Home » Business news
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
2026-27 అసెస్మెంట్ ఇయర్ (ఏవై)కు సంబంధించి ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల ఫైలింగ్ ప్రారంభమైంది. ఈ రిటర్నులు ఫైల్ చేసే ముందే పన్ను చెల్లింపుదారులు కొన్ని ప్రధాన విషయాలు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిది.
రిలయన్స్ ఇండస్ట్రీ్సకు చెందిన టెలికాం, డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కు రాబోతోంది. కంపెనీ బోర్డు నుంచి ఆమోదం లభించిన...
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓలలో ఒకటిగా నిలవబోతున్న 'రిలయన్స్ జియో ఐపీఓ' త్వరలో రాబోతోంది. ఈ మెగా ఇష్యూకు సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్లను జియో ప్లాట్ఫామ్స్ బోర్డు ఆమోదించింది. ఈ పత్రాలను ఈరోజే 'సెబీ'కి సమర్పించారు.
భారత ఈక్విటీ మార్కెట్లకు శుక్రవారం భారీ షాక్ తగిలింది. IT రంగ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో బెంచ్మార్క్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 607 పాయింట్లు, నిఫ్టీ 154 పాయింట్లు కోల్పోయాయి.
దేశంలోని మరో ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యం చేతులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా కేంద్రంగా ఉన్న ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థ కేకేఆర్..
భారత్-యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) వచ్చే నెల 15 నుంచి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందంలో...
స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయుల నిధులు తగ్గుముఖం పట్టాయి. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) అందించిన తాజా వివరాలే ఇందుకు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 17 వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 14.64 శాతం పెరిగి రూ.5.21 లక్షల కోట్లకు చేరుకున్నట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
ఆన్లైన్ షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ ప్రైమ్ డే-2026 సేల్ తేదీలు వచ్చేశాయి. అమెజాన్ తన 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక సేల్ను జూలై 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనుంది.