ్డి సర్కార్ ఇందిరమ్మ రాజ్యమంటూనే పేదల ఇళ్లు కూలగొడుతోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వమైనా పేదలకు అండగా నిలిచి వాళ్లకు గూడు కట్టిస్తుందని తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
తెలంగాణ రాజకీయాల్లో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ మెట్రో రుణం బదిలీపై కొద్ది రోజులుగా పరస్పర విమర్శలు చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డి.......
ఆదిలాబాద్లో నిర్మించదల్చిన ఎయిర్పోర్టుకు ఎంత భూమి కావాలన్న విషయం కొలిక్కి వచ్చింది. ఎయిర్ ఫోర్స్ అవసరాలకు 1,500 ఎకరాలు, పౌర విమనాయాన సేవల కోసం 400 ఎకరాలు కలిపి ...