Home » Businesss
మనలో చాలామందికి పెట్టుబడి, బీమా వంటి విషయం అంతగా అర్థం కావు. అయితే, ఈ రెండు ప్రయోజనాలను ఒకే పథకం ద్వారా పొందేందుకు ఒక మంచి పాలసీ ఉంది. అదే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIP). మరి, ఈ స్కీం ద్వారా ఏఏ ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం.
పాశమైలారం సిగాచీ దుర్ఘటన నివేదికపై ఈ నెల 28న ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. సిగాచీ ప్రమాదంపై నిపుణుల కమిటీ సూచించిన నిర్ణయాలపై చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
ఒడిదుడుకుల్లో ఉన్న ప్రముఖ చిప్ మేకర్ ఇంటెల్ ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. ఈసారి మరో 25 వేల మందిని తొలగించేందుకు సంస్థ రెడీ అవుతోందని అంతర్జాతీయ మార్కెట్లో కథనాలు వెలువడుతున్నాయి.
రూ. 1,654 కోట్ల మేర వ్యాపార ఉల్లంఘనలు జరిగాయని ఫ్యాషన్ ఈ కామర్స్ కంపెనీ మింత్రా పై దర్యాప్తు సంస్థ ED కేసు నమోదు చేసింది. వ్యాపార వ్యవహారాల్లో సదరు కంపెనీతోపాటు, అనుబంధ కంపెనీలు FDI గీత దాటాయని..
ఈ మధ్య ఐఆర్సీటీసీ ఆధ్యాత్మిక, పర్యాటక టూర్ల కోసం వివిధ ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. మీకు వెళ్లాలని మనసులో ఉన్నప్పటికీ అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేమని వెనకేస్తున్నట్లయితే.. ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే, ఇ-కామర్స్ సైట్లలో లాగే రైలు టికెట్లనూ ఈఎంఐలో కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
అదానీ గ్రూప్.. ఆరోగ్య సంరక్షణ హెల్త్కేర్ రంగంలోకి ప్రవేశిస్తోంది.
దేశీయంగా రేర్ ఎర్త్ మాగ్నెట్ల ఉత్పత్తికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ముందుకు వచ్చే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు రూ.1,345 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది
ఆరోగ్య బీమా పాలసీల సెటిల్మెంట్స్ లోపాలపై బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి ఐఆర్డీఏఐ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం..జూలై 10 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా....