• Home » Central Govt

Central Govt

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టవచ్చు: సుప్రీం కోర్టు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టవచ్చు: సుప్రీం కోర్టు

కేంద్ర ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలు ఉంటే, రాష్ట్ర పోలీసులు లేదా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖలు దర్యాప్తు చేయవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సీబీఐ అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పింది. రాష్ట్ర ఏజెన్సీ దాఖలు చేసిన చార్జ్‌షీట్ చెల్లుబాటు అవుతుందని, కేవలం కేంద్ర ఉద్యోగి అనే కారణంతో దాన్ని కొట్టివేయలేమని కోర్టు తెలిపింది.

KTR: తెలంగాణ నేతన్నలపై కేంద్రానిది రాజకీయ కక్షే: కేటీఆర్

KTR: తెలంగాణ నేతన్నలపై కేంద్రానిది రాజకీయ కక్షే: కేటీఆర్

కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తోందని, వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

Betting Sites Blocked: అక్రమ బెట్టింగ్‌, జూదంపై కేంద్రం ఉక్కుపాదం.. 242 వెబ్‌సైట్లు బ్లాక్‌

Betting Sites Blocked: అక్రమ బెట్టింగ్‌, జూదంపై కేంద్రం ఉక్కుపాదం.. 242 వెబ్‌సైట్లు బ్లాక్‌

ఆన్‌లైన్ బెట్టింగ్, జూదం వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. భారతదేశంలో పెరుగుతున్న ఆన్‌లైన్ ఆర్థిక నేరాలు, యువత వ్యసనాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

Kishan Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌ రెడ్డి లేఖ.. ఎందుకంటే..

Kishan Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌ రెడ్డి లేఖ.. ఎందుకంటే..

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతి గురించి ప్రస్తావించారు.

Blinkit: ఇకపై 10 నిమిషాల్లో డెలివరీ బంద్.. కేంద్రం సంచలన నిర్ణయం..

Blinkit: ఇకపై 10 నిమిషాల్లో డెలివరీ బంద్.. కేంద్రం సంచలన నిర్ణయం..

ఇటీవల చాలా మంది ప్రతి చిన్న అవసరాలకు బ్లింకిట్,జెప్టో,స్విగ్గీ వంటి క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీపై ఆధారపడుతున్నారు. దానికి తగ్గట్టు ఈ సంస్థలు 10 నిమిషాల్లో డెలివరీ సదుపాయాన్ని అందిస్తున్నాయి. తాజాగా కేంద్రం ఆదేశాల మేరకు గిగ్ వర్కర్స్ కోసం బ్లింకిట్ కీలక నిర్ణయం తీసుకుంది.

Minister Thummala: రైతన్నలు యూరియా తగ్గించి న్యాచురల్ ఫార్మింగ్ వైపు మళ్లాలి: మంత్రి తుమ్మల

Minister Thummala: రైతన్నలు యూరియా తగ్గించి న్యాచురల్ ఫార్మింగ్ వైపు మళ్లాలి: మంత్రి తుమ్మల

పంటలకు యూరియా వాడటం వల్లే నష్టం కలుగుతోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. యూరియా వాడకం క్రమంగా తగ్గించాలని సూచించారు.

Ram Mohan: రామ్మోహన్ చొరవతో మయన్మార్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తెలుగువారు..

Ram Mohan: రామ్మోహన్ చొరవతో మయన్మార్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తెలుగువారు..

మయన్మార్‌లో ఇరుక్కుపోయిన భారతీయులను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తిరిగి మనదేశానికి రప్పించారు. మయన్మార్‌లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించి, స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌కి రామ్మోహన్ లేఖ రాశారు..

Minister Satya Kumar Yadav: స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలు సాధించాలి: మంత్రి సత్యకుమార్

Minister Satya Kumar Yadav: స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలు సాధించాలి: మంత్రి సత్యకుమార్

దేశ, రాష్ట్ర అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాక యువతకు పెద్ద పీట వేస్తూ అన్నిరంగాల్లో వారిని ప్రోత్సహిస్తూ రాణించేలా సహకారం అందిస్తున్నారని కొనియాడారు..

Indian Railways: సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వేశాఖ గుడ్‌న్యూస్..

Indian Railways: సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వేశాఖ గుడ్‌న్యూస్..

సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. విజయవాడ డివిజన్ పరిధిలో రైళ్ల వేగాన్ని మరింత పెంచారు. కనిష్టంగా 10 నిమిషాల నుంచి గరిష్టంగా 150 నిమిషాల ముందే గమ్యస్థానాలకు చేరుకునేలా రైళ్ల సమయాలను రీ షెడ్యూల్ చేశారు..

Central Govt: స్లీపర్ బస్సు ప్రమాదాల నివారణకు కేంద్రం నయా ప్లాన్..

Central Govt: స్లీపర్ బస్సు ప్రమాదాల నివారణకు కేంద్రం నయా ప్లాన్..

స్లీపర్ బస్సు ప్రమాదాల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘిస్తున్న బస్సులపై, అలాగే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి