Home » CM Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబసమేతంగా తిరుమలకు చేరుకున్నారు. తనయుడు దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని మంత్రి లోకేశ్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు.
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రైతన్నలు అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని భరోసా కల్పించారు.
కడప ఎంపీ అవినాశ్రెడ్డిపై పులివెందుల తెలుగుదేశం ఇన్చార్జ్ బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాశ్రెడ్డి ప్రెస్మీట్ చూస్తే ఆస్కార్ అవార్డు ఇచ్చే రేంజ్లో ఉందని ఎద్దేవా చేశారు.
ఏపీలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు(గురువారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇదే పరిస్థితి మరో 15 ఏళ్లు కొనసాగితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ చిత్రపటం అద్భుతంగా మారిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.
విలువలతో జీవనం గడిపేవారికి ఉన్న ఆనందం ఎవరికీ ఉండదని... విలువలు లేని చోట ఏమీ మిగలదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విదేశాల్లో తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు అంబాసిడర్లుగా ప్రవాసాంధ్రులు మారారని సీఎం తెలిపారు.
ఉగాది పండుగ రోజున పేదలకు ఆర్థిక సాయం అందించే సీఎంఆర్ఎఫ్ ఫైల్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు.
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి వినూత్నం, పండుగలు విభిన్నమైనవి అని సీఎం తెలిపారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఏపీ వ్యాప్తంగా ఉగాది పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.