Home » Business news
వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ), జాతీయ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ నుంచి రూ.3.16 లక్షల కోట్ల డివిడెండ్...
షేర్లపై లభించే డివిడెండ్ ఆదాయం లేదా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల నుంచి లభించిన ఆదాయానికి సంబంధించి ఏదైనా వడ్డీ వ్యయంపై పన్ను మినహాయింపును...
ఈ బడ్జెట్ 'పుష్కలమైన అవకాశాలకు హైవే' అని ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను వాస్తవ రూపంలోకి తీసుకు వచ్చేలా భారతదేశ ఉజ్వల భవితకు గట్టి పునాదిని వేసిందన్నారు.
ఫిబ్రవరి మాసం ఈరోజు ప్రారంభమైంది. తొలి రోజే ఆదివారం కావడంతో.. బ్యాంకులకు సెలవు. ఇక ఈ నెలలో బ్యాంకులకు మరిన్ని సెలవులు రానున్నాయి.
కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టిన ఈ చారిత్రాత్మక ఆదివారం నాడు భారత స్టాక్ మార్కెట్లు భారీ అస్థిరతకు లోనయ్యాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, బడ్జెట్ ప్రసంగం ముగిసే సమయానికి ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు కుప్పకూలాయి.
ఫ్యూచర్స్ ట్రేండింగ్పై ఎస్టీటీని పెంచడం దేశీయ సూచీలపై తీవ్ర స్థాయిలో ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో నిమిషాల వ్యవధిలో దేశీయ సూచీలు లాభాల నుంచి భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ ట్యాక్స్ గురించి ప్రకటించిన వెంటనే సెన్సెక్స్ దాదాపు 2800 పాయింట్ల మేర నష్టపోయింది.
గత నాలుగు, ఐదు రోజులుగా బంగారం, వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. భారీగా పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం, వెండి ధరల్లో భారీగా లాభాల స్వీకరణ జరిగింది. దీంతో వాటి ధరలు కిందకు దిగి వచ్చాయి.
ఆదివారం (ఫిబ్రవరి 1) దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్లు తెరుచుకోబోతున్నాయి. సాధారణంగా శని, ఆదివారాలు స్టాక్మార్కెట్లకు సెలవు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కావడంతో అదివారం అయినప్పటికీ ఫిబ్రవరి 1న స్టాక్ మార్కెట్లు పని చేయనున్నాయి
యూనియన్ బడ్జెట్ 2026-27 మీదే ప్రస్తుతం అందరి దృష్టీ నెలకొంది. ఈసారి బడ్జెట్లో ఏయే అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. మరి ఈ నేపథ్యంలో గత పదేళ్లుగా పద్దు ప్రాధాన్యాలు ఎలా ఉన్నాయి? వాటిలో వచ్చిన మార్పులేమిటి? ప్రస్తుత పద్దు విధానం ఎలా ఉండనుందనే విషయాలను ఓసారి పరిశీలిస్తే...
వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో జీడీపీ వృద్ధి రేటు 6.8-7.2 శాతం శ్రేణిలో నమోదు కావచ్చని ఆర్థిక సర్వే నివేదిక అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 7.4 శాతం వృద్ధి అంచనాతో పోలిస్తే...