Home » Central Govt
నవ్యాంధ్ర ప్రయాణంలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కీలక మైలురాయని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అభివర్ణించారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ఎయిర్పోర్ట్ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
భోగాపురం ఎయిర్పోర్టు టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు.
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేరుకున్నారు.
13 వేలమంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నీస్ బుక్ అఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా థింసా నృత్య ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం, ప్రధాని నరేంద్రమోదీ రాకకు చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్న ఆయన, పోర్టు గెస్ట్హౌ్సలో బస చేశారు. అక్కడే మంత్రులు, జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు.
భోగాపురంలో నిర్మించిన నూతన విమానాశ్రయం ప్రారంభోత్సవ ఆహ్వానాల్లో అధికారులు కొంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. ముఖ్యులైన వారికి ఆహ్వానపత్రాలు నేరుగా ఇవ్వలేదు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఏకకాలంలో 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. థింసా నృత్యంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు.
ఏపీలో విపత్తు నిర్వహణ వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవాళ ఏపీఎస్డీఎంఏ కార్యాలయాన్ని ఎన్డీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్ బృందం సందర్శించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అప్పులు ఎక్కువగా చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. అందరూ ప్రధాన మంత్రుల కంటే మోదీ అప్పులు ఎక్కువ చేశారని తెలిపారు.