Home » Business news
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, కృత్రిమ మేధ (ఏఐ) విధ్వంసం నేపథ్యంలోనూ దేశీయ టెక్నాలజీ రంగ ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం...
డాలర్తో పోల్చుకుంటే రూపాయి మరింత కుంగడం, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ సూచీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ లాభాల్లోకి రాలేదు.
అవసరం ఉన్నా లేకపోయినా బ్యాంకులు ఖాతాదారులకు బీమా పాలసీలు, ఇతర ఆర్థిక పెట్టుబడుల ఉత్పత్తులను అంటగట్టడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు....
రిటైల్ ద్రవ్యోల్బణం, జీడీపీ వృద్ధి రేటు ఆధారంగానే కీలక రెపో రేటుపై నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు...
టారీఫలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. దీంతో సోమవారం సూచీలు లాభాల్లో ముగిసాయి...
బులియన్ మార్కెట్లో మళ్లీ ర్యాలీ ప్రారంభమైంది. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.3,300 లాభంతో...
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. లాభాలతో ప్రారంభమై భారీ నష్టాల్లోకి వెళ్లిపోయాయి. చివరకు మళ్లీ లాభాలతో రోజును ముగించాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలో నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
దేశ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక డేటా పరిరక్షణ కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఒడిశాలోని భువనేశ్వర్ వద్ద అత్యంత భద్రతా ఏర్పాట్లతో...
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న అరబిందో ఫార్మా తన పెన్సిలిన్-జీ ఉత్పత్తి సామర్ధ్యాన్ని విస్తరిస్తోంది. కాకినాడలోని ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్)లో ఏర్పాటు చేసిన ఈ పెన్సిలిన్ ప్లాంట్...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమ ధోరణిలో సాగే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయటం శుభపరిమాణం అయినప్పటికీ మళ్లీ ప్రత్యేక సుంకాలను...