Home » Business news
టైప్-2 మధుమేహం, ఊబకాయం చికిత్సలో ఉపయోగించే ఔషధం ‘సెమాగ్లుటైడ్’కు జనరిక్ వెర్షన్ తయారీతోపాటు దాన్ని భారత్లో విక్రయించేందుకు...
గతకొన్ని రోజులుగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ కూడా అదే బాటలో వెళ్తున్నాయి. పది గ్రాముల పసిడి పై దాదాపు రూ.2 వేలు పెరిగింది. ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ వారం ప్రారంభంలో వరుస లాభాలు చవిచూసిన భారత స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలు చవిచూశాయి. నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు భారీగా నష్టపోయాయి.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో ఐటీ రంగం తీవ్ర పోటీ ఎదుర్కొంటుందంటూ విడుదలైన రిపోర్ట్ ప్రతికూలంగా మారింది. ఈ రిపోర్ట్తో ఐటీ సెక్టార్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఐటీ రంగంలోని హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాలు ఓవరాల్గా స్టాక్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.
గత మూడు, నాలుగు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు కిందకు దిగి వచ్చాయి. కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. బంగారం గ్రాముకు రూ.2500కు పైగా తగ్గింది. వెండి కిలోకు రూ.15,000 మేర తగ్గుదల నమోదు చేసింది.
కొద్ది రోజుల క్రితం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న బంగారం, వెండి ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రెండు లోహాలు రికార్డు గరిష్ఠాలను తాకి అంతే వేగంగా కిందకు వచ్చాయి. ప్రస్తుతం అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో స్థిరంగా కొనసాగుతున్నాయి.
లోన్ (రుణ) రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్ పడనుంది. దీనికి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం బ్యాంకులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఏజెంట్లకు...
భీమ జువెల్స్.. హైదరాబాద్లో తన కార్యకలాపాలు విస్తరించింది. తాజాగా కొండాపూర్లో బొటానికల్ గార్డెన్కు ఎదురుగా కొత్త షోరూమ్ను ప్రారంభించింది. హైదరాబాద్లో సంస్థకు...
మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ (ఎంఎల్ఎంఎంఎల్).. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనం ‘మహీంద్రా ఉడో’ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఆటో...
భారత ఐటీ రంగ షేర్లు మరోసారి భారీ పతనాన్ని చవిచూశాయి. బీఎ్సఈలో టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్ట్రీ షేర్లు గురువారం 5 శాతానికి పైగా క్షీణించాయి. హెచ్సీఎల్ టెక్, విప్రో, ఎంఫసిస్, పెర్సిస్టెంట్, సైయెంట్ షేర్లు...