• Home » Business news

Business news

BREAKING: గ్రూప్‌-1 వివాదంపై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ

BREAKING: గ్రూప్‌-1 వివాదంపై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

PAN Card, Aadhaar Linking: ఈ పని చేయకుంటే.. జనవరి నుంచి పాన్‌ కార్డు డీయాక్టివేట్‌!

PAN Card, Aadhaar Linking: ఈ పని చేయకుంటే.. జనవరి నుంచి పాన్‌ కార్డు డీయాక్టివేట్‌!

పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయమని అధికారులు అనేక సార్లు చెప్పారు. ఈ లింక్ చేసుకునేందుకు పలుసార్లు గడువు కూడా ఇచ్చారు. ఇప్పటికీ ఎవరైనా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయించకుండా ఉంటే..త్వరగా చేసుకోవాలి. కారణం దీనికి 2025 డిసెంబర్ 31 వరకు గడువును ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది.

Stock Market: సూచీలకు స్వల్ప లాభాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

Stock Market: సూచీలకు స్వల్ప లాభాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ కోలుకున్నాయి. కంపెనీలు వెలువరిస్తున్న త్రైమాసిక ఫలితాలు కూడా మదుపర్లలో విశ్వాసం నింపాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా సూచీలను నష్టాల నుంచి లాభాల వైపు నడిపించాయి.

RBI Latest Announcement: రూ.2000పై ఆర్బీఐ కీలక ప్రకటన.. చలామణిలో రూ.5,817 కోట్లు విలువైన నోట్లు

RBI Latest Announcement: రూ.2000పై ఆర్బీఐ కీలక ప్రకటన.. చలామణిలో రూ.5,817 కోట్లు విలువైన నోట్లు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లపై తరచూ ప్రకటనలు విడుదల చేస్తుంది. ఈ నోట్లను 2023 మే 19 న ఆర్బీఐ చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంకా 2,000 నోట్లు చట్టబద్దంగా చలామణిలో ఉన్నాయి.

BREAKING: ఏపీలో ధాన్యం రైతులకు శుభవార్త

BREAKING: ఏపీలో ధాన్యం రైతులకు శుభవార్త

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

PPF scheme: సూపర్ స్కీమ్..రూ.12,500 పెట్టుబడితో.. చేతికి రూ. 1.33 కోట్లు

PPF scheme: సూపర్ స్కీమ్..రూ.12,500 పెట్టుబడితో.. చేతికి రూ. 1.33 కోట్లు

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పీపీఎఫ్‌లో ఉమ్మడి ఖాతా సౌకర్యం లేదు. కానీ దంపతులు.. వారి పేర్లపై వేర్వేరు అకౌంట్లను తెరవచ్చు. ఏడాదికి ఒక్కొక్కరు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెడితే.. అది ఇద్దరి మీద రూ. 3 లక్షలు అవుతుంది.

BREAKING: తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ

BREAKING: తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Stock Market: 26 సూచీలకు భారీ నష్టాలు.. 590 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

Stock Market: 26 సూచీలకు భారీ నష్టాలు.. 590 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించనుందనే అంచనాలు వెలువడిన నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం లాభాలను ఆర్జించాయి. అంచనాలకు అనుగుణంగానే 25 శాతం వడ్డీ రేట్లను ఫెడ్ తగ్గించినప్పటికీ, ఈ ఏడాదిలో మరోసారి రేట్ల కోత ఉండదని ఛైర్మనె తేల్చి చెప్పడంతో మదుపర్లు కలవరానికి గురయ్యారు.

Home Loans: గృహ రుణాలు తీసుకుంటున్నారా? ఇవి పాటిస్తే మీకు లక్షలు ఆదా..

Home Loans: గృహ రుణాలు తీసుకుంటున్నారా? ఇవి పాటిస్తే మీకు లక్షలు ఆదా..

ఇటీవల కాలంలో చాలా మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎక్కువగా హోమ్ లోన్ పై ఆధారపడుతున్నారు. హోం లోన్ విషయంలో స్థిర(ఫిక్స్‌డ్), ఫ్లోటింగ్ అనే రెండు రకాల వడ్డీ రేట్లు ఉంటాయి. గృహ రుణం తీసుకునే విషయంలో ఈ రెండూ వడ్డీ రేట్ల గురించి తెలుసుకుంటే లక్షలు ఆదా చేసుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

TRAI: త్వరలో కొత్త ఫీచర్.. ఇకపై ఫోన్ నంబర్‌తో పాటు పేరు కూడా..

TRAI: త్వరలో కొత్త ఫీచర్.. ఇకపై ఫోన్ నంబర్‌తో పాటు పేరు కూడా..

కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తి నుంచి ఫోన్ వస్తే.. మనకు ఫోన్ స్క్రీన్‌పై నంబర్ మాత్రమే కనబడుతుంది. ఇకపై నంబర్‌తో పాటు కాల్ చేసిన వ్యక్తి పేరు కూడా కనిపించే విధంగా టెలికాం విభాగం తీసుకువచ్చిన ప్రతిపాదనకు ట్రాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి