• Home » CM Chandrababu Naidu

CM Chandrababu Naidu

మెడలో చెప్పుల దండ వేస్తాం.. నోరు జాగ్రత్త..

మెడలో చెప్పుల దండ వేస్తాం.. నోరు జాగ్రత్త..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. అంబటి రాంబాబు చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు..

కుప్పంలో డిజిటల్ లైబ్రరీ, కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ప్రారంభం

కుప్పంలో డిజిటల్ లైబ్రరీ, కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ప్రారంభం

కుప్పంలో యువతకు విద్యా, ఉపాధి అవకాశాలు విస్తరించే దిశగా కీలక ముందడుగు పడింది. రూ.కోటి వ్యయంతో డిజిటల్ లైబ్రరీ, కో-వర్కింగ్ స్పేస్ సెంటర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

జగన్ హయాంలో నల్లచట్టం తెచ్చారు: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో నల్లచట్టం తెచ్చారు: సీఎం చంద్రబాబు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు కొందరు రాష్ట్రాన్ని పట్టి పీడించారని ధ్వజమెత్తారు..

వైసీపీ ప్రచారం పూర్తిగా అసత్యం: మంత్రి పయ్యావుల కేశవ్

వైసీపీ ప్రచారం పూర్తిగా అసత్యం: మంత్రి పయ్యావుల కేశవ్

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో క్లీన్ చిట్ వచ్చినట్లు వైసీపీ చేసుకుంటున్న ప్రచారం పూర్తిగా అసత్యమని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. చేసిన పాపానికి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి అసత్యాలు ప్రచారం చేస్తారా అంటూ మండిపడ్డారు.

తెలుగు జాతి ఖ్యాతి

తెలుగు జాతి ఖ్యాతి

అమరావతి భవిష్యత్తు నగరం. ఇలాంటి నగరాలు మరిన్ని దేశంలో రావాలని కేంద్ర ఆర్థిక సర్వే స్పష్టంగా చెప్పింది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

వినూత్నంగా ఆలోచించండి

వినూత్నంగా ఆలోచించండి

విద్యార్థులు వినూత్నంగా ఆలోచించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, అలాంటి ఆలోచనలకే భవిష్యత్తులో మంచి అవకాశాలు దక్కుతాయని సీఎం చంద్రబాబు అన్నారు.

iGOT కర్మయోగి పోర్టల్‌లో ఏపీ నయా రికార్డ్.. సీఎం హర్షం

iGOT కర్మయోగి పోర్టల్‌లో ఏపీ నయా రికార్డ్.. సీఎం హర్షం

iGOT కర్మయోగి పోర్టల్‌లో కోటి కోర్సులకు దరఖాస్తులను ఏపీ పూర్తి చేసుకుంది. ఈ విషయమై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. నైపుణ్యంతో కూడిన భవిష్యత్తు వైపు రాష్ట్రం అడుగులు వేస్తోందని ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారాయన.

నేటి నుంచి గుంటూరు, కుప్పంలో సీఎం పర్యటన

నేటి నుంచి గుంటూరు, కుప్పంలో సీఎం పర్యటన

సీఎం చంద్రబాబు రేపటి నుంచి గుంటూరు, కుప్పంలో పర్యటించనున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతాశిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని సీఎం శుక్రవారం ప్రారంభిస్తారు

ప్రపంచ స్థాయిలో ఉండేలా అమరావతి నిర్మాణం: ఎంపీ అప్పలనాయుడు

ప్రపంచ స్థాయిలో ఉండేలా అమరావతి నిర్మాణం: ఎంపీ అప్పలనాయుడు

ఏపీలో జగన్ పాలనను తిరస్కరించి ప్రజలు బుద్ధి చెప్పారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. గత ఐదేళ్లలో తిరుమలను ఆదాయంగా మార్చి రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీశారని ఎంపీ ఆరోపించారు.

 ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి