• Home » CM Revanth Reddy

CM Revanth Reddy

తొలి ప్రాధాన్యం భూసేకరణకే

తొలి ప్రాధాన్యం భూసేకరణకే

సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణను మొదటి ప్రాధాన్యంగా గుర్తించాలి. భూసేకరణ పూర్తి చేయకుండా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు....

తెలంగాణకు వ్యతిరేకంగా.. పవన్ ఎప్పుడూ మాట్లాడలేదు: రాంచందర్ రావు

తెలంగాణకు వ్యతిరేకంగా.. పవన్ ఎప్పుడూ మాట్లాడలేదు: రాంచందర్ రావు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీటింగ్‌కి అనుమతి ఇస్తే ఏమవుతుంది? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశ్నించారు. పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పడూ మాట్లాడలేదని అన్నారు..

హైదరాబాద్‌లో ఫార్చ్యూన్‌ 500 కంపెనీల జీసీసీలు

హైదరాబాద్‌లో ఫార్చ్యూన్‌ 500 కంపెనీల జీసీసీలు

ప్రపంచస్థాయి మెడికల్‌ టూరిజం కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

నేడు, రేపు పాలమూరులో సీఎం పర్యటన

నేడు, రేపు పాలమూరులో సీఎం పర్యటన

సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి పాలమూరులో ఆయన రెండు రోజుల పర్యటన ఖరారైంది. బెంగళూరు నుంచి గురువారం హైదరాబాద్‌ చేరుకోనున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3 గంటలకు పాలమూరు ....

తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

INSIDE : హైదరాబాద్‌లో NTR విగ్రహం.. టీడీపీ ఓటు బ్యాంక్‌పై కాంగ్రెస్ కన్ను!

INSIDE : హైదరాబాద్‌లో NTR విగ్రహం.. టీడీపీ ఓటు బ్యాంక్‌పై కాంగ్రెస్ కన్ను!

ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటి నుంచే దృష్టి పెడుతోన్నారు. బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష స్థానం దక్కకుండా చేస్తానన్న సవాల్‌కు అనుగుణంగా వ్యూహ రచన చేస్తోన్నారు. వ్యతిరేకత వచ్చినా కొన్ని విషయాల్లో ముందుకే వెళ్తోన్నారు.

INSIDE : భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్‌పై CBI నజర్.. ||

INSIDE : భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్‌పై CBI నజర్.. ||

కేసీఆర్ పాలనలో కరెంట్ వెలుగులు వెనుక అవినీతి చీకటి గుట్టురట్టు కానుందా..? కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేసిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ క్విడ్ ప్రో కో ఊబిలో చిక్కిందా?. ఈ కథనంలో చూద్దాం.

ప్రపంచానికే గేట్‌వేగా తెలంగాణ

ప్రపంచానికే గేట్‌వేగా తెలంగాణ

దేశంలోనే కాదు.. ప్రపంచానికే తెలంగాణను గేట్‌వేగా నిలబెట్టాలనేది తన లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు తెలంగాణ రైజింగ్‌-2047 డాక్యుమెంట్‌ రాచబాటలా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానం

ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానం

విద్యాశాఖలో ప్రత్యేకత చాటిన ఐదుగురు ప్రధానోపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డ్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లను అందించింది.

మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఉప్పల్ భగాయత్‌లో భూ ఉద్యమం చేస్తా: కవిత

మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఉప్పల్ భగాయత్‌లో భూ ఉద్యమం చేస్తా: కవిత

హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆగస్టు 6వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నాటికి ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి