Home » Businesss
చాలామంది తమ నెలవారీ ఆదాయంలో చిన్న మొత్తాలను మాత్రమే పొదుపు చేయగలరు. మీరు అలాంటి వారిలో ఒకరా? దీర్ఘకాలంలో అధిక లాభాలను రిస్క్ లేకుండా ఆర్జించాలని ఉందా? అయితే, ఇండియాలోన టాప్-10 సేవింగ్ స్కీమ్స్ లిస్ట్ మీకోసం..
స్మా్ర్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు చిన్న మొత్తాలను చెల్లించాలన్నా యూపీఐ యాప్స్ పైనే ఆధారపడుతున్నారు. నానాటికీ యూపీఐ మార్కెట్ పెరుగుతుండంటో భారత ప్రభుత్వం టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఫోన్ పే, గూగల్ పే వంటి యాప్స్ పెద్ద సవాల్ ఎదురుకాబోతోందనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి.
గుజరాత్లోని హన్సల్పూర్లో మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా, పూర్తి స్థాయిలో ఇండియాలో తయారైన మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
ప్రామాణిక వడ్డీ రేట్లను త్వరలోనే తగ్గించేందు కు అవకాశాలున్నాయని అమెరికా సెంట్రల్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ..
ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్లో 15ు వాటా ను అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్ రూ.450 కోట్లకు..
అపోలో హాస్పిటల్స్ ప్రమోటర్, ఎండీ సునీతా రెడ్డి కంపెనీలో 1.3 శాతంవాటాను రూ.1,489 కోట్లకు విక్రయించారు. బహిరంగ మార్కెట్లో..
చాట్జీపీటీ మాతృసంస్థ త్వరలోనే ఇండియాలో తమ కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే న్యూఢిల్లీలో తొలి కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో, వరుసగా పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను నిలిపివేస్తోంది. తరచూ తన టారిఫ్ లైనప్లో మార్పులు చేస్తోంది. ఇటీవల రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ను రద్దు చేసిన జియో.. ఆ మరుసటి రోజే రూ.799 ప్లాన్ను కూడా తొలగించింది.