• Home » Business news

Business news

డేటా సెంటర్ల సామర్థ్యంలో హైదరాబాద్‌కు 27వ స్థానం

డేటా సెంటర్ల సామర్థ్యంలో హైదరాబాద్‌కు 27వ స్థానం

ప్రపంచంలోని ఆయా నగరాల్లో ప్రస్తుతం నిర్వహణలో ఉన్న డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యం పరంగా ముంబై 15వ స్థానంలో ఉండగా.. హైదరాబాద్‌కు 27వ స్థానం దక్కింది...

ఎల్‌ఐసీ లాభం రూ.13,492 కోట్లు

ఎల్‌ఐసీ లాభం రూ.13,492 కోట్లు

భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) 23 శాతం వృద్ధితో రూ.13,492 కోట్ల నికర...

స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ లాభంలో 27 శాతం వృద్ధి

స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ లాభంలో 27 శాతం వృద్ధి

స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ (ఎస్‌ఈటీఎల్‌).. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో...

హైదరాబాద్‌-తిరుపతి మధ్య డెయిలీ విమాన సర్వీసులు

హైదరాబాద్‌-తిరుపతి మధ్య డెయిలీ విమాన సర్వీసులు

హైదరాబాద్‌, తిరుపతి మధ్య రోజూ డైరెక్ట్‌ విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్టు...

హోర్ముజ్ తెరవడంపై ఇరాన్-ఒమన్ చర్చలు.. తగ్గిన ముడి చమురు ధరలు..

హోర్ముజ్ తెరవడంపై ఇరాన్-ఒమన్ చర్చలు.. తగ్గిన ముడి చమురు ధరలు..

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. హోర్ముజ్‌ను తెరవడం గురించి ఇరాన్-ఒమన్ మధ్య కొనసాగుతున్న చర్చలు సానుకూలంగా మారాయి.

ఏప్రిల్‌లో ప్లాస్టిక్‌ నోట్ల విడుదల!

ఏప్రిల్‌లో ప్లాస్టిక్‌ నోట్ల విడుదల!

దీర్ఘకాలం మన్నే పాలిమర్‌ (ప్లాస్టిక్‌) కరెన్సీ నోట్లను వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం (2027 ఏప్రిల్‌)లో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా...

రెపో రేటు యథాతథం

రెపో రేటు యథాతథం

ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ కీలక వడ్డీ (రెపో) రేటును యథాతథంగా కొనసాగించింది. రెపో రేటును మార్చకపోవడం వరుసగా ఇది నాలుగోసారి...

రూ.లక్ష కోట్ల లారస్‌ ల్యాబ్స్‌

రూ.లక్ష కోట్ల లారస్‌ ల్యాబ్స్‌

హైదరాబాద్‌కు చెందిన ఔషధాల తయారీ సంస్థ లారస్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్‌ సరికొత్త రికార్డు సాధించింది...

ఖర్చు ఎవరో ఒకరు భరించాల్సిందే.. యూపీఐ చార్జీలపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..

ఖర్చు ఎవరో ఒకరు భరించాల్సిందే.. యూపీఐ చార్జీలపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..

యూపీఐ లావాదేవీలపై భవిష్యత్తులో ఛార్జీలు విధించే అవకాశాలపై చర్చ జరుగుతున్న వేళ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎఫ్‌డీఐ కంటే పోయేదే ఎక్కువ

వచ్చే ఎఫ్‌డీఐ కంటే పోయేదే ఎక్కువ

దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వెల్లువెత్తుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే భారత్‌కు వచ్చే ఎఫ్‌డీఐతో పోలిస్తే.. మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లే మన...

తాజా వార్తలు

మరిన్ని చదవండి