• Home » CM Revanth Reddy

CM Revanth Reddy

Criminal Cases: 12 మంది సీఎంలపై క్రిమినల్‌ కేసులు

Criminal Cases: 12 మంది సీఎంలపై క్రిమినల్‌ కేసులు

దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 12 మంది తమపై క్రిమినల్‌ కేసులున్నాయని ప్రకటించారు. దీనికి సంబంధించి అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫామ్స్‌....

Telangana Health Department Notification: గుడ్ న్యూస్.. ఆ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telangana Health Department Notification: గుడ్ న్యూస్.. ఆ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. 1623 స్పెషలిస్ట్‌ డాక్టర్ పోస్టుల భర్తీకి రేవంత్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Distribution Of Clay Idols HMDA: నగరంలో ఉచితంగా మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ..

Distribution Of Clay Idols HMDA: నగరంలో ఉచితంగా మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ..

ఈకో గణేశ్, గ్రీన్ గణేశ్ కాన్సెప్ట్‌‌ను ప్రోత్సహిస్తూ.. నగరంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ చెప్పుకొచ్చింది. మట్టి వినాయక విగ్రహాల వాడకం ద్వారా ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణ పరిరక్షణకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు

MP Lakshman on Congress:   రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకోవాలి..

MP Lakshman on Congress: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకోవాలి..

ఎంపీ లక్ష్మణ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.. పదిహేను బిల్లులు ఉభయ సభల్లో ఆమోదం తెలిపితే ఒక్క చర్చలో కూడా కాంగ్రెస్ పాల్గొనలేదని తెలిపారు. చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్‌కి ఎజెండా లేకుండా పోయిందని విమర్శించారు.

Bandi Sanjay Kumar ON Journalist Assurance: తెలంగాణలో జర్నలిస్టుల పక్షాన బీజేపీ నిలబడుతుంది

Bandi Sanjay Kumar ON Journalist Assurance: తెలంగాణలో జర్నలిస్టుల పక్షాన బీజేపీ నిలబడుతుంది

జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. జర్నలిస్టులారా.... బాధపడకండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలవల్లే మీకు ఇళ్ల స్థలాలు రావడం లేదని ఆందోళన వ్యక్త చేశారు. న్యాయ నిపుణులతో చర్చించకుండా తూతూ మంత్రంగా జీవో ఇవ్వడంవల్లే ఈ దుస్థితి వచ్చిందని వాపోయారు. ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు అడ్డగోలు హామీలిస్తూ అధికారంలోకి వచ్చాక గాలికొదిలేస్తున్నాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు.

Telangana Government: ఆ కాలేజీల్లో ఫీజుల పెంపుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana Government: ఆ కాలేజీల్లో ఫీజుల పెంపుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల నిర్దారణకు ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో సవరణలను చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాలల్లో బోధనా ప్రమాణాలు, నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అన్న అంశాలను పరిగణలోకి తీసుకుని మాత్రమే ఫీజులు పెంచేందుకు అనుమతి ఇచ్చింది.

Minister Konda Surekha: కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు సాధారణం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Minister Konda Surekha: కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు సాధారణం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్ ముంపునకు గురవుతుండడానికి నాలాల ఆక్రమణే కారణమని గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటికి సంబంధించి DPR సిద్ధం చేస్తున్నట్లు, వరంగల్‌ను ముంపు ప్రాంతాలు లేని నగరంగా మార్చుతామని ధీమా వ్యక్తం చేశారు.

HYD Police News: కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌‌లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం...

HYD Police News: కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌‌లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం...

పోలీస్ శాఖలో నకిలీ సర్టిఫికెట్లు వెల్కిరావడంతో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇలా నకిలీ సర్టిఫికెట్లతో ఎంతమంది పోలీసులు ఉద్యోగాలు చేస్తున్నారో.. అనే అనుమానాలకు ఈ ఘటన తావిస్తోంది.

High Court: నేడు హైకోర్టులో కేబుల్ వైర్ల తొలగింపుపై విచారణ..

High Court: నేడు హైకోర్టులో కేబుల్ వైర్ల తొలగింపుపై విచారణ..

హైకోర్టులో భారతి ఎయిర్‌టెల్ తరుపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు వేసుకునేందుకు.. రూ.21 కోట్లు ప్రభుత్వానికి చెల్లించామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి పరిమిషన్ వచ్చిన తర్వతే.. విద్యుత్ స్తంభాలపై నుంచి వైర్లు వేసామని పేర్కొన్నారు.

Harish Rao: రాష్ట్రంలో యూరియా కోసం రైతులు కాళ్లు మొక్కే దుస్థితి

Harish Rao: రాష్ట్రంలో యూరియా కోసం రైతులు కాళ్లు మొక్కే దుస్థితి

కేసీఆర్‌ గోదావరి జలాలతో రైతుల పాదాలు కడిగితే, రేవంత్‌రెడ్డి యూరియా కోసం రైతులతో పోలీసుల కాళ్లు మొక్కిస్తున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి