Home » Businesss
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
చైనా మెగా ప్రాజెక్టుకు కౌంటర్గా అరుణాచల్ప్రదేశ్లో చేపట్టనున్న అతిపెద్ద డ్యామ్ దిబాంగ్ బహుళార్ధసాధక ప్రాజెక్టు పనులను భారత్ ప్రారంభించింది....
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
నిఫ్టీ గత వారం పాజిటివ్ ధోరణిలోనే ప్రారంభమై కీలక స్థాయి 25,000 వరకు వెళ్లినా రియాక్షన్కు లోనయింది. చివరికి వారం మొత్తానికి 314 పాయింట్ల లాభంతో 24,740 వద్ద ముగిసింది.
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులలో రూ.232 కోట్లకు పైగా తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించారనే ఆరోపణలతో సంస్థ సీనియర్ మేనేజర్ను CBI అరెస్టు చేసింది. వాస్తవ అంకెలకు సున్నాలు జోడించి..తన షేర్ మార్కెట్ 'ట్రేడింగ్ ఖాతాలకు' బదిలీ చేశారని..
ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2025 సదస్సులో మొట్టమొదటి మేడిన్ ఇండియా 32-బిట్ మైక్రోప్రాసెసర్ చిప్ విక్రమ్ 3201ను ఆవిష్కరించారు. ఇది భారతదేశ సెమీకండక్టర్ల టెక్నాలజీలో కీలక మైలురాయిగా నిలిచింది.
మీ పాన్ కార్డు దుర్వినియోగం అవుతుందా? మీకు తెలియకుండా మీ పాన్ కార్డుపై వేరే ఎవరైనా రుణం తీసుకున్నారని అనుమానంగా ఉందా? ఈ సందేహానికి కేవలం 2 నిమిషాల్లోనే సాల్వ్ చేసుకోండి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన యూజర్లకు గూగుల్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. షైనీ హంటర్స్ సహా అనేక గ్రూపులు హ్యాకింగ్ దాడులు తీవ్రం చేసిన దృష్ట్యా 250 మంది మెయిల్ యూజర్లు తక్షణమే పాస్ వర్ట్ మార్చుకోవాలని హెచ్చరించింది.
ఏఐల ద్వారా వ్యక్తిగత ఉత్పాదక పెరిగింది. కానీ, ఆదాయం మాత్రం పెరగలేదు. ప్రాఫిట్ అండ్ లాస్ విషయంలో ఏఐ తన సత్తా చాటలేకపోయింది.