• Home » Chennai News

Chennai News

విద్యార్థినికి తేనెటీగల గడ్డం

విద్యార్థినికి తేనెటీగల గడ్డం

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం కీటక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ తేనెటీగల దినోత్సవం నిర్వహించారు.

నెల్లూరు, ఒంగోలు, విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు..

నెల్లూరు, ఒంగోలు, విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు..

వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం తాంబరం-సంత్రాగచ్చి, తాంబరం-బోడినాయకనూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.

సీఎం విజయ్‌పై సీబీఐ కేసు నమోదుకు అవకాశం: ఎంపీ ఇన్బదురై

సీఎం విజయ్‌పై సీబీఐ కేసు నమోదుకు అవకాశం: ఎంపీ ఇన్బదురై

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షలో గెలిచేందుకు బేరసారాల ద్వారా పరోక్షంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు పొందిన ముఖ్యమంత్రి విజయ్‌పై సీబీఐ కేసు నమోదు చేసే అవకాశముందని అన్నాడీఎంకే నేత, ఎంపీ ఇన్బదురై అభిప్రాయపడ్డారు.

కాలం అనుకూలిస్తే రాజకీయాల్లోకి వస్తా..

కాలం అనుకూలిస్తే రాజకీయాల్లోకి వస్తా..

కాలం కలిసి వస్తే భవిష్యత్‌లో రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ వస్త్ర వ్యాపారి, సినీ నటుడు లెజెండ్‌ శరవణన్‌ పేర్కొన్నారు.

గాడిదలు మేపుతున్న పీఎంకే మాజీ ఎమ్మెల్యే

గాడిదలు మేపుతున్న పీఎంకే మాజీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే అరుళ్‌ గాడిదలు మేపుతున్నారు.

కిలో వంజరం చేపలు రూ.1,500

కిలో వంజరం చేపలు రూ.1,500

తమిళనాడు రాయపురం నియోజకవర్గంలోని కాశిమేడు ఫిషింగ్‌ హార్బర్‌లో చేపల ధరలు రెండింతలు పెరగడంపై మాంసాహారులు ఆందోళన చెందుతున్నారు.

ఆరు రోజులు వర్షాలు కురిసే అవకాశం

ఆరు రోజులు వర్షాలు కురిసే అవకాశం

తమిళనాడు రాష్ట్రంలో ఆరు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం పేర్కొంది.

అధికారం సరే.. హామీల అమలే అసలు సమస్య

అధికారం సరే.. హామీల అమలే అసలు సమస్య

అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ అధికారానికి చేరువైన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ఇచ్చిన హామీలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

నేటితో ప్రచారం పరిసమాప్తం

నేటితో ప్రచారం పరిసమాప్తం

గత కొన్ని రోజులుగా ముమ్మరంగా సాగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. ఈ నెల 23న పోలింగ్‌ జరుగనుంది.

ఈపీఎస్, దినకరన్ బీజేపీకి బానిసలు

ఈపీఎస్, దినకరన్ బీజేపీకి బానిసలు

గత ఐదేళ్లుగా రాష్ట్రాభివృద్ధికి నిధులివ్వకుండా, రాష్ట్ర హక్కులను హరించివేస్తున్న బీజేపీ పాలకులకు కట్టుబానిసలుగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామిని, ఏఎంఎంకే నేత దినకరన్‌ను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి