• Home » CM Chandrababu Naidu

CM Chandrababu Naidu

విశ్వ ప్రేమికుడి వేడుక

విశ్వ ప్రేమికుడి వేడుక

పుట్టపర్తి/టౌన/రూరల్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): సత్యసాయి శత జయంతి ఉత్సవాలు పుట్టపర్తిలో వైభవంగా సాగుతున్నాయి. హిల్‌వ్యూ స్టేడియంతో బుధవారం నిర్వహించిన వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌, కేంద్ర మంత్రులు భూపతి రాజు...

CM Chandrababu: భూమిపై మనకు తెలిసిన దైవ స్వరూపం సత్యసాయి బాబా..

CM Chandrababu: భూమిపై మనకు తెలిసిన దైవ స్వరూపం సత్యసాయి బాబా..

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. నాస్తికులను కూడా బాబా ఆధ్యాత్మికత వైపు నడిపించారన్నారు. మానవ సేవే మాధవ సేవ అని సత్యసాయి బాబా నమ్మారని సీఎం తెలిపారు.

PM Modi: నేడు ప్రధాని మోదీ పుట్టపర్తికి రాక

PM Modi: నేడు ప్రధాని మోదీ పుట్టపర్తికి రాక

సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తికి బుధవారం వస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ తదితరులు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రధాని ఉదయం 9.30 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటారు.

AP CM Schedule: సీఎం చంద్రబాబు కడప షెడ్యూల్ ఫిక్స్.. నేడు పుట్టపర్తిలో బస..

AP CM Schedule: సీఎం చంద్రబాబు కడప షెడ్యూల్ ఫిక్స్.. నేడు పుట్టపర్తిలో బస..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం నాటి కడప పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పెండ్లిమర్రిలో నిర్వహించే 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' కార్యక్రమంలో పాల్గొనేందుకు గానూ ఈ సాయంత్రానికే శ్రీ సత్యసాయి జిల్లాకు చేరుకున్నారు సీఎం.

Chandrababu Naidu and Nara Lokesh: బిహార్‌కు సీఎం చంద్రబాబు, లోకేశ్.. ఎప్పుడంటే..?

Chandrababu Naidu and Nara Lokesh: బిహార్‌కు సీఎం చంద్రబాబు, లోకేశ్.. ఎప్పుడంటే..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ బిహార్ వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో వీరు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి బిహార్ చేరుకోనున్నారు.

PM Kisan: ఆరోజే అకౌంట్లోకి రూ.7,000... కీలక ప్రకటన

PM Kisan: ఆరోజే అకౌంట్లోకి రూ.7,000... కీలక ప్రకటన

'అన్నదాత సుఖీభవ' పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈనెల 19న ఈ పథకం నిధులను సర్కార్ విడుదల చేయనుంది. అదే రోజు పీఎం కిసాన్ పథకం నిధులను రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేయనుంది.

Minister Anagani Satya Prasad: సీఐఐ సమ్మిట్-2025 చరిత్ర సృష్టించింది: మంత్రి అనగాని..

Minister Anagani Satya Prasad: సీఐఐ సమ్మిట్-2025 చరిత్ర సృష్టించింది: మంత్రి అనగాని..

ఏపీని పెట్టుబడుల హబ్‌గా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పెద్దఎత్తున శ్రమిస్తున్నారని మంత్రి అనగాని ప్రశంసించారు. విశాఖ వేదికగా ఈనెల 14, 15వ తేదీల్లో సీసీఐ భాగస్వామ్య సదస్సు-2025 జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది.

CM Chandrababu: ప్రపంచంలోకెల్లా భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ప్రపంచంలోకెల్లా భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది: సీఎం చంద్రబాబు

ప్రస్తుతం ప్రపంచంలోనే నాల్గోవ లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం ఎదిగిందని సీఎం చంద్రబాబు నొక్కిచెప్పారు. 2047 కల్లా ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత ప్రభావవంతమైన దేశంగా భారతదేశం మారుతోందని వెల్లడించారు.

CII Summit 2025: సీఐఐ సమ్మిట్-2025 సూపర్ హిట్: సీఎం చంద్రబాబు..

CII Summit 2025: సీఐఐ సమ్మిట్-2025 సూపర్ హిట్: సీఎం చంద్రబాబు..

విశాఖ సీఐఐ సమ్మిట్ చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయ్యిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 17 నెలల్లోనే రూ.20లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించగలిగిందని పేర్కొన్నారు. విశాఖ వేదికగా రెండ్రోజులపాటు జరిగిన సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాలు జరిగాయని.. వీటి ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు.

CM Chandrababu: విద్యుత్ రంగంలో ఏఐ వినియోగం పెంచాలి: సీఎం చంద్రబాబు

CM Chandrababu: విద్యుత్ రంగంలో ఏఐ వినియోగం పెంచాలి: సీఎం చంద్రబాబు

వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు, గృహాలు ఇలా అన్నిటికీ విద్యుత్ అవసరమని సీఎం చంద్రబాబు తెలిపారు. అత్యంత నాణ్యమైన, తక్కువ వ్యయంతో విద్యుత్ సరఫరా చేయాల్సి ఉందని వెల్లడించారు. ఎక్కడికక్కడే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా విధానాలను కూడా తయారు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి