• Home » CM Chandrababu Naidu

CM Chandrababu Naidu

Cyclone Montha: మొంథా తుపాన్.. సీఎం చంద్రబాబుకు ప్రధాని ఫోన్

Cyclone Montha: మొంథా తుపాన్.. సీఎం చంద్రబాబుకు ప్రధాని ఫోన్

మొంథా తుపాన్ ప్రభావంపై సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మొంథా తుపాన్‌పై ఆర్టీజీఎస్‌లో అధికారులతో చర్చించారు.

బయటకు రాకండి.. ప్రజలకు కలెక్టర్ హెచ్చరిక

బయటకు రాకండి.. ప్రజలకు కలెక్టర్ హెచ్చరిక

గ్రామస్థాయి నుంచి అత్యవసర సేవలు అందించటానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. 175 హోర్డింగ్ పాయింట్లు గుర్తించి వాటిని తొలగించడం జరిగిందని చెప్పారు.

Montha Cyclone Effect: ముంచుకొస్తున్న మొంథా.. మూడు రోజులు సెలవులు

Montha Cyclone Effect: ముంచుకొస్తున్న మొంథా.. మూడు రోజులు సెలవులు

మెుంథా తుపాన్ దృష్ట్యా అనకాపల్లి జిల్లాలో కలెక్టర్ విజయ కృష్ణన్ మూడు రోజులు సెలవులు ప్రకటించారు. తుపాన్ ప్రభావం దృష్ట్యా జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

Ministers On Montha Cyclone: మొంథా తుపాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి..

Ministers On Montha Cyclone: మొంథా తుపాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి..

మెుంథా తుపాన్ గురించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. ముందస్తు సమాచారం అందేలా చూడాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించేలా అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు.

Kurnool Bus Fire: ప్రయాణికుడి ఫిర్యాదు.. వి.కావేరి ట్రావెల్స్‌పై కేసు నమోదు

Kurnool Bus Fire: ప్రయాణికుడి ఫిర్యాదు.. వి.కావేరి ట్రావెల్స్‌పై కేసు నమోదు

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి.కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఓ ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

AP Special Officers: మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులు..

AP Special Officers: మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులు..

ఉత్తర కోస్తా జిల్లాలు అయిన శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్‌ఆర్, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు జోనల్ ఇన్చార్జిగా అజయ్ జైన్‌ను.. దక్షిణ కోస్తా జిల్లాలు వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు జోనల్ ఇన్చార్జిగా ఆర్‌పీ సిసోడియాలను నియమించారు.

CM Chandrababu Dubai Tour: 3 రోజులు 25 కీలక భేటీలు..

CM Chandrababu Dubai Tour: 3 రోజులు 25 కీలక భేటీలు..

పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చేపట్టిన 3 రోజుల యూఏఈ పర్యటన ముగిసింది. శనివారం ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక 3 రోజుల పర్యటనలో ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో 25 కీలక సమావేశాల్లో చంద్రబాబు బృందం పాల్గొంది.

CM Chandrababu On Cyclone: ‘మొంథా’ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu On Cyclone: ‘మొంథా’ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

‘మొంథా’ తుపాను వస్తోందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదని ఆదేశించారు.

Pravasa Andhra Bharosa: ప్రవాసాంధ్రులకు ప్రత్యేక పథకం.. దుబాయ్‌లో ప్రారంభించిన సీఎం

Pravasa Andhra Bharosa: ప్రవాసాంధ్రులకు ప్రత్యేక పథకం.. దుబాయ్‌లో ప్రారంభించిన సీఎం

ఉద్యోగులు, వలస కార్మికులు, విద్యార్థుల కోసం ఈ పథకం తీసుకొచ్చింది రాష్ట్ర సర్కార్. బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వల్ల మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ.10లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు.

Deputy Speaker Raghurama: పవన్‌ కల్యాణ్‌పై కామెంట్స్.. డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదు..

Deputy Speaker Raghurama: పవన్‌ కల్యాణ్‌పై కామెంట్స్.. డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదు..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఎన్నడూ చేయని కామెంట్లను చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ పోస్టులకు సంభందించి స్క్రీన్ షాట్‌లు, లింకులను కూడా తన ఫిర్యాదులో జత చేసినట్లు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి