• Home » Chennai News

Chennai News

వారికి భయం పోయింది..

వారికి భయం పోయింది..

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బతికున్నంతవరకూ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఆమెను చూస్తేనే భయంతో వణికిపోయేవారని, ఆ తరువాత తాను జైలుకు వెళ్లడంతో వారిలో భయం పూర్తిగా పోయిందని ఆలిండియా పురట్చితలైవర్‌ మక్కల్‌ మున్నేట్ర కళగం నాయకురాలు శశికళ ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలకు నెలకు రూ.2000

మహిళలకు నెలకు రూ.2000

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాలకు సమానంగా లబ్దిచేకూర్చుతుందని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు.

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె.. మనస్తాపంతో తల్లిదండ్రుల ఆత్మహత్య

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె.. మనస్తాపంతో తల్లిదండ్రుల ఆత్మహత్య

కుమార్తె ప్రియుడితో వెళ్లిపోవడాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోడ్‌ జిల్లా నాగర్‌పాళయం శక్తి గార్డన్‌కు చెందిన మాదేశ్వరన్‌ (45) ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తున్నారు.

వానతి శ్రీనివాసన్‌కు మద్దతుగా కుమారుడి ప్రచారం

వానతి శ్రీనివాసన్‌కు మద్దతుగా కుమారుడి ప్రచారం

తమిళనాడులోని కోయంబత్తూర్‌ ఉత్తరం నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఆ పార్టీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్‌ పోటీ చేస్తున్నారు.

ఊటీలో పెరిగిన పర్యాటకుల రద్దీ

ఊటీలో పెరిగిన పర్యాటకుల రద్దీ

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రాంతం ఊటీలో గత నాలుగు రోజులుగా దేశవిదేశాల పర్యాటకుల రద్దీ అధికమైంది. గత శని, ఆదివారాల్లో వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.

మేము ఓటింగ్‌కు దూరం..

మేము ఓటింగ్‌కు దూరం..

తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని పాలక్కోడు రెవెన్యూ పరిధిలోవున్న జిట్టన్‌దల్లి పంచాయతీ, వజ్జరపల్లం గ్రామస్తులు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోమని ప్రకటించారు.

తమిళనాడులో 14.59లక్షల మంది కొత్త ఓటర్లు

తమిళనాడులో 14.59లక్షల మంది కొత్త ఓటర్లు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5కోట్ల 73లక్షల 43వేల 291 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు.

కొడుకే అడ్డం పడుతుంటే...!

కొడుకే అడ్డం పడుతుంటే...!

తన తండ్రికి ఓటు వెయ్యొద్దని తిరువొత్తియూర్‌ నియోజకవర్గ అన్నాడీఎంకే అభ్యర్థి కుప్పన్‌ కుమారుడు ప్రచారం చేయడం ఆ పార్టీ నేతల్ని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.

ఊటీ పుష్ప ప్రదర్శనకు ఏర్పాట్లు

ఊటీ పుష్ప ప్రదర్శనకు ఏర్పాట్లు

వేసవి ప్రారంభంతో ఊటీకి వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 23వ తేదీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఊటీకి వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

మందుబాబులకు చేదు వార్త.. మూడు రోజులు షాపులు బంద్

మందుబాబులకు చేదు వార్త.. మూడు రోజులు షాపులు బంద్

శాసనసభ ఎన్నికల సందర్భంగా మూడు రోజులపాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి