Home » Business news
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం వెండి ధరలు గురువారం భారీ తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపిస్తోంది.
ఖతార్లోని గ్యాస్ క్షేత్రంపై జరిగిన దాడులు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. ముడి చమురు ధరలు పెరగడం, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయంపై ఆందోళనలు మదుపర్లను కలవరపెట్టాయి. బ్రెంట్ క్రూడాయిల్ ఒక బ్యారెల్కు మూడు శాతం పెరిగి 111 డాలర్లకు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో భారత ఈక్విటీ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్ ఒకదశలో 929.38 పా యింట్లు ఎగబాకి 77,000కు చేరింది. చివరికి 633.29 పాయింట్ల లాభంతో...
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా మరో 10 శాతం కమర్షియల్ ఎల్పీజీ అందించేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే ఎల్పీజీ భారాన్ని తగ్గించి పైప్డ్ నేచురల్ గ్యాస్ వాడకాన్ని పెంచే రాష్ట్రాలకు మాత్రమే ఈ అదనపు సరఫరా వర్తిస్తుందని తెలిపింది.
సోమ, మంగళవారాల్లో భారీ లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం కూడా అదే జోరును ప్రదర్శించాయి. వరుసగా మూడో రోజు కూడా లాభాలతోనే రోజును ముగించాయి. అయితే డాలర్తో పోల్చుకుంటే రూపాయి (92.63) భారీగా పతనమైంది.
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో అంతర్జాతీయ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వైఫై కాలింగ్ ఆప్షన్ ద్వారా ఇన్కమింగ్ ఎస్ఎంఎస్లు ఉచితంగా పొందే సదుపాయం కల్పిస్తోంది.
ఇటీవల వరకు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గితే.. కిలో వెండి ధర మాత్రం వేల రూపాయిల్లో తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్ల కొనుగోళ్లు, ఇండియా విక్స్ తగ్గడం మార్కెట్కు సానుకూల అంశాలుగా ఉన్నాయి.
పశ్చిమాసియా యుద్ధం దేశీయ ఫార్మా పరిశ్రమను కలవర పెడుతోంది. ఈ యుద్ధంతో ముడి చమురు నుంచి తయారు చేసే ఫార్మా ప్రధాన ముడి పదార్ధాలైన బెంజిన్, టొల్యూన్, ఇథిలిన్ వంటి పెట్రో రసాయనాల...
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్ మంగళవారం ఒక దశలో 801 పాయింట్లు ఎగబాకి 76,304 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ...