• Home » CM Revanth Reddy

CM Revanth Reddy

నువ్వు ఎంత రెచ్చగొట్టిన నేను తొందరపడను.. సీఎంకి  కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

నువ్వు ఎంత రెచ్చగొట్టిన నేను తొందరపడను.. సీఎంకి కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అంశం మీద ఎక్కడ చర్చ పెడదామో చెప్పాలని సవాల్ విసిరారు. ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని హెచ్చరించారు.

హిట్లర్‌ను చూసి హైడ్రా పెట్టానంటావా.. సీఎం రేవంత్‌‌పై హరీశ్‌రావు ధ్వజం

హిట్లర్‌ను చూసి హైడ్రా పెట్టానంటావా.. సీఎం రేవంత్‌‌పై హరీశ్‌రావు ధ్వజం

సీఎం రేవంత్‌రెడ్డిపై.. మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిట్లర్‌ను చూసి హైడ్రా పెట్టానని అంటావా....? కళ్లు నెత్తికి ఎక్కాయా..? అని ధ్వజమెత్తారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్న అష్టదరిద్రులు

అభివృద్ధిని అడ్డుకుంటున్న అష్టదరిద్రులు

బీఆర్‌ఎస్‌ వాళ్లు కోహెడ ఫ్రూట్‌ మార్కెట్‌ కట్టొద్దని అంటున్నారు. భారత్‌ ప్యూచర్‌ సిటీని రద్దు చేస్తామంటున్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించడానికి వీల్లేదంటారు.

పెద్ద తిమింగలాల గుండెల్లో వణుకు పుట్టించడానికే.. హైడ్రా: సీఎం రేవంత్

పెద్ద తిమింగలాల గుండెల్లో వణుకు పుట్టించడానికే.. హైడ్రా: సీఎం రేవంత్

జల వనరులను ఆక్రమించే పెద్ద తిమింగలాల గుండెల్లో వణుకు పుట్టించడానికే ‘హైడ్రా’ను ఏర్పాటు చేశామని, హిట్లర్‌ స్ఫూర్తితోనే ఆ పేరు పెట్టామని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

వారంలో ఒకరోజు!

వారంలో ఒకరోజు!

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్‌ సిటీ నుంచి కూడా అతి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాలన అందించనున్నారు.

ఫాంహౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌‌రెడ్డి

ఫాంహౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌‌రెడ్డి

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి అష్టదరిద్రులు అడ్డం పడుతున్నారని ధ్వజమెత్తారు. కాళ్లలో కట్టెలు పెట్టినా.. మూసీలో పడి దొర్లినా వాళ్లను పట్టించుకోమని విమర్శించారు.

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. సీఎస్ కీలక ఆదేశాలు

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. సీఎస్ కీలక ఆదేశాలు

తెలంగాణలో వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

త్వరలో శుభవార్త!

త్వరలో శుభవార్త!

బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయిస్తే.. అందులో తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ కేసీఆర్‌ రాసిన మరణ శాసనం సంక్లిష్టంగా మారింది. దానిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం.

రోజుకో అరగంట ప్రాజెక్టుల కోసమే: సీఎం రేవంత్‌

రోజుకో అరగంట ప్రాజెక్టుల కోసమే: సీఎం రేవంత్‌

ఆయా జిల్లాల కలెక్టర్లు రోజుకో అరగంట ప్రాజెక్టు పనుల పురోగతికి కేటాయించాలని, రోజువారీగా పనుల పరిశీలనను అలవాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

కారు గుర్తును మర్చిపోవాల్సిందే!

కారు గుర్తును మర్చిపోవాల్సిందే!

వచ్చే ఎన్నికల్లో నా సంగతి చూస్తానంటున్న కేసీఆర్‌కు పాలమూరు గడ్డపై సవాల్‌ విసురుతున్నా.. నిన్ను మళ్లీ మొలకెత్తనివ్వం. మీ పార్టీ జెండాలు ఎగురనివ్వం...

తాజా వార్తలు

మరిన్ని చదవండి