Home » CM Chandrababu Naidu
పాలనా విధానాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత! వినూత్న ఆలోచనా విధానం! మూస పద్ధతులకు భిన్నంగా ప్రయోగాత్మక ‘సక్సెస్ ఫార్ములా’! పాలనలో తమదైన ప్రత్యేక మార్క్ చూపుతున్న ఏడు జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు....
జిల్లా కలెక్టర్లు విధిగా క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నెలలో 8 రోజులు కచ్చితంగా ప్రజల వద్దకు వెళ్లాలని, గ్రామాలను సందర్శించాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛాంధ్ర’ నిర్వహణపై ఇంకా సీరియ్సనెస్ రాలేదని సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు.
రాష్ట్రంలో ప్రజలకు ఒక ప్రభుత్వ విభాగం ఇచ్చిన వివిధ రకాల ధ్రువీకరణ సర్టిఫికెట్లను మరో ప్రభుత్వ విభాగానికి ప్రజలు పత్రాల రూపంలో...
కేంద్ర మాజీ మంత్రి, ‘ప్రోగెస్రివ్ కన్స్ట్రక్షన్స్’ అధినేత కావూరు సాంబశివరావు (82) కన్నుమూశారు. ఇటీవల బ్రెయిన్ స్ర్టోక్ రాగా ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు....
అమరావతిలో జరుగుతున్న 6వ జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ జిల్లాల్లో అమలవుతున్న వినూత్న కార్యక్రమాలను ప్రశంసించారు. పాలనలో పారదర్శకత, ప్రజలకు చేరువయ్యే విధానాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వివరాల్లోకి వెళితే..
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు కావూరి సాంబశివరావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటుగా పలువురు నేతలు పేర్కొన్నారు.
ఏపీలో ఇటీవల జరిగిన ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ కలెక్టర్ల సమావేశం కొనసాగుతోంది. వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్ బ్యాలెన్సింగ్ చాలా అవసరమని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.
బహ్రెయిన్లో చిక్కుకు పోయిన భారతీయులకు గొప్ప శుభవార్త. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా బహ్రెయిన్లో చిక్కుకున్న తెలుగు వారిని భారత్కు తరలించే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. వివరాల్లోకి వెళితే..