Home » Businesss
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టనున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేకంగా రూపొందించిన చీరలో ఆమె కనిపించారు.
నేడు కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు పనిచేస్తున్నాయి. సాధారణంగానే ఈ ఉదయం 9.15 కు మార్కెట్లు ఫ్లాట్గా ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ 25,300 స్థాయికి దిగువన ట్రేడవుతుండగా, సెన్సెక్స్ సుమారు 250 కు పైగా పాయింట్ల నష్టంతో ఉంది.
ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న కేంద్ర ఆర్ధిక బడ్జెట్ 2026 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే బడ్జెట్లో పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడం, పాత చట్టం నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025కి మారడంపై ప్రభుత్వం దృష్టి సారించనుందని సమాచారం.
కొత్త ఏడాది ఇలా ప్రారంభమైందో లేదో.. అలా గడిచిపోయింది. మరికొన్ని గంటల్లో రెండో మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలల బ్యాంకుల సెలవుల గురించి ఓసారి తెలుసుకుందాం.
కేంద్ర బడ్జెట్ అనగానే అందరిలో మొదటగా మెదిలే ప్రశ్న ఒకటుంటుంది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? వేటి ధరలు తగ్గుతాయి? అనే విషయాన్ని గమనిస్తూ ఉంటారు. కేంద్రం బడ్జెట్లో తీసుకునే నిర్ణయాలు, పన్నుల మినహాయింపులు, సుంకాలు, జీఎస్టీ రేట్లల్లో సవరణలతోనే వస్తువుల ధరల్లో మార్పులు వస్తాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న(ఆదివారం) కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాదితో ఆమె వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్పై ప్రసంగించనున్నారు.
మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్-2026ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి బడ్జెట్లో దంపతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం..
రిలయన్స్ కమ్యూనికేషన్స్ చుట్టూ ముసురుకున్న రూ.40 వేల కోట్ల భారీ కుంభకోణం కేసులో ED కీలక అడుగు వేసింది. ఈ కేసుకు సంబంధించి కంపెనీ మాజీ డైరెక్టర్ పునీత్ గార్గ్ను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుంది.
పనామా దేశపు సుప్రీం కోర్టు నిన్న రాత్రి ఒక సంచలన తీర్పిచ్చింది. ఈ జడ్జిమెంట్ ఏకంగా భారత రూపాయల్లో రెండు లక్షల 11 వేల కోట్ల మేర ప్రభావితమయ్యే తీర్పుగా చెబుతున్నారు. అంతర్జాతీయ షిప్పింగ్ వాణిజ్య రంగంలో ఇది పెద్ద చర్చకు దారి తీస్తోంది.
బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి కాంట్రాక్టు ధర శుక్రవారం రూ.67,891 లేదా 16.97 శాతం తగ్గి రూ.3,32,002కు జారుకుంది.