• Home » CM Revanth Reddy

CM Revanth Reddy

కోటి మందికిపైగా స్మార్ట్‌ రేషన్‌కార్డులు ఇవ్వబోతున్నాం: జగ్గారెడ్డి

కోటి మందికిపైగా స్మార్ట్‌ రేషన్‌కార్డులు ఇవ్వబోతున్నాం: జగ్గారెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 15న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. సంగారెడ్డిలో నూతన స్మార్ట్ రేషన్‌ కార్డులను సీఎం పంపిణీ చేయనున్నారు.

వరుణ యాగాన్ని ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

వరుణ యాగాన్ని ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

నాగార్జునసాగర్ విజయ విహార్ కృష్ణ నది వద్ద వరుణ యాగం సోమవారం ఉదయం ప్రారంభమైంది. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో యాగ క్రతువులు నిర్వహిస్తున్నారు.

ప్రారంభమైన వరుణ మహాయాగం.. పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి

ప్రారంభమైన వరుణ మహాయాగం.. పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలని, జలాశయాలు నిండాలని నాగార్జునసాగర్ సమీపంలోని విజయ విహార్‌లో మహా వరుణ యాగం ప్రారంభమైంది.

నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం రేవంత్

నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం రేవంత్

నాగార్జునసాగర్‌లో నిర్వహించే వరుణ యాగంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. సాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో యాగం నిర్వహించనున్నారు.

వివేకా కేసు.. రాష్ట్రపతి ముర్ముకు వైఎస్ సునీతా సంచలన లేఖ

వివేకా కేసు.. రాష్ట్రపతి ముర్ముకు వైఎస్ సునీతా సంచలన లేఖ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వివేకా కుమార్తె సునీతారెడ్డి సంచలన లేఖ రాశారు. ఏడేళ్లు దాటినా ఈ కేసు మిస్టరీ ఇంకా తేలలేదని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు భారీ స్పందన

ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు భారీ స్పందన

ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు లబ్ధిదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. 7,340 ఇళ్లకు 35,125 దరఖాస్తులు వచ్చాయి.

మాకు క్షుద్ర రాజకీయాలు తెలియవు: కేటీఆర్‌

మాకు క్షుద్ర రాజకీయాలు తెలియవు: కేటీఆర్‌

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు క్షుద్ర రాజకీయాలు తెలియవు అని పేర్కొన్నారు.

హైడ్రాలో ఉద్యోగాల కోసం వస్తే అవమానిస్తారా.. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాల్సిందే: హరీశ్ రావు

హైడ్రాలో ఉద్యోగాల కోసం వస్తే అవమానిస్తారా.. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాల్సిందే: హరీశ్ రావు

హైడ్రా డ్రైవర్ పోస్టుల భర్తీకి వచ్చిన నిరుద్యోగులను అవమానించడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 ‘చేయూత’కు కసరత్తు.. కొత్త పింఛన్లకు మార్గదర్శకాలు జారీ

‘చేయూత’కు కసరత్తు.. కొత్త పింఛన్లకు మార్గదర్శకాలు జారీ

అర్హులైన వారికి ‘చేయూత’ పథకం ద్వారా సామాజిక భద్రతా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆ పాఠశాలకు నూతన సొబగులు

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆ పాఠశాలకు నూతన సొబగులు

ఖమ్మం జిల్లాలోని గోపాలపురం పాఠశాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అండగా నిలబడ్డారు. ఆ పాఠశాల గదుల నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి