• Home » CM Chandrababu Naidu

CM Chandrababu Naidu

CM Nara Chandrababu: ఏపీ పరిశ్రమల రూపురేఖలు మారుతున్నాయి: సీఎం చంద్రబాబు

CM Nara Chandrababu: ఏపీ పరిశ్రమల రూపురేఖలు మారుతున్నాయి: సీఎం చంద్రబాబు

తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశామని వివరించారు.

Chandrababu On Bihar Election Results: బిహార్ ఎన్నికల ఫలితాలపై సీఎం ఏమన్నారంటే..

Chandrababu On Bihar Election Results: బిహార్ ఎన్నికల ఫలితాలపై సీఎం ఏమన్నారంటే..

బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎన్డీఏపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.

CM Chandrababu: ఏపీలో పెట్టుబడులకు రిలయెన్స్ గ్రీన్ సిగ్నల్

CM Chandrababu: ఏపీలో పెట్టుబడులకు రిలయెన్స్ గ్రీన్ సిగ్నల్

రిలయెన్స్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ సంస్థ అంగీకారం తెలిపింది.

CP Radhakrishnan: ఇదే సరైన సమయం.. రండి పెట్టుబడులు పెట్టండి: ఉపరాష్ట్రపతి

CP Radhakrishnan: ఇదే సరైన సమయం.. రండి పెట్టుబడులు పెట్టండి: ఉపరాష్ట్రపతి

విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు విజయవంతం కావాలని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. సుపరిపాలన, అత్యుత్తమ విధానాలనే ఏపీలో కూటమి ప్రభుత్వం ఆచరిస్తోందని తెలిపారు.

CM Chandrababu: పర్యాటకం, లాజిస్టిక్స్ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: పర్యాటకం, లాజిస్టిక్స్ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు: సీఎం చంద్రబాబు

హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖ సదస్సు కేవలం పెట్టుబడులు, వాణిజ్య, వ్యాపారం, ఒప్పందాల కోసం మాత్రమే కాదని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్ మేథోపరమైన చర్చలు, ఆవిష్కరణల గురించి కూడా అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

CM Chandrababu:  అభివృద్ధిని ఆకాంక్షించి బిహార్ ప్రజలు ఎన్డీఏకు పట్టం కట్టారు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: అభివృద్ధిని ఆకాంక్షించి బిహార్ ప్రజలు ఎన్డీఏకు పట్టం కట్టారు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని అందిస్తున్న బిహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కట్టారని ఉద్ఘాటించారు.

Childrens Day Wishes:   చిన్నారులకు చంద్రబాబు, పవన్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు

Childrens Day Wishes: చిన్నారులకు చంద్రబాబు, పవన్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు

చిన్నారులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులు బాగా చదవుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.

Piyush Goyal : గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా విశాఖ నిలుస్తోంది: పీయూష్ గోయల్

Piyush Goyal : గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా విశాఖ నిలుస్తోంది: పీయూష్ గోయల్

సీఐఐ సదస్సులతో సరికొత్త పెట్టుబడులు, ఆలోచనలు, ఆవిష్కరణలు రావటం అభినందనీయమని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. వాణిజ్య ప్రదర్శనలకు, ఎగ్జిబిషన్లు, సదస్సులకు వీలుగా ఢిల్లీలో భారత్ మండపం ఉన్నట్లే ఆంధ్రా మండపం నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

CII Summit:విశాఖలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం

CII Summit:విశాఖలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం

విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

CM Chandrababu: అతిథులకు ఆహ్వానం పలుకుతూ సీఎం ట్వీట్

CM Chandrababu: అతిథులకు ఆహ్వానం పలుకుతూ సీఎం ట్వీట్

సీఐఐ భాగస్వామ్య సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు దేశవిదేశాల నుంచి ప్రతినిధులు తరలివస్తున్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి