• Home » CM Chandrababu Naidu

CM Chandrababu Naidu

భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం: మంత్రి అనగాని సత్యప్రసాద్

భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం: మంత్రి అనగాని సత్యప్రసాద్

ఏపీని గత పాలకులు విధ్వంసం చేసినా.. పునర్నిర్మించుకుంటున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని.. అడంగళ్లు, పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నామని చెప్పారు.

క్యారియర్‌తో మరో ముందడుగు

క్యారియర్‌తో మరో ముందడుగు

క్యారియర్‌ సంస్థ రాకతో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రావడం ఆనందంగా ఉందన్నారు.

15 నుంచే సాగు నీరు విడుదల

15 నుంచే సాగు నీరు విడుదల

ఈ ఏడాది మే 15 నుంచే రైతులకు సాగు నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో.. రైతులకు వేగంగా విత్తనాలు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖకు స్పష్టం చేశారు.

ఏపీలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం

ఏపీలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం

ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది.

రాజకీయాల్లో విలువలు లేని పార్టీ వైసీపీ: మంత్రి డీబీవీ స్వామి

రాజకీయాల్లో విలువలు లేని పార్టీ వైసీపీ: మంత్రి డీబీవీ స్వామి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువలు లేని పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు.

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం రైల్వేజోన్ విషయంలో వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

సీఎం వస్తున్నా.. ఇంత నిర్లక్ష్యమా?

సీఎం వస్తున్నా.. ఇంత నిర్లక్ష్యమా?

‘సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారని తెలిసినా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? కనీసం యాక్షన్‌ ప్రణాళిక రూపొందించరా?’ అంటూ నరసన్నపేట పంచాయతీ ప్రత్యేకాధికారి, ఎంపీడీవో వెంకటేష్‌ ప్రసాద్‌, ఈవో ద్రాక్షాయణిపై కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం, డిప్యూటీ సీఎంపై అసభ్యకర పోస్టులు

సీఎం, డిప్యూటీ సీఎంపై అసభ్యకర పోస్టులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు..

ప్రజల మనస్సులు గెలవండి.. మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేశ్

ప్రజల మనస్సులు గెలవండి.. మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేశ్

ప్రజల మ‌న‌సులు గెల‌వండి.. మ‌ళ్లీ, మ‌ళ్లీ మ‌న‌ల్ని గెలిపిస్తారని తెలుగు దేశం పార్టీ క్లస్టర్లు, ఇన్‌‌‌చార్జిలకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మంగళవారం అమరావతిలో వారితో కాఫీ కబుర్లు పేరుతో సమావేశం నిర్వహించారు.

ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది: సీఎం చంద్రబాబు

ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది: సీఎం చంద్రబాబు

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌‌ను విడుదల చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ రైల్వే జోన్ ఏర్పాటు ద్వారా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి