Home » CM Chandrababu Naidu
డబ్బు, హోదా, కార్లు, బంగ్లాలు ఎన్ని ఉన్నా ఆరోగ్యం బాగా లేకుంటే ఆ కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టినట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకే తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.....
ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న శంకర ఆస్పత్రికి అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ప్రతిభ ఆధారంగా ఢిల్లీ వెళ్లిన 52 మంది విద్యార్థులు ఇవాళ(ఆదివారం) తిరిగి వచ్చారు. విద్యార్థులను ఎంపిక చేసి మూడు రోజులు పాటు ఢిల్లీ పర్యటనకు పంపిన మంత్రి నారా లోకేశ్కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజాప్రతినిధులు వారంలో ఒక రోజు ఖచ్చితంగా ప్రజావేదిక కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కాని ప్రజా సమస్యలను జిల్లా స్థాయిలో, అక్కడా పరిష్కారం కానివి రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాలని సూచించారు సీఎం చంద్రబాబు.
కుప్పం నియోజకవర్గంలో రూ. రూ.2,203 కోట్లతో ఏర్పాటు చేయబోయే ఏడు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 23 వేల మందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉంది.
క్వాంటమ్ కంప్యూటర్కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్ను తీసుకొచ్చేందుకు అంతా సిద్ధంగా ఉందని తెలిపారు.
సోషల్ మీడియాలో టీడీపీ నేతలపై ముఖ్యంగా లోకేశ్, జనసేన అధినేత పవన్లపై వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతూ.. విమర్శలు చేశారు. ప్రత్యర్థి పార్టీల నాయకులపై వ్యక్తిగత విమర్శలు సైతం చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం 11 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలోనే ఉండనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమరావతి డెవలప్మెంట్కి కావాల్సిన నిధులపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
బీసీసీఐ మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్కు ప్రొటోకాల్ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రొటోకాల్ వివాదంపై టీడీపీ ఎంపీ సానా సతీష్పై సీఎం అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగ్గకుండా చూసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.