• Home » Businesss

Businesss

Dibang Dam Arunachal: చైనాకు కౌంటర్‌గా ఎత్తైన డ్యామ్‌

Dibang Dam Arunachal: చైనాకు కౌంటర్‌గా ఎత్తైన డ్యామ్‌

చైనా మెగా ప్రాజెక్టుకు కౌంటర్‌గా అరుణాచల్‌ప్రదేశ్‌లో చేపట్టనున్న అతిపెద్ద డ్యామ్‌ దిబాంగ్‌ బహుళార్ధసాధక ప్రాజెక్టు పనులను భారత్‌ ప్రారంభించింది....

BREAKING: ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

BREAKING: ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Nifty: 25,000 వద్ద అప్రమత్తం

Nifty: 25,000 వద్ద అప్రమత్తం

నిఫ్టీ గత వారం పాజిటివ్‌ ధోరణిలోనే ప్రారంభమై కీలక స్థాయి 25,000 వరకు వెళ్లినా రియాక్షన్‌కు లోనయింది. చివరికి వారం మొత్తానికి 314 పాయింట్ల లాభంతో 24,740 వద్ద ముగిసింది.

AAI Senior Manager : ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ  'లక్కీ భాస్కర్' అరెస్ట్

AAI Senior Manager : ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ 'లక్కీ భాస్కర్' అరెస్ట్

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులలో రూ.232 కోట్లకు పైగా తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించారనే ఆరోపణలతో సంస్థ సీనియర్ మేనేజర్‌ను CBI అరెస్టు చేసింది. వాస్తవ అంకెలకు సున్నాలు జోడించి..తన షేర్ మార్కెట్ 'ట్రేడింగ్ ఖాతాలకు' బదిలీ చేశారని..

Vikram Chip: ఇండియా ఫస్ట్ సెమీకండక్టర్ ప్రాసెసర్ చిప్.. విక్రమ్‌-32 ప్రత్యేకతలు తెలుసా?

Vikram Chip: ఇండియా ఫస్ట్ సెమీకండక్టర్ ప్రాసెసర్ చిప్.. విక్రమ్‌-32 ప్రత్యేకతలు తెలుసా?

ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2025 సదస్సులో మొట్టమొదటి మేడిన్ ఇండియా 32-బిట్ మైక్రోప్రాసెసర్ చిప్ విక్రమ్ 3201ను ఆవిష్కరించారు. ఇది భారతదేశ సెమీకండక్టర్ల టెక్నాలజీలో కీలక మైలురాయిగా నిలిచింది.

PAN Card Loan Fraud: మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నట్లు డౌట్ వస్తుందా? చెక్ చేయండిలా!

PAN Card Loan Fraud: మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నట్లు డౌట్ వస్తుందా? చెక్ చేయండిలా!

మీ పాన్ కార్డు దుర్వినియోగం అవుతుందా? మీకు తెలియకుండా మీ పాన్ కార్డుపై వేరే ఎవరైనా రుణం తీసుకున్నారని అనుమానంగా ఉందా? ఈ సందేహానికి కేవలం 2 నిమిషాల్లోనే సాల్వ్ చేసుకోండి.

Google Red Alert: 250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..

Google Red Alert: 250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన యూజర్లకు గూగుల్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. షైనీ హంటర్స్ సహా అనేక గ్రూపులు హ్యాకింగ్ దాడులు తీవ్రం చేసిన దృష్ట్యా 250 మంది మెయిల్ యూజర్లు తక్షణమే పాస్ వర్ట్ మార్చుకోవాలని హెచ్చరించింది.

Zero Return From AI Investments: ఎమ్ఐటీ సంచలన నివేదిక..  ఏఐతో నష్టపోతున్న వ్యాపారాలు..

Zero Return From AI Investments: ఎమ్ఐటీ సంచలన నివేదిక.. ఏఐతో నష్టపోతున్న వ్యాపారాలు..

ఏఐల ద్వారా వ్యక్తిగత ఉత్పాదక పెరిగింది. కానీ, ఆదాయం మాత్రం పెరగలేదు. ప్రాఫిట్ అండ్ లాస్ విషయంలో ఏఐ తన సత్తా చాటలేకపోయింది.

Best Savings Schemes: చిన్న మొత్తాలతో పెద్ద లాభాలు కావాలా? ఇండియాలో టాప్-10 స్కీమ్స్ ఇవే..

Best Savings Schemes: చిన్న మొత్తాలతో పెద్ద లాభాలు కావాలా? ఇండియాలో టాప్-10 స్కీమ్స్ ఇవే..

చాలామంది తమ నెలవారీ ఆదాయంలో చిన్న మొత్తాలను మాత్రమే పొదుపు చేయగలరు. మీరు అలాంటి వారిలో ఒకరా? దీర్ఘకాలంలో అధిక లాభాలను రిస్క్ లేకుండా ఆర్జించాలని ఉందా? అయితే, ఇండియాలోన టాప్-10 సేవింగ్ స్కీమ్స్ లిస్ట్ మీకోసం..

BSNL PAY: యూపీఐ మార్కెట్లోకి బీఎస్ఎన్ఎల్.. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పేలకు షాక్ తప్పదా!

BSNL PAY: యూపీఐ మార్కెట్లోకి బీఎస్ఎన్ఎల్.. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పేలకు షాక్ తప్పదా!

స్మా్ర్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు చిన్న మొత్తాలను చెల్లించాలన్నా యూపీఐ యాప్స్ పైనే ఆధారపడుతున్నారు. నానాటికీ యూపీఐ మార్కెట్ పెరుగుతుండంటో భారత ప్రభుత్వం టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఫోన్ పే, గూగల్ పే వంటి యాప్స్ పెద్ద సవాల్ ఎదురుకాబోతోందనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి