• Home » CM Chandrababu Naidu

CM Chandrababu Naidu

ఏపీని గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నాం:  సీఎం చంద్రబాబు

ఏపీని గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

దావోస్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్న సీఎం చంద్రబాబుతో వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు సంభాషించారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధిపై పలు కీలక అంశాలను ప్రస్తావించారు సీఎం.

భారత్, ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదిక: సీఎం చంద్రబాబు

భారత్, ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదిక: సీఎం చంద్రబాబు

దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు వివిధ దేశాధినేతలు, మంత్రులు, ఉన్నతాధికారులతో వరసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

91 వేలకోట్ల పెట్టుబడి..లక్ష ఉద్యోగాలు

91 వేలకోట్ల పెట్టుబడి..లక్ష ఉద్యోగాలు

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. దాదాపు 91,000 కోట్ల రూపాయల పెట్టుబడితో లక్ష మందికి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆర్‌ఎంజెడ్‌ ముందుకొచ్చింది.

CM:24న నగరికి ముఖ్యమంత్రి రాక

CM:24న నగరికి ముఖ్యమంత్రి రాక

నగరిలో జనవరి 24వ తేదీ నిర్వహించనున్న స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు.

పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ టూర్.. హైలెట్స్ ఇవే..

పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ టూర్.. హైలెట్స్ ఇవే..

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దావోస్‌ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి కావాల్సిన పెట్టుబడులపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు..

నాలెడ్జ్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తోంది: సీఎం చంద్రబాబు

నాలెడ్జ్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తోంది: సీఎం చంద్రబాబు

నాలెడ్జ్ ఎకానమీ మన దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తోందని.. దీని ద్వారా సంపద సృష్టి జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భారతీయులు, అందులోనూ తెలుగువారు టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో ముందుంటారని పేర్కొన్నారు.

పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు

పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు

ప్రస్తుతం భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా వేగంగా రూపాంతరం చెందుతోందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే భారత్ ఇప్పుడు పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన గమ్యస్థానమని సీఎం పేర్కొన్నారు..

CM Chandrababu: ఏపీ ప్రజలకు బంగారు భవిష్యత్‌ కల్పించే బాధ్యత నాది: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఏపీ ప్రజలకు బంగారు భవిష్యత్‌ కల్పించే బాధ్యత నాది: సీఎం చంద్రబాబు

ఏపీ ప్రజలకు బంగారు భవిష్యత్‌ కల్పించే బాధ్యత తనదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గ్రీన్‌ హైడ్రోజన్‌కు ఏపీ చిరునామాగా మారిందని పేర్కొన్నారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లో సోమవారం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంద్రబాబు పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది.

MP Appalanaidu: మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ పోటీపై ఎంపీ అప్పలనాయుడు సమాధానమిదే..

MP Appalanaidu: మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ పోటీపై ఎంపీ అప్పలనాయుడు సమాధానమిదే..

తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పోటీకి సంబంధించి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు క్లారిటీ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి