• Home » Chennai News

Chennai News

పది మంది కోసం ఓ పోలింగ్‌ కేంద్రం !

పది మంది కోసం ఓ పోలింగ్‌ కేంద్రం !

తిరునల్వేలి జిల్లా పడమటికనుమల ప్రాంతానికి చేరువగా మణిముత్తారు డ్యామ్‌ నుండి సుమారు30 కి.మీ.ల దూరంలో మాంజోలై ప్రాంతం ఉంది. అక్కడి నుండి సుమారు 5 కి.మీ.ల దూరంలో నాలుముక్కు, అక్కడి నుండి 10 కి.మీ.ల దూరంలో ఊత్తు ప్రాంతం ఉన్నాయి.

ఆదవ్‌ అర్జున్‌ ఎవరో తెలీదు

ఆదవ్‌ అర్జున్‌ ఎవరో తెలీదు

ఆదవ్‌ అర్జున్‌ ఎవరో తనకు తెలీదని రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ వ్యాఖ్యానించారు. తిరునల్వేలిలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.

డీఎంకేలోకి నటి రంజనా నాచ్చియార్‌

డీఎంకేలోకి నటి రంజనా నాచ్చియార్‌

తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్‌ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసి ఆ పార్టీ నుండి వైదొలగిన ప్రముఖ నటి రంజనా నాచ్చియార్‌ గురువారం డీఎంకేలో చేరారు.

ప్రేమలత జోస్యం.. డీఎంకే కూటమి విజయం తథ్యం

ప్రేమలత జోస్యం.. డీఎంకే కూటమి విజయం తథ్యం

అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం తథ్యమని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత జోస్యం చెప్పారు.

రెండు లిఫ్టులకు రూ.3.55కోట్లా!

రెండు లిఫ్టులకు రూ.3.55కోట్లా!

తంజావూరు జిల్లా స్వామిమలైలో స్వామినాథస్వామి ఆలయంలో కొత్తగా రెండు లిఫ్టులు ఏర్పాటు చేసేందుకు రూ.3.55కోట్లు అవసరమా? అని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నించారు.

ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపిన ‘భాస్కరుడు’

ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపిన ‘భాస్కరుడు’

మెదడు నిర్జీవమైన యువకుడు, తన అవయవాల దానంతో ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించాడు. తిరుప్పూర్‌ జిల్లా మడత్తూర్‌ గ్రామానికి చెందిన రాజగోపాల్‌-విశాలాక్ష్మి దంపతులకు భాస్కరన్‌ (29) అనే కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

ఎటుచూసినా హత్యలేనా?

ఎటుచూసినా హత్యలేనా?

ద్రావిడ మోడల్‌ డీఎంకే పాలనలో రాష్ట్రంలో ఎటు చూసినా హత్యలు జరుగుతున్నాయని, ఈ ఐదేళ్లలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ధ్వజమెత్తారు.

విజయ్‌ పార్టీతో పొత్తులేదు..

విజయ్‌ పార్టీతో పొత్తులేదు..

ప్రముఖ నటుడు విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో ఎన్డీయే పొత్తు కుదుర్చుకునే అవకాశం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ స్పష్టం చేశారు.

సర్వీస్‌ ట్యాక్స్‌ వ్యవహారంలో రజనీకి ఊరట

సర్వీస్‌ ట్యాక్స్‌ వ్యవహారంలో రజనీకి ఊరట

స్థానిక కోడంబాక్కం హైరోడ్డులో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు చెందిన భవనానికి రూ.56.80లక్షల సర్వీస్‌ ట్యాక్స్‌ చెల్లించాలనే ఉత్తర్వులను ట్రిబ్యునల్‌ కోర్టు రద్దు చేసింది.

పెరుగుతున్న ‘మద్రాస్-ఐ’ కేసులు

పెరుగుతున్న ‘మద్రాస్-ఐ’ కేసులు

రాష్ట్రవ్యాప్తగా ‘మద్రాస్-ఐ’ విస్తరిస్తోందని వైద్యశాఖాధికారులు పేర్కొన్నారు. వాతావరణంలో మార్పు కారణంగా, మద్రాస్-ఐ సాధారణ రేటుతో పోలిస్తే 20 శాతం పెరిగిందని వారు పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి