• Home » Business news

Business news

మళ్లీ ధరల సెగ

మళ్లీ ధరల సెగ

దేశంలో ధరల సెగ కొనసాగుతోంది. జనవరి నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.75 శాతంగా నమోదైంది. తొలిసారిగా 2024 నాటి వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత లెక్కల ప్రకారం జనవరి నెల ద్రవ్యోల్బణ...

ఎన్‌పీసీఐ భారత్‌ కనెక్ట్‌తో ఎన్‌టీటీ డేటా  జట్టు

ఎన్‌పీసీఐ భారత్‌ కనెక్ట్‌తో ఎన్‌టీటీ డేటా జట్టు

బిజినె్‌స2బిజినెస్‌ (బీ2బీ) చెల్లింపులు మరింత సులభం కానున్నాయి. ఎన్‌టీటీ డేటా బిజినెస్‌ సొల్యూషన్స్‌ ఇందుకోసం ఎన్‌పీసీఐ...

నాట్కో లాభం రూ.151 కోట్లు

నాట్కో లాభం రూ.151 కోట్లు

డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో నాట్కో ఫార్మా ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 14 శాతం వృద్ధితో రూ.151 కోట్లకు పెరిగింది. 2024-25..

 బీఈ పోలియో వ్యాక్సిన్‌కు  డబ్ల్యూహెచ్‌ఓ ఓకే

బీఈ పోలియో వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ ఓకే

నోటి ద్వారా తీసుకునే పోలియో వ్యాక్సిన్‌ సమగ్ర ఉత్పత్తికి బయోలాజికల్‌-ఈ లిమిటెడ్‌ (బీఈ)కి ప్రపంచ ఆరోగ్య సంస్థ...

భారీ నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. వరుసగా నాలుగు సెషన్లను లాభాలతో ముగిసిన నిఫ్టీ సూచీ, వరుసగా మూడు సెషన్లలో లాభాలతో ఎగిసి, నిన్న స్వల్ప నష్టంతో ముగిసిన సెన్సెక్స్ ఇవాళ కింది చూపులు చూశాయి.

బంగారం కిందకు.. వెండి పైకి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

బంగారం కిందకు.. వెండి పైకి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

గత మూడు, నాలుగు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధర కిందకు వచ్చింది. ఇటీవల క్రమంగా తగ్గుతూ వచ్చిన వెండి ధర మళ్లీ పైకి ఎగసింది. చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. బంగారం గ్రాముకు రూ.1200 మేర తగ్గింది. వెండి కిలోకు రూ.5000 పెరిగింది.

ఐటీ సెక్టార్‌కు ఏఐ దెబ్బ.. నష్టాల్లో దేశీయ సూచీలు..

ఐటీ సెక్టార్‌కు ఏఐ దెబ్బ.. నష్టాల్లో దేశీయ సూచీలు..

అమెరికాలో తాజాగా విడుదలైన జాబ్ డేటా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే అంచనాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఐటీ రంగం తీవ్ర పోటీ ఎదుర్కొంటుందంటూ తాజాగా విడుదలైన మరో రిపోర్ట్ కూడా ప్రతికూలంగా మారింది.

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇటీవల ఒడిదుడుకులకు లోనైన బంగారం మళ్లీ పుంజుకుంటోంది. కానీ, వెండి మాత్రం పెట్టుబడిదారులకు నిరాశ కలిగిస్తోంది. గురువారం బంగారం స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

మహీంద్రా @ 50,000కోట్లు

మహీంద్రా @ 50,000కోట్లు

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీం ద్రా రూ.50,000 కోట్ల ఆదాయం మైలురాయిని దాటింది. ఒక త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ కీలక స్థాయిని...

అమర రాజా లాభం రూ.140 కోట్లు

అమర రాజా లాభం రూ.140 కోట్లు

వర్తమాన ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ లిమిటెడ్‌ ఏకీకృత నికర లాభం రూ.140 కోట్ల కు పరిమితమైంది. గత ఆర్థిక...

తాజా వార్తలు

మరిన్ని చదవండి