Home » Business news
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపార సంస్థలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ECLGS 5.0 పథకానికి ఆమోదం తెలుపుతూ, దాదాపు రూ. 2.55 లక్షల కోట్ల రుణ పరపతిని కల్పించాలని నిర్ణయించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 115 డాలర్లు దాటింది. మరోవైపు డాలర్తో పోల్చుకుంటే రూపాయి రికార్డు కనిష్ఠానికి పడిపోయింది.
గత కొన్ని రోజులుగా రూ.1.5 లక్షలకు పైనే కొనసాగుతున్న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తాజాగా కిందకు దిగి వచ్చింది. ఇటీవల బంగారం ధర తగ్గుతూ వస్తుండడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది.
దేశంలో పసిడి ధరల నిర్ధారణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు బంగారం మార్కెట్ను సంఘటితంగా మార్చేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ)...
భారత్కు దీర్ఘకాలిక మూలధనం అవసరమని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు. అది కూడా మార్కెట్ ఆధారిత నిధులై...
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నిల్లో బీజేపీ అధిక్యంలో ఉండడం, తమిళనాడులో కూడా గట్టి పోటీ ఇస్తుండడంతో మార్కెట్లపై సానుకూల ప్రభావం కనబడుతోంది. బెంగాల్లో బీజేపీ ప్రస్తుతానికి మెజారిటీ మార్క్కు పైనే ఆధిక్యంలో ఉంది. దీంతో సూచీలు లాభాల బాటలో సాగుతున్నాయి.
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. సోమవారం ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
గడచిన ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఆటోమొబైల్ కంపెనీల లాభాలకు రూ.25,000 కోట్ల మేర గండి పడే అవకాశం ఉందని భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఆందోళన చెందుతోంది...
గత కొన్ని రోజులుగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతుండడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. ఆదివారం ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
చేతిలో నాలుగు రాళ్లు ఉంటే ప్రతి ఒక్కరూ ముందుగా ఏదో ఆస్తి సమకూర్చుకోవాలని అనుకుంటారు. అది భూములు కావచ్చు లేదా ఇల్లు కావచ్చు.