Home » Chandrababu Naidu
5 Children Drowned: ఆ నీటి కుంట భారీ వర్షాల కారణంగా నీటితో నిండిపోయి ఉంది. లోతు గురించి ఆ పిల్లలు ఆలోచించలేదు. ఆరుగురు చిన్నారులు నీటిలోకి దూకారు. ఈ క్రమంలో నీటిలో మునిగిపోయారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి పయనం కాబోతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరుకాబోతున్నారు. ఆదివారం జరిగే పార్లమెంటరీ బోర్డు భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ఖరారు చేయబోతోంది.
CM Chandrababu Naidu: కూటమి పాలనలో సంక్షేమానికి సాటిలేదని, అభివృద్ధికి ఎదురు లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 94 శాతం స్ట్రైక్ రేట్తో కూటమిని ప్రజలు దీవించారని పేర్కొన్నారు.
79th Independence Day: 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ‘స్త్రీ శక్తి’ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు ఉంచి మిగతా ఓట్లు తొలగిస్తున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్త చేశారు. దొంగ ఓట్లపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివరాలు ఇస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని ఎన్నికల కమీషన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నాయకులతో ఎన్నికల కమిషన్ అధికారులు లాలూచీ పడ్డారని విమర్శించారు
Nitin Gadkari Praises Chandrababu: శనివారం నాడు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో పలు జాతీయ రహదారుల శంకుస్థాపన, జాతికి అంకితం చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లపై ప్రశంసలు కురిపించారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం సింగపూర్లో దౌత్య కార్యక్రమాల్లో బిజీగా మారింది. ఈ క్రమంలో తాజాగా భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
భారత రత్న, మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ గడ్డపై అడుగుపెట్టగానే అక్కడి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. దీంతోపాటు పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు, ఏపీ ఎన్నార్టీ ప్రతినిధులు ఆయనను ఆత్మీయంగా స్వాగతించారు.
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ను కిందకేసి పగులగొట్టిన అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని, అతని అనుచరులను ఎదురొడ్డి నిలిచిన టీడీపీ కార్యకర్త గుర్తున్నారా..? ఆయన హఠాన్మరణం..