ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Feb 01 , 2026 | 06:44 AM
గత నాలుగు, ఐదు రోజులుగా బంగారం, వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. భారీగా పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం, వెండి ధరల్లో భారీగా లాభాల స్వీకరణ జరిగింది. దీంతో వాటి ధరలు కిందకు దిగి వచ్చాయి.
గత నాలుగు, ఐదు రోజులుగా బంగారం, వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. భారీగా పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం, వెండి ధరల్లో భారీగా లాభాల స్వీకరణ జరిగింది. దీంతో వాటి ధరలు కిందకు దిగి వచ్చాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది (Gold prices).
ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 1న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,60,580కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,47,200కి చేరింది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,60,730కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,47,350కి చేరుకుంది.
మరోవైపు ఇటీవల భారీగా పెరిగిన వెండి కూడా స్థిరీకరణకు గురవుతోంది. శుక్ర, శనివారాల్లో భారీగా పతనమైంది. ఒక దశలో రూ.4.25 లక్షలకు చేరిన కిలో వెండి రెండ్రోజుల్లో దాదాపు రూ.75,000 మేరకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్లో రూ. 1,60, 580, రూ. 1, 47, 200
విజయవాడలో రూ. 1,60, 580, రూ. 1, 47, 200
ఢిల్లీలో రూ. 1,60, 730, రూ. 1, 47, 350
ముంబైలో రూ. 1,60, 580, రూ. 1, 47, 200
వడోదరలో రూ. 1,60, 630, రూ. 1, 47, 250
కోల్కతాలో రూ. 1,60, 580, రూ. 1, 47, 200
చెన్నైలో రూ. 1,60, 580, రూ. 1, 47, 200
బెంగళూరులో రూ. 1,60, 580, రూ. 1, 47, 200
కేరళలో రూ. 1,60, 580, రూ. 1, 47, 200
పుణెలో రూ. 1,60, 580, రూ. 1, 47, 200
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్లో రూ. 3, 20, 000
విజయవాడలో రూ. 3, 20, 000
ఢిల్లీలో రూ. 3, 50, 000
చెన్నైలో రూ. 2, 56, 900
కోల్కతాలో రూ. 3, 50, 000
కేరళలో రూ. 3, 20, 000
ముంబైలో రూ. 3, 50, 000
బెంగళూరులో రూ. 3, 50, 000
వడోదరలో రూ. 3, 50, 000
అహ్మదాబాద్లో రూ. 3, 50, 000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి..
ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..
మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్
For More National News And Telugu News