Home » CBSE
సీబీఎస్ఈ ఫలితాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. సీబీఎస్ఈ మూల్యాంకనంలో తప్పులు దొర్లినట్టు అంగీకరించారు. ఆ తప్పులకు తానే బాధ్యత వహిస్తున్నానని ధర్మేంద్ర ప్రకటించారు.
సీబీఎస్ఈ పోర్టల్లో అవాంతరాలు ఏర్పడ్డాయి. 12వ తరగతి జవాబు పత్రాల పునఃమూల్యాంకనానికి సంబంధించి.. అందుబాటులోకి తెచ్చిన పోర్టల్లో.....
దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ పాఠశాలలు, అనుబంధ స్కూళ్లలో చదివే 9, 10 తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానం తప్పనిసరికానుంది.
కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా సీబీఎస్ఈ, విద్యావ్యవస్థలో కీలక మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ సర్కులర్ జారీ చేసింది.
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. 85 శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఇరాన్ , అమెరికా- ఇజ్రాయెల్ల పరస్పర దాడులతో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
సీబీఎస్ఈ పరీక్ష షెడ్యూల్పై సీబీఎస్ఈ స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రచారాలు అవాస్తవమని, ఇలాంటి ఫేక్ వార్తలను షేర్ చేయవద్దని హెచ్చరించింది.
సీబీఎస్ఈలో ఇకపై ఆరో తరగతి నుంచి మూడో భాష ఎంపిక విధానం అమలు కానుంది. ఎన్ఈపీ-2020 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిబంధనను తప్పనిసరి చేసింది.
టీమిండియా అండర్-19 ప్రపంచకప్ స్టార్, రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది జరిగే సీబీఎస్ పదో తరగతి పరీక్షలకు హాజరుకావడం లేదు. అందుకు గల కారణాలను వైభవ్ తండ్రి వెల్లడించారు.
సీబీఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు 2025 త్వరలో విడుదల కానున్నాయి. సప్లిమెంటరీ ఫలితాలను చెక్ చేసుకోవడానికి..