• Home » Business news

Business news

ఇక వారం వారం క్రెడిట్‌ స్కోర్‌ అప్‌డేట్‌

ఇక వారం వారం క్రెడిట్‌ స్కోర్‌ అప్‌డేట్‌

ఫ్లోటింగ్‌ వడ్డీ రేటుపై తీసుకున్న రిటైల్‌ రుణాలను ఇక ఎలాంటి పెనాల్టీలు, చార్జీలు లేకుండా ముందుగానే చెల్లించవచ్చు. ఈ ఏడాది జనవరి 1 నుంచి మంజూరైన లేదా రెన్యువల్‌ చేసిన గృహ....

హెచ్‌ఆర్ ఉద్యోగులు అందర్నీ తొలగించిన ఫిన్‌టెక్ సంస్థ సీఈఓ

హెచ్‌ఆర్ ఉద్యోగులు అందర్నీ తొలగించిన ఫిన్‌టెక్ సంస్థ సీఈఓ

తన సంస్థలోని హెచ్ఆర్ ఉద్యోగులందర్నీ తొలగించిన బోల్ట్ కంపెనీ సీఈఓ రయన్ బ్రెస్లో సంచలనానికి తెరతీశారు. వారి వల్ల కొత్త సమస్యలు రావడం మినహా మరో ప్రయోజనం లేదంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

ఆయిల్ సప్లైకి తీవ్ర ఆటంకం.. ‘రెడ్ జోన్’ హెచ్చరికలు జారీ చేసిన ఐఈఏ

ఆయిల్ సప్లైకి తీవ్ర ఆటంకం.. ‘రెడ్ జోన్’ హెచ్చరికలు జారీ చేసిన ఐఈఏ

అమెరికా-ఇరాన్ యుద్ధం, హోర్ముజ్ జలసంధి మూత పడటం కారణంగా ప్రపంచ మార్కెట్‌లో ప్రతీరోజూ 13 నుంచి 14 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ సప్లై నిలిచిపోయిందని ఇంటర్ నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తెలిపారు.

సానుకూల సంకేతాలతో మార్కెట్ల ర్యాలీ.. సెన్సెక్స్ 230 పాయింట్లు అప్, జోష్‌లో బ్యాంక్ నిఫ్టీ

సానుకూల సంకేతాలతో మార్కెట్ల ర్యాలీ.. సెన్సెక్స్ 230 పాయింట్లు అప్, జోష్‌లో బ్యాంక్ నిఫ్టీ

భారతీయ స్టాక్ మార్కెట్లు వారాంతం(శుక్రవారం)ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు పైకి కదిలాయి.

రియల్టీ, బంగారంపై తగ్గుతున్న మోజు

రియల్టీ, బంగారంపై తగ్గుతున్న మోజు

భారతీయ కుటుంబాల పొదుపు పెట్టుబడుల అలవాట్లు మారిపోతున్నాయి. గతంలోలా పొదుపు చేసిన మొత్తాన్ని వారు నగ నట్రా, ఇళ్లు, భూములు కొనుగోలు చేసేందుకు...

అరబిందో ఫార్మా లాభం రూ.921 కోట్లు

అరబిందో ఫార్మా లాభం రూ.921 కోట్లు

అరబిందో ఫార్మా.. గడిచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చి తో ముగిసిన త్రైమాసికానికి గాను రూ.921 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని...

మార్కెట్లో ‘మెలోడీ’ మాయ

మార్కెట్లో ‘మెలోడీ’ మాయ

స్టాక్‌ మార్కెట్లో వెర్రి వెంగళప్పలు పెరిగిపోతున్నారు. బుధ, గురువారాల్లో పార్లే ఇండస్ట్రీస్‌ షేర్లలో చోటు చేసుకున్న ర్యాలీనే ఇందుకు ఉదాహరణ. ప్రధాని మోదీ తన ఇటలీ పర్యటనలో...

ఉదయం లాభాలను కోల్పోయిన సూచీలు.. నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

ఉదయం లాభాలను కోల్పోయిన సూచీలు.. నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కిందకు దిగి వచ్చాయి. ఇంట్రాడే గరిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లు కోల్పోయింది. విదేశీ మదుపర్లు బుధవారం రూ.1597 కోట్ల విలువైన షేర్లను అమ్మేయడం ప్రతికూలంగా మారింది.

ఎఫ్‌ఎంసీజీకి చమురు గండం

ఎఫ్‌ఎంసీజీకి చమురు గండం

ఫాస్ట్‌ మూవింగ్‌ కన్స్యూమర్‌ గూడ్స్‌(ఎ్‌ఫఎంసీజీ) రంగ కంపెనీలకు ముడి చమురు, వర్షాభావం భయం పట్టుకుంది. ముడి చమురు దిగుమతులకు ఎదురవుతున్న ఆటంకాలు...

ఓలా ఎలక్ట్రిక్‌కు మిశ్రమ ఫలితాలు.. భారీగా తగ్గిన ఆదాయం.. నష్టాలూ తగ్గాయ్..

ఓలా ఎలక్ట్రిక్‌కు మిశ్రమ ఫలితాలు.. భారీగా తగ్గిన ఆదాయం.. నష్టాలూ తగ్గాయ్..

ఓలా ఎలక్ట్రిక్ సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో త్రైమాసిక (Q4) ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నష్టాలు గత ఏడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ఆదాయం కూడా భారీగా పడిపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి