Home » Business news
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సహా దేశంలోని తూర్పు, ఉత్తర, సెంట్రల్ ప్రాంతాలకు చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కొత్తగా ఐదు అపోలో జినోమిక్స్...
హెచ్1బీ వీసా ఫీజు పెంపు ఆందోళనల నేపథ్యంలో ఐటీ షేర్లలో అమ్మకాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా...
అబుదాబీకి చెందిన చిన్న ఆయుధాల డిజైనింగ్, తయారీ కంపెనీ కారకాల్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనుబంధ కంపెనీ...
భారత కరెన్సీ సరికొత్త కనిష్ఠానికి పతనమైంది. అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ మంగళవారం ఏకంగా 45 పైసలు క్షీణించి రూ.88.73 వద్ద ముగిసింది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
రూపాయి విలువ రోజు రోజుకూ క్షీణిస్తోంది. అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ రికార్డు కనిష్ట స్థాయిని తాకింది. మునుపటి సెషన్లో 88.32 వద్ద స్థిరపడిన రూపాయి విలువ మంగళవారం మరింత దిగజారింది. చరిత్రలో తొలిసారి 88.50ని దాటింది.
సోమవారం భారీ నష్టాలను చవిచూసిన సూచీలు మంగళవారం కూడా అదే ధోరణిలో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ఐటీ రంగంలో అమ్మకాలు సూచీలు వెనక్కి లాగుతున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే కీలక భేటీ సమయం రానే వచ్చింది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) MPC సమావేశం జరగనుంది. ఈ సమీక్షలో రెపో రేటు మళ్లీ తగ్గించవచ్చనే చర్చలు మొదలయ్యాయి.
బంగారం కొనాలనుకునే వారికి షాక్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 23న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..