• Home » Central Govt

Central Govt

అనంత జలసిరికి ప్రధాని మోదీ ప్రశంస: సీఎం చంద్రబాబు ధన్యవాదాలు

అనంత జలసిరికి ప్రధాని మోదీ ప్రశంస: సీఎం చంద్రబాబు ధన్యవాదాలు

'మన్ కీ బాత్' కార్యక్రమంలో అనంతపురం జిల్లా వాసుల జలసంరక్షణ చర్యలను ప్రస్తావించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది తిరిగి మొదటిసారి చేపట్టిన మన్ కీ బాత్‌లో అనంతపురం ప్రజలు నీటి సంరక్షణలో చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలను హైలైట్ చేశారని సీఎం వ్యాఖ్యానించారు.

బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలకు చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..

కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయంలో కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

విశాఖ ఉక్కుపై కేంద్రం ప్రత్యేక దృష్టి: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

విశాఖ ఉక్కుపై కేంద్రం ప్రత్యేక దృష్టి: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వ్యాఖ్యానించారు. కేంద్రం పాలసీకి విరుద్ధంగా రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని పేర్కొన్నారు.

సింగరేణిపై కేంద్రం గురి

సింగరేణిపై కేంద్రం గురి

సింగరేణిలో డైరెక్టర్ల సంఖ్యను పెంచుకుని సంస్థపై పట్టు సాధించడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోందా? నైనీ కోల్‌బ్లాక్‌ టెండర్లు వంటి వివాదాలు, సంస్థ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుండటం నేపథ్యంలో ఈ దిశగా చర్యలు చేపడుతోందా?..

బీజేపీ.. దేశ చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది: సీఎం మమత

బీజేపీ.. దేశ చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది: సీఎం మమత

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కేంద్ర ప్రభుత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఎంపీ చామల లేఖ.. ఎందుకంటే..

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఎంపీ చామల లేఖ.. ఎందుకంటే..

సింగరేణిలో 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డికి కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.

వారు దేశం విడిచి వెళ్లిపోతేనే మంచిది: వెంకయ్యనాయుడు

వారు దేశం విడిచి వెళ్లిపోతేనే మంచిది: వెంకయ్యనాయుడు

దేశ భక్తి లేని వారు.. ఈదేశం విడిచి వెళ్లిపోతేనే మంచిదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేశ ద్రోహే అవుతారని పేర్కొన్నారు.

జనగణనకు రంగం సిద్ధం.. ఏప్రిల్ 1 నుంచి తొలిదశ..

జనగణనకు రంగం సిద్ధం.. ఏప్రిల్ 1 నుంచి తొలిదశ..

జనగణనకు రంగం సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా రెండు దశల్లో జనగణన చేపట్టాలని ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. జనగణనలోనే కులగణన కూడా కేంద్రం చేపట్టనుంది.

మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం

మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం

గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలు రూ.3.70 కోట్ల నిధులు విడుదల చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి