• Home » Central Govt

Central Govt

Jharkhand Gumla Encounter: జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల హతం

Jharkhand Gumla Encounter: జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల హతం

గుమ్లా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టులను నిషేధిత ఝార్ఖండ్‌ జన్ ముక్తి పరిషద్ (జేజేఎంపీ) సంస్థకు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. మృతులను సబ్-జోనల్ కమాండర్లు పేర్కొన్నారు.

CM Chandrababu ON Health Secret: నా హెల్త్ సీక్రెట్ ఇదే.. సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

CM Chandrababu ON Health Secret: నా హెల్త్ సీక్రెట్ ఇదే.. సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాసేపు నవ్వులు పూయించారు. సీరియస్‌గా నడుస్తున్న సభలో తన వాక్చాతుర్యంతో సందడి చేశారు.

MP Raghunandan Fires on Congress: కాంగ్రెస్ ప్రజలపై పన్నుల భారం మోపింది: ఎంపీ రఘునందన్‌రావు

MP Raghunandan Fires on Congress: కాంగ్రెస్ ప్రజలపై పన్నుల భారం మోపింది: ఎంపీ రఘునందన్‌రావు

జీఎస్టీ రూపంలో గతంలో ప్రజలపై విపరీతమైన భారాలు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మండిపడ్డారు. గతంలో కాఫీ మీద కూడా జీఎస్టీ 28 శాతం ఉండేదని రఘునందన్‌రావు గుర్తుచేశారు.

Jitender Singh ON E Governance: ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ప్రశంసలు

Jitender Singh ON E Governance: ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ప్రశంసలు

సాంకేతిక విధానాన్ని పరిపాలన పద్ధతుల్లో వినియోగించడంతో అవినీతికి ఆస్కారం ఉండదని కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్ పేర్కొన్నారు. త్వరలో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ పూర్తవుతుందని జితేందర్ సింగ్ తెలిపారు.

Rajnath Singh: సిందూర్‌ పార్ట్‌-2 పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుంది.. రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక..

Rajnath Singh: సిందూర్‌ పార్ట్‌-2 పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుంది.. రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక..

ఉగ్రవాదులకు మద్దతిస్తోన్న పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పామని రాజ్‌నాథ్‌సింగ్ గుర్తు చేశారు. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి మతం అడిగి మరీ పౌరులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మతం చూసి వారిని మట్టుబెట్టలేదు.

Minister Nara Lokesh on RDT Services: ఆర్డీటీ సేవలపై మంత్రి నారా లోకేష్‌ క్లారిటీ

Minister Nara Lokesh on RDT Services: ఆర్డీటీ సేవలపై మంత్రి నారా లోకేష్‌ క్లారిటీ

కేంద్రం ప్రభుత్వంతో ఆర్డీటీ సేవల గురించి మాట్లాడుతున్నామని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఆర్డీటీ అని ఉద్ఘాటించారు. మానవత్వానికి చిరునామా మాంఛో ఫెర్రర్ అని మంత్రి నారా లోకేష్‌ ప్రశంసించారు.

Sridhar Babu on Trump: ట్రంప్ నిర్ణయాలపై కేంద్రం మౌనమెందుకు..  మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నల వర్షం

Sridhar Babu on Trump: ట్రంప్ నిర్ణయాలపై కేంద్రం మౌనమెందుకు.. మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నల వర్షం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో మారు భారతీయులకు నష్టం కలిగించారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. వీసా ఛార్జీల పెంపు నిర్ణయం యువతి యువకులకు, పారిశ్రామిక వేత్తలకు ఇబ్బంది కలిగించే అంశమని చెప్పుకొచ్చారు.

Narayana Criticizes Central Govt: రేషన్ తొలగింపు ప్రయత్నం దారుణం.. నారాయణ ఫైర్

Narayana Criticizes Central Govt: రేషన్ తొలగింపు ప్రయత్నం దారుణం.. నారాయణ ఫైర్

యువత రాజకీయాల్లోకి రావాలని సీపీఐ నారాయణ పిలుపునిచ్చారు. సీపీఐలో 75 ఏళ్ల వయోపరిమితి అమలుపై పార్టీ మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో అవినీతి, నిరుద్యోగం పెరిగి యువత తిరగబడ్డారన్నారు.

CM Chandrababu on GST Reforms: రైట్ లీడర్, రైట్ టైమ్.. 2047లో ఫస్ట్ ప్లేస్‌లో భారత్: సీఎం చంద్రబాబు

CM Chandrababu on GST Reforms: రైట్ లీడర్, రైట్ టైమ్.. 2047లో ఫస్ట్ ప్లేస్‌లో భారత్: సీఎం చంద్రబాబు

జీఎస్టీ 2.0 సంస్కరణలతో 140 కోట్ల మందికి మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Thummala on Airports: గుడ్ న్యూస్.. తెలంగాణలో ఎయిర్ పోర్టులపై మరో ముందడుగు

Thummala on Airports: గుడ్ న్యూస్.. తెలంగాణలో ఎయిర్ పోర్టులపై మరో ముందడుగు

ఢిల్లీలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామితో తుమ్మల మంగళవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి