• Home » Business news

Business news

ఇన్ఫోసిస్‌ను ఏఐ భర్తీ చేయదు..

ఇన్ఫోసిస్‌ను ఏఐ భర్తీ చేయదు..

ఇన్ఫోసిస్‌ లాంటి కంపెనీలను కృత్రిమ మేధ (ఏఐ) భర్తీ చేయదని.. నిర్దిష్ట లక్ష్యం, వేగంతో ముందుకెళ్తున్న తమను మరిం త విస్తరింపజేస్తుందని కంపెనీ చైర్మన్‌ నందన్‌ నీలేకని అన్నారు...

ఛత్తీస్‌గఢ్ లో వజ్రాల నిక్షేపాలు

ఛత్తీస్‌గఢ్ లో వజ్రాల నిక్షేపాలు

దేశంలోని మరో రాష్ట్రంలో వజ్రాల నిక్షేపాలు బయటపడ్డాయి. ఛత్తీస్‌గఢ్ లోని మహాసముంద్‌ జిల్లాలోని సరాయ్‌పాలి ప్రాంతంలోని...

చమురు కోసం  భారత్‌ ‘సముద్ర మంథన్‌’

చమురు కోసం భారత్‌ ‘సముద్ర మంథన్‌’

దేశంలో చమురు వినియోగం ఏటికేటికీ పెరిగిపోతోంది. డిమాండ్‌కు తగ్గట్టు దేశీయ ఉత్పత్తి పెరగడం లేదు. ఫలితంగా దేశీయ అవసరాల్లో 85 శాతం ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం...

వాట్సాప్‌ గ్లోబల్‌ హెడ్‌గా కునాల్‌ షా

వాట్సాప్‌ గ్లోబల్‌ హెడ్‌గా కునాల్‌ షా

బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ క్రెడ్‌లో గ్లోబల్‌ టెక్‌ దిగ్గజం మెటా రూ.8,550 కోట్ల (దాదాపు 90 కోట్ల డాలర్లు) పెట్టుబడి పెట్టనుంది. ఈ మెగా డీల్‌లో భాగంగా క్రెడ్‌ వ్యవస్థాపకుడు కునాల్‌ షా...

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

శుక్రవారం నాటి నష్టాల నుంచి కోలుకుంటూ, ఈ వారం మొదటి రోజైన సోమవారం భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, గ్లోబల్ మార్కెట్ల మద్దతుతో దలాల్ స్ట్రీట్ ఈరోజు ఆరంభం నుంచే పటిష్ఠంగా సాగింది.

సూచీలకు లాభాల జోష్..  400 పాయింట్ల పైకి సెన్సెక్స్..

సూచీలకు లాభాల జోష్.. 400 పాయింట్ల పైకి సెన్సెక్స్..

స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. జూన్ 19నాటి ట్రేడింగ్‌లో విదేశీ మదుపర్లు రూ.4,859 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం సానుకూలంగా మారింది.

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

గ్యాస్‌తోనే మా భవిష్యత్‌ అభివృద్ధి

గ్యాస్‌తోనే మా భవిష్యత్‌ అభివృద్ధి

ప్రభుత్వ రంగంలోని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) స్వరూపం మారిపోతోంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ ఉత్పత్తిలో మెజారిటీ వాటా ముడి చమురుదే. ఇప్పుడు...

ఫార్మాలో ‘హెచ్‌ఆర్‌వీ ఫార్మా’ సంచలనం

ఫార్మాలో ‘హెచ్‌ఆర్‌వీ ఫార్మా’ సంచలనం

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న హెచ్‌ఆర్‌వీ ఫార్మా ఇప్పుడు భారత ఫార్మా రంగంలో సరికొత్త సంచలనం. కంపెనీకి సొంతంగా ఒక్క ఉత్పత్తి యూనిట్‌ కూడా లేదు. ఉన్నదల్లా సొంత డ్రగ్‌ మాస్టర్‌ ఫైల్స్‌...

అపర్ణ టెక్నోపోలిస్‌లో టెక్‌ మహీంద్రా సెంటర్‌

అపర్ణ టెక్నోపోలిస్‌లో టెక్‌ మహీంద్రా సెంటర్‌

టెక్‌ మహీంద్రా.. హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందుకోసం కొండాపూర్‌లోని అపర్ణ టెక్నోపోలిస్‌ ఐటీ పార్కులో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి