Home » Christmas Celebrations
ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది క్రిస్టియన్లు క్రిస్మస్ పండగను చేసుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఏసుప్రభువు ఎంతో మంచి సందేశాన్ని ప్రపంచానికి అందించారని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఉదయపు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మోదీ, యేసు క్రీస్తు బోధనలు సమాజంలో సామరస్యాన్ని బలోపేతం చేయాలని కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చ్లలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ క్రైస్తవుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
క్రిస్మస్ వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పలు చర్చిల్లో క్రిస్మస్ ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో మొదలయ్యాయి.
తన మన తారతమ్యాలు, విభేదాలు మరిచి క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల శాఖామంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఏసుప్రభువు చూపిన మార్గం అందరికీ అనుసరణీయమని చెప్పుకొచ్చారు.
క్రిస్మస్ సెలబ్రేషన్స్లో కచ్చితంగా శాంతా క్లాజ్ ఉంటారు. అయితే, అసలెవరీ శాంతా క్లాజ్? అందరికీ గిఫ్ట్స్ ఎందుకు ఇస్తాడు? ఆయన ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గోవా వంటి ప్రాంతాల్లో క్రిస్టియన్ సమాజం బీజేపీకి మద్దతు పలుకుతోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు వ్యాఖ్యానించారు. భారత్లో అన్ని మతాలను గౌరవంగా, సమన్వయంగా చూస్తామని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే ప్రధాన పండుగ క్రిస్మస్. క్రిస్మస్ వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చే స్పెషల్ చాక్లెట్ కేక్ను ఇంట్లోనే ఎలా సులభంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు మార్గాన్ని అందరూ అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.