Home » Businesss
నేటి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ షాపింగ్ చేసేందుకే ఇష్టపడుతున్నారు. కాలు కదపకుండా ఫోన్లో ఉండే ఈ-కామర్స్ యాప్స్ నుంచి నచ్చినవి ఆర్డర్ చేసేసుకుంటున్నారు. అయితే, ఈ విధానం కస్టమర్లకు సౌలభ్యంతో పాటు కొన్నిసార్లు సమస్యలనూ తీసుకొస్తోంది. ఆన్లైన్ షాపింగ్ ద్వారా మోసపోతే వెంటనే ఈ పని చేయండి.
డీమార్ట్లో కిరాణా వస్తువులు, బట్టలు, గృహోపకరణాలు ఇలా ప్రతిదీ మరెక్కడా లేని విధంగా అత్యంత చౌక ధరకు లభిస్తాయని అందరికీ తెలిసిందే. అయితే, చాలా మంది ఈ ఒక్క విషయంలో మాత్రం పొరపాటు పడతారు. DMartలో అన్ని రోజులూ వస్తువుల ధరలు ఒకేలా ఉన్నాయని అనుకుంటారు. కానీ, ఈ టైంలో షాపింగ్ చేసేవాళ్లకు భారీ డిస్కౌంట్లు లభిస్తాయని తెలుసా..
గత ఆర్థిక సంవత్సరం 2024 25 ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్లో దాదాపు 91 శాతం మంది వ్యక్తిగత మదుపరులు నష్టాలే చవిచూశారు.
ప్రిఫరెన్షియల్ పద్ధతిలో ఈక్విటీ షేర్లు, కన్వర్టబుల్ వారంట్ల జారీ ద్వారా రూ.215.76 కోట్ల సమీకరణకు బోర్డు సభ్యుల నుంచి ఆమోదం లభించిందని హైదరాబాద్కు చెందిన వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ వీసీబీఎల్ సోమవారం వెల్లడించింది.
జీఎంఆర్ ఏరో టెక్నిక్తో ఆకాశ ఎయిర్ ఒప్పందం కుదుర్చుకుంది.
డిజిటల్ బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ బీపీఎస్ కంపెనీ డబ్ల్యూఎన్ఎస్ను 330 కోట్ల డాలర్లకు సుమారు రూ.28,380 కోట్లు కొనుగోలు చేస్తున్నట్లు ఫ్రాన్స్కు చెందిన ఐటీ కంపెనీ క్యాప్జెమినీ సోమవారం ప్రకటించింది.
హైదరాబాద్కు చెందిన అనంత్ టెక్నాలజీస్.. శాట్కామ్ సేవల్లోకి ప్రవేశించాలని భావిస్తోంది.
OPEC+ Oil Supply Hike August: చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్+) శనివారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముడి చమురు ఉత్పత్తిని రోజుకు 548,000 బ్యారెళ్లకు పెంచేందుకు సమిష్టిగా అంగీకారం తెలిపాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన జేన్ స్ట్రీట్ గ్రూప్ మన మార్కెట్ వ్యవస్థను తెలివిగా బురిడీ కొట్టించి వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించిందని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గుర్తించింది.
హైదరాబాద్లోని ఫినిక్స్ ట్రైటాన్ కమర్షియల్ రియల్టీ ప్రాజెక్ట్లో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు అర్థ గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫండ్ వెల్లడించింది.