• Home » CM Chandrababu Naidu

CM Chandrababu Naidu

చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు విజనరీ లీడర్ అని.. అభివృద్ధికి అసలైన చిరునామా అంటూ కొనియాడారు.

ధైర్యం ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలి: హోం మంత్రి అనిత

ధైర్యం ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలి: హోం మంత్రి అనిత

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు.

ఏపీ సీఎం సెక్యూరిటీ చీఫ్, ఎస్పీ భద్రయ్యకు ప్రెసిడెంట్ పోలీసు మెడల్

ఏపీ సీఎం సెక్యూరిటీ చీఫ్, ఎస్పీ భద్రయ్యకు ప్రెసిడెంట్ పోలీసు మెడల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ చీఫ్, ఎస్పీ సీహెచ్.భద్రయ్య ప్రెసిడెంట్ పోలీసు మెడల్ సాధించారు. స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భద్రయ్యకు ప్రెసిడెంట్ పోలీసు మెడల్ ప్రధానం చేయనున్నారు.

ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబుపై రాళ్లదాడి.. సుప్రీంకోర్టులో విచారణ

ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబుపై రాళ్లదాడి.. సుప్రీంకోర్టులో విచారణ

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2022లో నందిగామలో ఆయన కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడి సాధారణమైనది కాదని, ఆయన్ను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా పన్నిన కుట్ర అని సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి: సీఎం చంద్రబాబు

వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి: సీఎం చంద్రబాబు

ప్రజల భాగస్వామ్యంతో పార్ట్‌నర్స్ ఇన్‌నేషన్ బిల్డింగ్ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు

ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు

ఏపీ స్థూల దేశీయోత్పత్తి(GSDP), నెలవారీ ఆర్థిక నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెలకు సంబంధించిన ఆర్థిక నివేదికను ప్రణాళికా విభాగం అధికారులు ముఖ్యమంత్రికి అందజేశారు.

ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

ఆక్వా రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆక్వా రైతన్నలకు విద్యుత్ రాయితీ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో మరో కొత్త పథకం.. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు వచ్చేశాయ్‌..

ఏపీలో మరో కొత్త పథకం.. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు వచ్చేశాయ్‌..

మాతాశిశు సంరక్షణ కోసం ఏపీలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు సిద్ధమయ్యాయి.

మిగిలిపోయిన అర్హులకూ ‘నేతన్నల సేవలో’ పథకం కింద ఆర్థిక సాయం: మంత్రి సవిత

మిగిలిపోయిన అర్హులకూ ‘నేతన్నల సేవలో’ పథకం కింద ఆర్థిక సాయం: మంత్రి సవిత

సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నేతన్నల సేవలో పథకానికి ఇటీవలే శ్రీకారం చుట్టామని మంత్రి సవిత తెలిపారు. 71,536 మందికి రూ.25 వేల చొప్పున్న ఆర్థిక సాయం అందించామన్నారు.

రౌడీలను, గంజాయి బ్యాచ్‌లను అణిచివేస్తాం.. సీఎం వార్నింగ్

రౌడీలను, గంజాయి బ్యాచ్‌లను అణిచివేస్తాం.. సీఎం వార్నింగ్

ఏపీలో డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు(సోమవారం) ఏలూరు జిల్లాలోని కలిదిండిలో ’మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమంలో పట్టాదార్ పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి