• Home » Business news

Business news

BREAKING: BRS హయాంలో అన్నివర్గాలను ఆదుకున్నాం: కేటీఆర్‌

BREAKING: BRS హయాంలో అన్నివర్గాలను ఆదుకున్నాం: కేటీఆర్‌

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Gigital gold trading: డిజిటల్ గోల్డ్ ట్రేడింగ్‌తో జాగ్రత్త.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్..

Gigital gold trading: డిజిటల్ గోల్డ్ ట్రేడింగ్‌తో జాగ్రత్త.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్..

బంగారంపై పెట్టుబడుల కోసం ఇటీవలి కాలంలో చాలామంది డిజిటల్ గోల్డ్‌ పై ఆధారపడుతున్నారు. భారీ లాభాలు వస్తాయనే ఆశతో విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారు. మొబైల్ ఫోన్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ఈ తరహా కొనుగోళ్లకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.

Udyogini Scheme: మహిళలకు అండగా కేంద్ర ప్రభుత్వ పథకం.. వివరాలివే!

Udyogini Scheme: మహిళలకు అండగా కేంద్ర ప్రభుత్వ పథకం.. వివరాలివే!

అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 'ఉద్యోగిని' అనే పథకాన్ని అమలు చేస్తోంది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడం కోసం రూ.3 లక్షల వరకు లోన్ మంజూరు చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

BREAKING: శంషాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన పలు విమానాలు ఆలస్యం

BREAKING: శంషాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన పలు విమానాలు ఆలస్యం

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Stock Market: వరుసగా మూడో రోజూ నష్టాలే.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే.

Stock Market: వరుసగా మూడో రోజూ నష్టాలే.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే.

ఈ వారం వరుసగా మూడో రోజు కూడా దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం 1,067 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మడం మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది.

BREAKING: బిహార్‌.. పోలింగ్‌ సందర్భంగా లక్కీసరాయిలో ఉద్రిక్తత..

BREAKING: బిహార్‌.. పోలింగ్‌ సందర్భంగా లక్కీసరాయిలో ఉద్రిక్తత..

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

 Multibagger 2025: లక్ష పెడితే రూ. 15 లక్షల లాభం.. ఎలా అంటే!

Multibagger 2025: లక్ష పెడితే రూ. 15 లక్షల లాభం.. ఎలా అంటే!

ఆకర్షణీయమైన స్టాక్స్‌లో ఒకటైన ఇండస్ ట్రేడ్ లింక్స్ లిమిటెడ్ ఇటీవల పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచే రాబడులను అందించింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీగా కొనుగోళ్లు పెరగడంతో, ఈ షేరు గత ఐదేళ్లలో ఏకంగా 1400 శాతం వరకు మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది.

Arattai encryption: వాట్సాప్ తరహాలోనే అరట్టైలో కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌.. అయితే ఛాయిస్ మీదే..

Arattai encryption: వాట్సాప్ తరహాలోనే అరట్టైలో కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌.. అయితే ఛాయిస్ మీదే..

వాట్సాప్‌నకు పోటీగా దేశీయ టెక్ సంస్థ జోహో.. అరట్టై పేరుతో ఓ మెసేజింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చాలా తక్కువ సంఖ్యలోనే ఈ అరట్టై యాప్‌నకు క్రేజ్ పెరిగింది. లక్షల సంఖ్యలో డౌన్‌లోడ్‌లు జరుగుతున్నాయి.

Dak Seva App: గుడ్‌న్యూస్.. తపాలాశాఖ నుంచి కొత్త యాప్‌

Dak Seva App: గుడ్‌న్యూస్.. తపాలాశాఖ నుంచి కొత్త యాప్‌

పోస్టల్‌ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా తపాలా శాఖ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. తమ సేవలను మరింత వేగంగా, సౌకర్యవంతంగా అందించేందుకు 'డాక్ సేవ' అనే కొత్త యాప్‌ను తెచ్చింది.

Stock Market: సూచీలకు భారీ నష్టాలు.. కారణాలు ఇవే..

Stock Market: సూచీలకు భారీ నష్టాలు.. కారణాలు ఇవే..

సోమవారం స్వల్ప లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం 1,883 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మడం మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి