• Home » Business news

Business news

వ్యూహాత్మక ఖనిజంగా పసిడి

వ్యూహాత్మక ఖనిజంగా పసిడి

పసిడిని వ్యూహాత్మక ఖనిజంగా గుర్తించాలనే డిమాండ్‌ పెరుగుతోంది. దిగుమతులకు చెక్‌ పెట్టి.. దేశీయ ఉత్పత్తి పెంచుకోవాలంటే ఈ లోహాన్ని ‘వ్యూహాత్మక’ ఖనిజంగా వర్గీకరించడమే మేలని...

2030 నాటికి 1.9 ట్రిలియన్ డాలర్లకు భారత ప్రైవేట్ వినియోగ రంగం!

2030 నాటికి 1.9 ట్రిలియన్ డాలర్లకు భారత ప్రైవేట్ వినియోగ రంగం!

భారత్‌లో ప్రైవేట్ వినియోగం 2030 నాటికి రూ. 165 లక్షల కోట్లకు పైగా చేరుకోనుందని FICCI- డెలాయిట్ సంయుక్త నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న ప్రజల తలసరి ఆదాయం, శరవేగంగా జరుగుతున్న డిజిటల్ మార్పుల విప్లవంతో ఇది సాధ్యమౌతుందని తెలిపింది.

నాలుగు రోజుల లాభాలకు బ్రేక్.. సూచీలకు నష్టాలు..

నాలుగు రోజుల లాభాలకు బ్రేక్.. సూచీలకు నష్టాలు..

వరుసగా నాలుగు సెషన్ల పాటు లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం కిందకు దిగి వచ్చాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు నష్టాల బాటలో నడిచాయి.

ఆఫ్‌షోర్‌ ఫండ్స్‌కు పన్ను ఊరట

ఆఫ్‌షోర్‌ ఫండ్స్‌కు పన్ను ఊరట

భారత్‌ను గ్లోబల్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆఫ్‌షోర్‌ ఫండ్లు (అర్హత కలిగిన..

ఫార్మా రంగంలో రూ.38 లక్షల కోట్ల మెగా విలీనం!

ఫార్మా రంగంలో రూ.38 లక్షల కోట్ల మెగా విలీనం!

ప్రపంచ ఫార్మాస్యూటికల్స్‌ రంగంలో మెగా విలీనం జరిగే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ఔషధ దిగ్గజాలైన ఆస్ట్రాజెనెకా, బ్రిస్టల్‌ మైయర్‌ స్క్విబ్‌ (బీఎంఎస్‌) ఒక్కటయ్యే...

నాలుగో రోజూ లాభాలొచ్చాయ్‌..

నాలుగో రోజూ లాభాలొచ్చాయ్‌..

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. ఇరాన్‌పై దాడులు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో...

మార్కెట్ల ఆల్‌టైమ్ జోరు.. 24,770 దాటిన నిఫ్టీ.. 544 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

మార్కెట్ల ఆల్‌టైమ్ జోరు.. 24,770 దాటిన నిఫ్టీ.. 544 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోవడం, విదేశీ ఇన్వెస్టర్లు మళ్ళీ కొనుగోలు బాట పట్టడం, సానుకూల గ్లోబల్ సంకేతాలు మార్కెట్లకు బలమైన ఊపునిచ్చాయి.

స్విగ్గీ, జొమాటోకు పోటీగా ఫ్లిప్‌కార్ట్.. ఆగస్టు 15 నుంచి ఫుడ్ డెలివరీ రంగంలోకి..

స్విగ్గీ, జొమాటోకు పోటీగా ఫ్లిప్‌కార్ట్.. ఆగస్టు 15 నుంచి ఫుడ్ డెలివరీ రంగంలోకి..

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ త్వరలో ఆహార డెలివరీ రంగంలోకి కూడా అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఆన్‌లైన్ షాపింగ్, క్విక్ కామర్స్ సేవలు అందిస్తున్న సంస్థ ఆగస్టు 15వ తేదీ నుంచి బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్‌గా ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

ఐటీ రిటర్నులు ఈ-వెరిఫై  చేసుకోండిలా..

ఐటీ రిటర్నులు ఈ-వెరిఫై చేసుకోండిలా..

ఐటీ రిటర్నుల ఫైలింగ్‌ ముగిసింది. ఇప్పటికే చాలా మంది తమ రిటర్నులు ఫైల్‌ చేసి ఉంటారు. అయితే మనం ఫైల్‌ చేసిన రిటర్న్‌ సరిగా ఉందా? లేదా? ఏమైనా తప్పులు ఉన్నాయి? అనే విషయాలను ఎలక్ట్రానిక్ (ఈ)-వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది.

తగ్గిన పసిడి ధరలు.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

తగ్గిన పసిడి ధరలు.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

శనివారం బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి