• Home » Business news

Business news

పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌ నిబంధనల్లో సడలింపు

పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌ నిబంధనల్లో సడలింపు

వ్యాపార రంగంలో పోటీ పెరుగుతున్న ఈ కాలంలో కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకోవటానికి వివిధ రకాల వ్యూహాలను అమలు చేస్తుంటాయి. ముఖ్యంగా డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు వంటి...

డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి సెమాగ్లుటైడ్‌

డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి సెమాగ్లుటైడ్‌

దేశీయ మార్కెట్లో జెనరిక్‌ సెమాగ్లుటైడ్‌ ఔషధాల వరద మొదలైంది. శనివారం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్‌ ఫార్మాతో పాటు మొత్తం ఏడు కంపెనీలు....

సీఐఐ ఏపీ చైర్మన్‌గా నరేంద్రకుమార్‌

సీఐఐ ఏపీ చైర్మన్‌గా నరేంద్రకుమార్‌

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఆంధ్రప్రదేశ్‌ చైర్మన్‌గా ఎస్‌ నరేంద్ర కుమార్‌ ఎన్నికయ్యారు...

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి కొత్త ఆదాయ పన్ను చట్టం

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి కొత్త ఆదాయ పన్ను చట్టం

ఆదాయ పన్ను చట్టం, 2025 నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. ‘ఆదాయ పన్ను నిబంధనలు, 2026’ పేరుతో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ...

ప్రీమియం పెట్రోల్ ధర రూ.2.35 పెంపు

ప్రీమియం పెట్రోల్ ధర రూ.2.35 పెంపు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్‌పై పడుతోంది. తాజాగా ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారంనాడు ప్రకటించాయి. తక్షణం పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి.

నేడు భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు

నేడు భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు

మధ్యప్రాచ్యంలో ఆయిల్ ప్లాంట్లపై జరుగుతోన్న దాడుల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ముడిచమురు ధరలు పెరగడం, గ్లోబల్ మార్కెట్ల పతనంతో భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రూపాయి విలువ కూడా కనిష్టానికి పడిపోవడంతో ఇన్వెస్టర్లు గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు.

క్రూడ్‌ సుడిలో మార్కెట్‌ మునక

క్రూడ్‌ సుడిలో మార్కెట్‌ మునక

ముడి చమురు ధర భగ్గుమనడంతో భారత్‌ సహా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు బెంబేలెతాయి. ఇందుకు తోడు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ చైర్మన్‌ ఆకస్మిక రాజీనామాతో ఆ బ్యాంక్‌ షేరు భారీగా నష్టపోయింది...

చమురు, గ్యాస్‌ భగ్గు

చమురు, గ్యాస్‌ భగ్గు

పశ్చిమాసియా యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో క్రూడాయిల్‌ ధరలు భగ్గుమన్నాయి. ప్రపంచానికి 20ు సహజవాయువు సరఫరా చేసే ఖతార్‌లోని రాస్‌ లప్ఫాన్‌ టెర్మినల్‌తో పాటు...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ముసలం?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ముసలం?

దేశంలో రెండో పెద్ద బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో సంక్షోభం తలెత్తింది. బ్యాంకు స్వతంత్ర డైరెక్టర్‌, పార్ట్‌ టైమ్‌ చైర్మన్‌ అతాను చక్రబర్తి తన పదవులకు రాజీనామా చేశారు.,,,

బులియన్‌ మార్కెట్‌ కుదేలు

బులియన్‌ మార్కెట్‌ కుదేలు

గురువారం బులియన్‌ మార్కెట్‌ కూడా ‘బేర్‌’ పట్టులోకి జారుకుంది. ఢిల్లీలో కిలో వెండి ధర ఏకంగా రూ.17,800 (7%) నష్టపోయి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి