Home » CM Chandrababu Naidu
దావోస్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్న సీఎం చంద్రబాబుతో వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు సంభాషించారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధిపై పలు కీలక అంశాలను ప్రస్తావించారు సీఎం.
దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు వివిధ దేశాధినేతలు, మంత్రులు, ఉన్నతాధికారులతో వరసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. దాదాపు 91,000 కోట్ల రూపాయల పెట్టుబడితో లక్ష మందికి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్ఎంజెడ్ ముందుకొచ్చింది.
నగరిలో జనవరి 24వ తేదీ నిర్వహించనున్న స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి కావాల్సిన పెట్టుబడులపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు..
నాలెడ్జ్ ఎకానమీ మన దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తోందని.. దీని ద్వారా సంపద సృష్టి జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భారతీయులు, అందులోనూ తెలుగువారు టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో ముందుంటారని పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా వేగంగా రూపాంతరం చెందుతోందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే భారత్ ఇప్పుడు పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన గమ్యస్థానమని సీఎం పేర్కొన్నారు..
ఏపీ ప్రజలకు బంగారు భవిష్యత్ కల్పించే బాధ్యత తనదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్కు ఏపీ చిరునామాగా మారిందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్లో సోమవారం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంద్రబాబు పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది.
తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పోటీకి సంబంధించి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు క్లారిటీ ఇచ్చారు.